తమిళనాడులో నమ్మిన స్నేహితురాలిని నట్టేటముంచి విదేశాలకు చెక్కేసింది ఓ కిలాడీ లేడీ. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే మహిళకు ప్రేమతో కోడి కూర తెచ్చి వడ్డించి కోట్ల రూపాయలు కొట్టేసి ఎంచక్కా చెక్కేసింది.
ప్రస్తుతం భూమి(Land) బంగారం(Gold) అయిపోయింది. గజం జాగకూడా వదులుకునేందుకు ఎవరూ సిద్ధపడరు. తన భూమి జోలికొస్తే ప్రాణాలను తీసేందుకు కూడా వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనే మధ్య ప్రదేశ్ రాష్ట్రం(Madhya pradesh) మొరెనా జిల్లాలో చోటు చేసుకుంది.
యన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్సీపీ నాయకులంతా ముక్తకంఠంతో చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం కూడా ఇదేనని సమావేశంలో చర్చ జరిగింది. దీంతో అందరి అభిప్రాయం మేరకు శరద్ పవార్ నే జాతీయ అధ్యక్షుడిగా కొనసాగించాలని ప్యానెల్ తీర్మానించింది.
జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. గత మూడు రోజుల్లో ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి. రాజౌరీ సెక్టార్లోని కండి ఫారెస్ట్లో ఉగ్రవాదుల ఉనికి గురించి వచ్చిన సమాచారంతో శుక్రవారం అక్కడి ఆర్మీ అధికారులు జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆ క్రమంలో ఉగ్రవాదులు, జవాన్లపై బాంబులు వేయగా.. ఇద్దరు ఆర్మీ జవాన్...
బీజేపీ ఎమ్మెల్యేపై ఓ ముఠా దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే వంగ్ జాగిన వాల్టే ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతకీ అసలు ఆయనపై దాడి ఎందుకు జరిగింది అంటే..
తెలుగు రాష్ట్రాల మధ్య అనేక రోజులుగా ఉన్న వివాదం సమసినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య న్యూఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న ఆంధ్ర భవన్లోని ప్రధాన ఆస్తుల విభజనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త ప్రతిపాదనను సూచించగా ఏపీ ఓకే చెప్పింది.
జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(Satya Pal Malik) ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) వచ్చే ఎన్నికల తర్వాత ప్రధాని కాలేరని అన్నారు. అంతేకాదు BJP, RSS భావజాలం, పనితీరు గురించి కూడా ప్రస్తావించారు.
భజరంగ్ దళ్ ఆందోళనలతో కాంగ్రెస్ పార్టీ దిగొచ్చింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా హనుమాన్ ఆలయాలను నిర్మిస్తామని డీకే శివకుమార్ ప్రకటించారు.