VSP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోందని, నగరానికి కంపెనీలు క్యూ కడుతున్నాయని ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఉపాధి కోసం యువత బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లాల్సి వచ్చేదన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి మారుతోందని ఆయన పేర్కొన్నారు.