అమృత్సర్లో ఔషధాల కార్మగారంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు బాలీవుడ్లో అలజడి రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే స్టార్ హీరో రణబీర్ కపూర్కు ఈడీ అధికారులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ కమెడియన్ కపిల్ శర్మతో పాటు మరికొందరికి ఈడీ సమన్లు జారీ చేసింది.
ముంబైలోని ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో 40 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఓ వ్యక్తికి 690 ఏళ్ల పాటు జైలు శిక్ష పడనుంది. అతని వయసు 34 ఏళ్లు మాత్రమే. కానీ చేసిన నేరాలు మాత్రం చాలానే ఉన్నాయి. ఇంతకీ అతనేం చేశాడు? అన్ని సంవత్సరాల పాటు శిక్ష ఎందుకు పడనుందో తెలుసుకోండి.
ఈ మధ్యకాలంలో మహదేవ్ బెట్టింగ్ యాప్ గురించి ఎక్కువగా వార్తలు వినపడుతున్నాయి. దీనిలో భాగంగానే రీసెంట్ గా బాలీవుడ్ హీరో రణబీర్కు సమన్లు జారీ చేసినట్టుగా ఈడీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 6వ తేదీన రణబీర్ కపూర్ ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆయనకు జారీ చేసిన సమన్లలో పేర్కొన్నారు.
బాలీవుడ్ నటి గాయత్రీ జోషి తన భర్త వికాస్ ఒబెరాయ్ ఇటలీలో కారు ప్రమాదం నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వికాస్పై ఆ కేసు విచారణ జరుగుతుంది.
తెలంగాణ, తమిళనాడులో ఐటీ బృందాలు రైడ్స్ చేస్తున్నాయి. 250 బృందాలు తనిఖీలు చేయడం కలకలం రేపుతోంది.
తన వద్దకు యువకుడు రావడం లేదని ఆంటీ కసి పెంచుకుంది. కనిపించగానే అడిగింది. ఇక తను రానని చెప్పడంతో.. అప్పటికే తెచ్చుకున్న యాసిడ్ పోసింది.
సిక్కింలో ఇటివల సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 14 మంది మృతి చెందగా..100కుపైగా తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు సహాయక చర్యల కోసం హెల్ప్ లైన్ నంబర్, తాత్కాలిక సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు.
వేగంగా వచ్చిన కారు ఒక బైక్ను ఢీకొట్టింది.వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కుల్గాం జిల్లాలో కార్టన్ సెర్చ్లో భాగంగా ఇద్దరు ఉగ్రవాదులను భారత సైనికులు హతమార్చారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన ఆర్మీపై కాల్పులు జరిపారు.
చదువుకుంటున్న విద్యార్థులు మత్తుకు బానిసై తమ భవష్యత్తును ఆగం చేసుకుంటున్నారు. తాజాగా ఏడుగురు స్టూడెంట్స్ గంజాయి తాగుతూ పోలీసులకు పట్టుబడ్డారు.
భారత సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్ (Bangladesh) లో డెంగూ (Dengue) విజృంభిస్తోంది.
మంగళవారం రాత్రి సిక్కిం(sikkim)లో భారీ వర్షం కారణంగా లాచెన్ లోయలోని తీస్తా నదిలో ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. దీంతో ఆ ప్రాంతంలోని అనేక వాహనాలు కొట్టుకుపోగా..వాటిలో ఉన్న 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు చెప్పారు.
ఇటలీలోని వెనిస్(venice) నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి వెళ్తున్న బస్సు ఆకస్మాత్తుగా కింద పడటంతో బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ క్రమంలో ఇద్దరు పిల్లలు సహా 21 మంది మృత్యువాత చెందారు. మరో 18 మంది గాయపడ్డారు.