అంతర్జాతీయంగా దేశానికి పతకాలు తీసుకొచ్చి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడిస్తున్న రెజ్లర్లు లైంగిక వేధింపులు, దాడులకు గురవుతున్నారు. తమకు న్యాయం కావాలంటూ రెజ్లర్లు కొన్ని వారాలుగా రోడ్లపైన నిరసన వ్యక్తం చేస్తున్నారు.
బైజూస్(Byjus) పేరుతో ఎడ్టెక్ ప్లాట్ఫారమ్ను నడుపుతున్న ‘థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్’ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బైజూ రవీంద్రన్(Raveendran)కు చెందిన మూడు ప్రాంగణాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం సోదాలు నిర్వహించింది. వివిధ నేరారోపణ పత్రాలు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకుని, విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ప్రకారం దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. ఏజెన్స...
2022లో తన నాయకత్వంలో భారత జట్టు ఆసియా కప్ గెలిచినట్లు చెప్పుకున్నాడు. ఇక తాజాగా కొన్ని రోజుల కిందట లండన్ లో జరిగిన టీ-20 ప్రపంచకప్ కూడా గెలిచామని కొత్త కథ అల్లుకున్నాడు. దీనికి ఒక ట్రోఫీ పట్టుకువచ్చి సొంతంగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఎంతలా అంటే ఆ డమ్మీ ట్రోఫీ పట్టుకుని మంత్రులను కలిశాడు.
జేఈఈ మెయిన్-2023 సెషన్ -2 ఫలితాల్లో హైదరాబాద్ కు చెందిన సింగారపు వెంకట్ కౌండిన్య మొదటి ర్యాంకుతో సాధించి సత్తా చాటాడు. టాప్ టెన్ ర్యాంకుల్లో నాలుగు ర్యాంకులు మన తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే సొంతం చేసుకున్నారు.
రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ (Brij Bhusan)పై ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రెజ్లర్ల(Wrestlers)కు న్యాయం జరగాల్సిందేనని, వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ (Tej Pratap) యాదవ్ సంబరపడిపోతున్నారు. తండ్రి లాలూ ఢిల్లీ నుంచి తిరిగి పట్నాకు వచ్చిన తరుణంలో సైకిల్ పై చక్కర్లు కొట్టారు.
Noida: సోషల్ మీడియాలో లైక్స్, ఫాలోవర్స్ పెంచుకోవడానికి నేటి యువత ఏం చేయడానికైనా రెడీ అవుతున్నారు. ఒక్కోసారి రీళ్లపై యూత్ క్రేజ్ వారికే కాకుండా అందరికీ తలనొప్పిగా మారుతుంది. నోయిడాలో అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
హెరిటేజ్ సిటీ(Heritage City)లో కృష్ణుడి ఆలయం భక్తులను కనువిందు చేయనుంది. 2034 నాటికి మూడు దశల్లో 750 ఎకరాల్లో హెరిటేజ్ సిటీని నిర్మించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ప్రధాని మోదీ(PM Modi)పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన ‘విష సర్పం’పై స్పందించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ శుక్రవారం కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని ‘విషకన్య‘గా అభివర్ణించారు. తన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
ఐదు పదుల వయసులో కూడా సెలబ్రిటీలు చెక్కు చెదరని అందంతో.. చెక్కిన పాలరాతి శిల్పంలా మెరిసిపోతూ.. యువతులకు ధీటుగా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. మరి వీరిని ఇంత అందంగా చూపించేది ఎవరు అంటే మేకప్ ఆర్టిస్ట్లు. తాజాగా నీతా అంబానీ (Nita Ambani) మేకప్ ఆర్టిస్ట్ శాలరీ గురించి నెట్టింట వైరల్గా మారింది.
ఈ కిచిడీ కోసం భారీ కడాయిను తీసుకువచ్చారు. ఏకంగా 25 మంది 6 గంటల పాటు కష్టపడి వండారు. కాగా కిచిడీలో 400 కిలోల కూరగాయలు, 250 కిలోల బియ్యం, 60 కిలోల పప్పు దినుసులు వాడారు.