ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో AR జీవా దర్శకత్వంలో ‘లాక్డౌన్’ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే నెల 5న ఈ సినిమా విడుదల కానున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇక కరోనా టైంలో విధించిన లాక్డౌన్ బ్యాక్డ్రాప్లో ఇది రాబోతుంది. ఈ సినిమాలో చార్లీ, నిరోష, ప్రియా వెంకట్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.