• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

iPhone: బెంగళూరులో ఐఫోన్ తయారీ కంపెనీ..?

బెంగళూరు నగరంలో ఐఫోన్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టనున్నారా? అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు.  ఐఫోన్ తయారీ సంస్థ  ఫాక్స్‌కాన్ బెంగళూరు శివార్లలో భారీ భూమిని కొనుగోలు చేసింది. దాదాపు 300 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం గమనార్హం. ఈ విషయాన్ని లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు తెలియజేసింది.  

May 9, 2023 / 05:58 PM IST

Mangoes: ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన మామిడి పండు, ధరెంతో తెలుసా?

ఎండాకాలం వచ్చిందంటే మనమంతా మామిడి పండ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాం. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి, మనకు కూడా ఎక్కడ కావాలంటే అక్కడ మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి. మామిడి పండు కిలో ధర ఎంత ఉంటుంది..? మహా అయితే 200 ఉంటుందేమో. కదా. కానీ ఓ ప్రాంతంలో మామిడి పండ్లు కొనాలంటే జేబులు ఖాళీ అయయిపోతాయి. అక్కడ ఒక్కో మామిడి పండు రూ.19వేలు నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన మామిడి పండు ఇది...

May 9, 2023 / 06:52 PM IST

రవిప్రకాశ్‌కు షాకిచ్చిన ‘రిపబ్లిక్’..’R TV’పై రూ.100 కోట్ల దావా

ఆర్టీవీపై రిపబ్లిక్ టీవీ యాజమాన్యం రూ.100 కోట్ల దావా వేస్తూ కోర్టును ఆశ్రయించింది.

May 9, 2023 / 03:59 PM IST

600/600 Topper Nandiniకి సీఎం స్టాలిన్ ప్రశంస..బంపర్ ఆఫర్ ప్రకటన

12వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని నందినిని తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందించారు.

May 9, 2023 / 03:26 PM IST

Kannada ప్రజల స్వప్నం తన కల అంటోన్న ప్రధాని మోడీ, బహిరంగ లేఖ

కన్నడ ప్రజల స్వప్నం తన కోరిక అంటున్నారు ప్రధాని మోడీ. ఈ మేరకు వారికి బహిరంగ లేఖ రాశారు.

May 9, 2023 / 12:52 PM IST

Hyderabad:లో మరోసారి ఉగ్రకదలికలు..16 మంది అరెస్ట్

హైదరాబాద్లో మరోసారి ఉగ్రకదలికలు మధ్యప్రదేశ్ భూపాల్ కు చెందిన 11 మంది, హైదరాబాద్ నుంచి ఐదుగురు అరెస్టు హైదరాబాద్లో భారీ ఆపరేషన్ చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ లో 16 మందిని అదుపులోకి తీసుకున్న ఏటీఎస్ నిందితుల నుంచి మొబైల్ ఫోన్స్, సాహిత్యం, కత్తులు స్వాధీనం కేంద్ర ఇంటలిజెన్స్ సమాచారంతో హైదరాబాద్లో తనిఖీలు 18 నెలల నుంచి హైదరాబాద్లో మకాం వేసిన నిందితులు యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు సమ...

May 9, 2023 / 11:43 AM IST

Breaking: లోయలో పడ్డ బస్సు..15 మంది మృతి

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో ఘోర ప్రమాదం జరిగింది. ఖర్గోన్‌( Khargone district) వద్ద 50 అడుగుల వంతెన పైనుంచి ఓ ప్రైవేటు బస్సు నదిలో పడింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి(died) చెందగా..మరో 20 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

May 9, 2023 / 11:04 AM IST

Threat Call ఒంటరిగా బయటకు రాకు.. దర్శకుడికి బెదిరింపు ఫోన్లు, సందేశాలు

మత కలహాలు, అల్లర్లు రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమాను పశ్చిమ బెంగాల్ (West Bengal), తమిళనాడు (Tamil Nadu), కేరళ (Kerala) రాష్ట్రాలు నిషేధం విధించాయి. సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లలో (Theatre) గొడవలు జరుగుతున్నాయి. ఆ వివాదాస్పద సినిమా తీసిన దర్శకుడు సుదీప్తో సేన్ (Sudipto Sen), ఆ సినిమా నిర్మాణ సంస్థ ప్రతినిధికి తాజాగా బెదిరింపులు (Threat) వచ్చాయి. దీంతో వారు ముంబై పోలీస...

May 9, 2023 / 10:56 AM IST

Photos తెచ్చిన చిక్కు.. రాష్ట్రపతి హెలికాప్టర్ వద్ద ఫొటో దిగిన వైద్యుడు సస్పెండ్

గుళ్లు, మందిరాలు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో ఫొటోలకు అనుమతి లేదు. ఇక వీవీఐపీల పర్యటనల సమయంలో కూడా ఫొటోలపై నిషేధం ఉంటుంది. అది పట్టించుకోకుండా ఫొటోలు దిగితే మీపై కఠిన చర్యలు తప్పవు.

May 9, 2023 / 07:42 AM IST

AIADMKలో కీలక పరిణామం.. దినకరన్‌తో పన్నీర్ సెల్వం భేటీ.. కలిసి పనిచేస్తాం అంటూ

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. శశికళ మేనల్లుడు దినకరన్‌తో పన్నీర్ సెల్వం భేటీ అయ్యారు.

May 8, 2023 / 10:10 PM IST

Survey: కర్ణాటకలో కాంగ్రెస్ దే పైచేయి..? సర్వేలు ఏం చెబుతున్నాయి?

కర్నాటక(Karnataka) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓ పోల్ సర్వే కీలక అభిప్రాయాలను తెలియజేసింది. చివరి దశలో బీజేపీ(BJP) బలమైన విజయాలు సాధించినప్పటికీ.. కాంగ్రెస్(congress) ఈ ఎన్నికల్లో ఆధిక్యంలో ఉంటుందని వెల్లడించింది.

May 8, 2023 / 03:32 PM IST

Delhi liquor scam:లో శరత్ చంద్రారెడ్డికి బెయిల్

అరబిందో ఫార్మా సంస్థ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి(Sarath Chandra Reddy)కి ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో బెయిల్ మంజూరైంది. రౌజ్ అవెన్యూ కోర్టు ఈ మేరకు ప్రకటించింది. అయితే ఆరోగ్యం కారణాల రీత్యా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి మధ్యంతర బైయిల్ పై ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని కోర్టు వెల్లడించింది. మరోవైపు అతని భార్య చిక...

May 8, 2023 / 03:18 PM IST

Raghav-Parineeti నిశ్చితార్థం ఫిక్స్.. ఎప్పుడంటే..?

సెలబ్రిటీ కపుల్ర రాఘవ్ చద్దా-పరిణీతి చోప్రా మరోసారి మీడియా కంట పడ్డారు. ముంబైలో డిన్నర్ డేట్‌కు వెళ్లగా.. మీడియా ప్రతినిధులు ఫోటోలు తీశారు.

May 8, 2023 / 03:18 PM IST

The Kerala Story సినిమా మాకొద్దు బాబోయ్ అంటున్న థియేటర్ యజమానులు

తమిళనాడులో ఈ సినిమాల వలన ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి. థియేటర్ లలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉందని తమిళనాడు సినిమా థియేటర్ యాజమాన్యం సంఘం పేర్కొంది.

May 8, 2023 / 02:29 PM IST

Karnataka election campaign: 5 గంటలకు ముగింపు..మే 10న ఓటింగ్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం(Karnataka assembly election campaign) సోమవారం(may 8th) సాయంత్రం 5 గంటలకు పూర్తి కానుంది. మే 10న ఎన్నికల ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో 48 గంటల ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని అధికారులు నిలిపివేయనున్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఎన్నిసీట్లు వస్తే అధికారం చేజిక్కించుకుంటారో ఇప్పుడు చుద్దాం.

May 8, 2023 / 02:29 PM IST