ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
శంషాబాద్ విమానానికి హైజాక్ చేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు
ప్రమాదం అనంతరం ట్యాంకర్ అదుపు తప్పి హైవేపై బోల్తా పడింది. ట్యాంకర్లో సోయాబీన్ నూనెతో నింపారు, అది హైవేపై వ్యాపించింది. హైవేపై పోసిన నూనెను దోచుకునేందుకు గ్రామస్తులు, బాటసారుల మధ్య పోటీ నెలకొంది. ట్యాంకర్ బోల్తా పడడంతో హైవేపై చాలాసేపు జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదంలో గొర్రెల మందను తీసుకెళ్తున్న ఇద్దరు గొర్రెల కాపరులకు కూడా గాయాలయ్యాయి.
ఓ పండుగ సందర్భంగా అనేక మంది నదికి స్నానానికి వెళ్లారు. కానీ వారిలో పలువురు తిరిగి రాలేదు. ఆ క్రమంలో గత 24 గంటల్లో 22 మంది మరణించారు. ఈ ఘటన బీహార్లోని తొమ్మిది జిల్లాల్లో చోటుచేసుకుంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఇటివల కాలంలో పోలీసుల అక్రమ దాందాలు, భూ వివాదాల్లో జోక్యం కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే బంజారాహిల్స్(banjara hills)లో పలువురు పోలీసులు భూ దాందాలో జోక్యం చేసుకోవడం, అక్రమ వసూళ్లకు పాల్పడి అరెస్టు కాగా..తాజాగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా ఇద్దరు పోలీసులు భూ వివాదంలో జోక్యం చేసుకుని వేటుకు గురయ్యారు.
వరుస భూకంపాలు 320 మందిని పొట్టనబెట్టుకున్నాయి. అరగంటలోనే పశ్చిమ ఆఫ్గాన్ మొత్తం చెల్లాచెదురైంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
కర్ణాటక తమిళనాడు సరిహద్దులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది
హైదరాబాద్ నెహ్రు జూపార్కులో ఘోర విషాదం జరిగింది.
చోటా రాజన్ ముఠా అంటే 1990లలో ముంబై వణికిపోయేది. ఆయన గ్యాంగ్ చేసే పనులకు పోలీసులు తలలు పట్టుకోవల్సిన పరిస్థితి. అలాంటి ముఠాలోని ఒక వ్యక్తిని తాజాగా ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 28 ఏళ్ల నుంచి తప్పించుకు తిరుగుతూ ఈ రోజుకి పోలీసులకు చిక్కాడు.
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత చెందగా..వారిలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పైలట్లు అభయ్ గాడ్రూ, యశ్ విజయ్ రాముగాడే ముంబైకి చెందినవారని పేర్కొన్నారు.
సైబర్ నేరగాళ్లు కొత్త టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. అమ్మ ఒడి పథకానికి అర్హత సాధించారని మాట కలుపుతున్నారు. అలా నమ్మి ఇద్దరు ముగ్గురు ఓటీపీ, లింక్ క్లిక్ చేసి ఉన్న డబ్బులను పోగొట్టుకున్నారు.
మాముళ్ల కోసం ఎవరైనా వస్తే అండగా ఉండాల్సిన పోలీసులే మాముళ్లు వసూలు చేయడం ప్రారంభించారు. అది కూడా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ పోలీసులు ఇలా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది ప్రాణాలొదిరారు. ఈ ఘటనలో మరో 29 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
అమృత్సర్లో ఔషధాల కార్మగారంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు బాలీవుడ్లో అలజడి రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే స్టార్ హీరో రణబీర్ కపూర్కు ఈడీ అధికారులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ కమెడియన్ కపిల్ శర్మతో పాటు మరికొందరికి ఈడీ సమన్లు జారీ చేసింది.