తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంత సంచలనం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ వివాధంలో తాజాగా తెలుగు నిర్మాత మైత్రీ మూవీస్ మేకర్స్ అధినేతలో ఒకరైన యర్నేని నవీన్ పేరు వినిపించింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికల సమయంలో తమిళనాడులో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్ పరిధిలో కుండ్రత్తూర్ రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ రాత్రి వాహనాల తనిఖీ చేపట్టి స్వాధీనం చేసుకున్నారు.
ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులు ఎవరు జరిపి ఉంటారన్న దానిపై పోలీసులు ఏమంటున్నారంటే..?
ప్రస్తుతం సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే కొందరు దుండగులు ఇప్పుడు ఒక కొత్త మోసానికి పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఓ మహిళకు ముంబాయి నుంచి కాల్ వచ్చి లక్షలు కాజేశారు.
రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో ఇద్దరు ప్రధాన నిందుతులను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. బాంబర్ ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాను అరెస్టు చేసింది.
వియత్నాంలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరైన ట్రూంగ్ మై లాన్కు ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించింది. వాన్ థిన్ ఫాట్ రియల్ ఎస్టేట్ సంస్థ ఛైర్మన్గా ఉన్న ఆమె దాదాపు రూ.లక్ష కోట్లకు సంబంధించి బ్యాంకులను మోసం చేసిందని ఆమె దోషిగా తేలింది.
ఆన్లైన్ స్కామ్లు వల్ల సామాన్య ప్రజలే కాదు.. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా బలి అవుతున్నారు. అయితే తాజాగా ఓ మహిళా న్యాయవాది కూడా ఆన్లైన్ స్కామ్కి బలి అయ్యింది.
యూకేలో జరిగిన ఓ కిరాతక సంఘటన సంచలనం రేపింది. ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి 200 ముక్కలుగా నరికాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
యూట్యూబ్ ఛానెల్ కోసం ప్రభుత్వ టీచర్ పేపర్లను లీక్ చేశాడు. దీంతో పై అధికారుల దృష్టికి వెళ్లడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సంచనంగా మారింది. నెటిజన్లు అతడిపై కామెంట్స్ చేస్తున్నారు.
ప్రియురాలితో నెలన్నరగా లివిన్ రిలేషన్షిప్లో ఉన్న ఓ వ్యక్తి తర్వాత ఆమెను దారుణంగా హత్య చేసి అల్మరాలో కుక్కేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.