టాపాసుల దుకాణంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ క్రమంలో అవి కాస్తా పక్కన ఉన్న ఫుడ్ జోన్ కు వ్యాపించాయి. దీంతో అందులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోగా..ఆ మంటలు మరో మూడు దుకాణాలకు వ్యాపించాయి. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. అయితే
ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే అయినా విచక్షణ మరిచిపోయారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాలు వలన ముందు గొడవ పడ్డారు, తరువాత మహిళపై కత్తితో దాడిచేయబోయాడు, తప్పించుకున్న మహిళ అదే కత్తితో ఏఈవోను పొడిచింది.
చైనాకు చెందిన అతిపెద్ద బ్యాంకు ICBC అమెరికా యూనిట్పై సైబర్దాడి జరిగింది. దీంతో ఈ సంస్థ కొన్ని యూఎస్ ట్రెజరీ ట్రేడ్లను నిర్వహించలేకపోయింది. పాత సోవియట్ యూనియన్లో లేని దేశాలపై సైబర్ దాడులు జరుగుతున్నట్లు సంస్థ చెబుతోంది.
అర్ధరాత్రి రోడ్డు పక్కన నిలిపిన రెండు ప్రయాణికుల బస్సులను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత చెందగా...మరో 27 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
చెత్త కుప్పలో వందల వేల లక్షలు కాకపోయినా కోట్లాది రూపాయలు దొరికితే... ఇలాంటివి మనం సినిమాల్లోనే చూస్తాం. కానీ, బెంగళూరులో చెత్త సేకరించే వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఓ ఫంక్షన్ కోసం వెళ్లేందుకు ముగ్గురు యువ స్నేహితులు కలిసి ఒకే బైకుపై బయలు దేరారు. ఆ క్రమంలోనే లేట్ అవుతుందని బైక్ స్పీడ్ పెంచారు. అంతే ఆ క్రమంలోనే బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ముగ్గురు వ్యక్తులు చెల్లాచెదురుగా పడిపోయి మృత్యువాత చెందారు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది.
కల్తీ మద్యం తాగి ఆరుగురు యువకులు మృతిచెందారు. హర్యానాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మరొక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, పలువురు నిందితులను గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
ఆధార్ కార్డు జిరాక్స్తో ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఆధార్ జిరాక్స్ ద్వారా ఓ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా లావాదేవీలు జరిపాడు. అంతేకాకుండా ఆ ఆధార్ కార్డు నంబర్ను బ్యాంకు అకౌంట్కు లింక్ చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు, వివిధ పథకాల్లోని డబ్బులను దోచుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.
అధికారుల నిర్లక్ష్యం కాస్తా ఓ ఐదేళ్ల చిన్నారి ప్రాణాల మీదికి తెచ్చింది. అవును ఈ ఘటన ఏపీలో విజయవాడలో జరిగింది. అయితే అసలు ఏం జరిగింది? ఎలా బాలుడు మృత్యువాత చెందాడనే వివరాలు ఇప్పుడు చుద్దాం.
కానిస్టేబుల్పై మోజుతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు సీఐ ఇఫ్తికర్. శకుంతలను వేధించడంతో ఆమె భర్త కానిస్టేబుల్ జగదీశ్ దాడి చేశాడు. తీవ్రగాయాలతో సీఐ ఆస్పత్రిలో చనిపోయాడు.
ఆంధ్రప్రదేశ్లో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ పెళ్లి చేసుకుంటానని చెప్పినందుకు 17 ఏళ్ల అమ్మాయిని సొంత తల్లి, సొదరుడే చున్నీతో బిగించి హత్య చేశారు. ఆ తర్వాత ఇద్దరూ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు.
ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న కారు ఆకస్మాత్తుగా కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
లిఫ్ట్లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతిచెందిన సంఘటన హైదరాబాద్ లోని ఎల్బీ నగర్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ పటేల్ కారు ప్రమాదానికి గురైంది. చింద్వారాలో ఈ ప్రమాదం జరిగింది. రాంగ్ సైడ్ నుంచి వస్తున్న బైక్ను ఆయన కారు ఢీకొట్టిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలయ్యాయి.
చత్తీస్గఢ్ అసెంబ్లీ జరుగుతున్న మొదటి విడత ఎన్నికల్లో హింస చెలరేగింది. పోలింగ్ ప్రారంభమైన గంటలోనే సుక్మా జిల్లా తొండమర్కలో జరిగిన ఈఐడీ పేలుడులో సీఆర్పీఎఫ్ జవాను ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.