అక్కినేని నాగచైతన్య హీరోగా దర్శకుడు కార్తీక్ దండు మైథలాజికల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘NC 24’ వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ‘లాపతా లేడీస్’లో స్పర్శ్ దీపక్ కుమార్గా అలరించారు.