• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

Road accident : కడప జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆటో..నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

October 9, 2023 / 12:09 PM IST

Shamshabad ఎయిర్‌పోర్టులో విమానం ..హైజాక్ చేస్తామంటూ బెదిరింపు

శంషాబాద్‌ విమానానికి హైజాక్ చేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు

October 9, 2023 / 10:10 AM IST

Rajasthan: గొర్రెల మందపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. 100కు పైగా జీవాలు మృతి

ప్రమాదం అనంతరం ట్యాంకర్ అదుపు తప్పి హైవేపై బోల్తా పడింది. ట్యాంకర్‌లో సోయాబీన్ నూనెతో నింపారు, అది హైవేపై వ్యాపించింది. హైవేపై పోసిన నూనెను దోచుకునేందుకు గ్రామస్తులు, బాటసారుల మధ్య పోటీ నెలకొంది. ట్యాంకర్‌ బోల్తా పడడంతో హైవేపై చాలాసేపు జామ్‌ ఏర్పడింది. ఈ ప్రమాదంలో గొర్రెల మందను తీసుకెళ్తున్న ఇద్దరు గొర్రెల కాపరులకు కూడా గాయాలయ్యాయి.

October 8, 2023 / 05:57 PM IST

19 women: పవిత్ర స్నానాల కోసం వెళ్లి 24 గంటల్లో 22 మంది మృతి

ఓ పండుగ సందర్భంగా అనేక మంది నదికి స్నానానికి వెళ్లారు. కానీ వారిలో పలువురు తిరిగి రాలేదు. ఆ క్రమంలో గత 24 గంటల్లో 22 మంది మరణించారు. ఈ ఘటన బీహార్‌లోని తొమ్మిది జిల్లాల్లో చోటుచేసుకుంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.

October 8, 2023 / 04:33 PM IST

CI,SI suspended: ల్యాండ్ కేసులో పోలీసుల జోక్యం..సీఐ,ఎస్ఐ సస్పెండ్

ఇటివల కాలంలో పోలీసుల అక్రమ దాందాలు, భూ వివాదాల్లో జోక్యం కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే బంజారాహిల్స్(banjara hills)లో పలువురు పోలీసులు భూ దాందాలో జోక్యం చేసుకోవడం, అక్రమ వసూళ్లకు పాల్పడి అరెస్టు కాగా..తాజాగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా ఇద్దరు పోలీసులు భూ వివాదంలో జోక్యం చేసుకుని వేటుకు గురయ్యారు.

October 8, 2023 / 10:35 AM IST

Afghanistan: కుదిపేసిన భూకంపాలు..320 మంది దుర్మరణం

వరుస భూకంపాలు 320 మందిని పొట్టనబెట్టుకున్నాయి. అరగంటలోనే పశ్చిమ ఆఫ్గాన్‌ మొత్తం చెల్లాచెదురైంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

October 8, 2023 / 07:57 AM IST

Breaking news : అత్తిపల్లిలో బాణసంచా భారీ పేలుడు.. 11 మంది మృతి

కర్ణాటక తమిళనాడు సరిహద్దులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది

October 7, 2023 / 09:20 PM IST

Hyderabad నెహ్రూ జూపార్క్‌లో ఏనుగు దాడి.. మావటి మృతి

హైదరాబాద్ నెహ్రు జూపార్కులో ఘోర విషాదం జరిగింది.

October 7, 2023 / 09:28 PM IST

Chhota rajan: గ్యాంగ్‌స్ట‌ర్ చోటా రాజన్ ముఠా సభ్యుడు అరెస్ట్

చోటా రాజన్ ముఠా అంటే 1990లలో ముంబై వణికిపోయేది. ఆయన గ్యాంగ్ చేసే పనులకు పోలీసులు తలలు పట్టుకోవల్సిన పరిస్థితి. అలాంటి ముఠాలోని ఒక వ్యక్తిని తాజాగా ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 28 ఏళ్ల నుంచి తప్పించుకు తిరుగుతూ ఈ రోజుకి పోలీసులకు చిక్కాడు.

October 7, 2023 / 04:34 PM IST

Plane crash: విమానం కూలి ముగ్గురు మృతి..వారిలో ఇద్దరు ఇండియన్స్

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత చెందగా..వారిలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పైలట్లు అభయ్ గాడ్రూ, యశ్ విజయ్ రాముగాడే ముంబైకి చెందినవారని పేర్కొన్నారు.

October 7, 2023 / 02:02 PM IST

Amma Vodi డబ్బులిస్తామని మోసం.. కొత్త పుంతలు తొక్కిన ఆన్ లైన్ ఛీటింగ్

సైబర్ నేరగాళ్లు కొత్త టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. అమ్మ ఒడి పథకానికి అర్హత సాధించారని మాట కలుపుతున్నారు. అలా నమ్మి ఇద్దరు ముగ్గురు ఓటీపీ, లింక్ క్లిక్ చేసి ఉన్న డబ్బులను పోగొట్టుకున్నారు.

October 7, 2023 / 12:52 PM IST

ACB raids: పబ్ లకు పోలీసుల మాముళ్ల బెదిరింపు..షాకిచ్చిన ఏసీబీ

మాముళ్ల కోసం ఎవరైనా వస్తే అండగా ఉండాల్సిన పోలీసులే మాముళ్లు వసూలు చేయడం ప్రారంభించారు. అది కూడా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్‌ పోలీసులు ఇలా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

October 7, 2023 / 11:04 AM IST

Bus crash : ఘోర బస్సు ప్రమాదం..16 మంది మృతి, 29 మందికి గాయాలు

ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది ప్రాణాలొదిరారు. ఈ ఘటనలో మరో 29 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

October 7, 2023 / 07:57 AM IST

Pharma Company : పంజాబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

అమృత్‌సర్‌లో  ఔషధాల కార్మగారంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.

October 6, 2023 / 03:41 PM IST

Bollywood: ‘మహదేవ్ బెట్టింగ్ యాప్’ కేసులో బాలీవుడ్ సెలబ్రిటీలకు నోటీసులు

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు బాలీవుడ్‌లో అలజడి రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే స్టార్ హీరో రణబీర్ కపూర్‌కు ఈడీ అధికారులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ కమెడియన్ కపిల్ శర్మతో పాటు మరికొందరికి ఈడీ సమన్లు జారీ చేసింది.

October 6, 2023 / 10:38 AM IST