శివాజీ, లయ, రోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన సిినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఈనెల 6న ఈ మూవీ విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు. సింగిల్ స్ర్కీన్స్ లో రూ.499కే నాలుగు టికెట్లు, లార్జ్ పాప్ కార్న్, మల్టీప్లెక్స్లో రూ.799కే 4 టికెట్లతోపాటు లార్జ్ పాప్ కార్న్ ఇవ్వనున్నట్లు తెలిపారు.