• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపులు..!

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపులు వచ్చాయి. ఆయన కార్యాలయానికి ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడం గమనార్హం. అతను.. తాను దావూద్ గ్రూప్ కి చెందినవాడినని చెప్పడం గమనార్హం. ఆ ఫోన్ చేసిన వ్యక్తి కర్ణాటకలోని బెలగావి జైలు నుంచి ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి జయేష్ పూజారిగా పోలీసులు గుర్తించారు.ఓ హత్య కేసులో కోర్టు జయేష్ కు మరణశిక్ష విధించింది. నాగ్‌పూర్ ...

January 16, 2023 / 03:31 PM IST

టమాట కూర కోసం పంచాయితీ.. కత్తితో తల్లిపై దాడి చేసిన కొడుకు

అత్తా కోడళ్ల గొడవ ఏ ఇంట్లో అయినా సహజమే. వారు అప్పుడే కలిసి ఉంటారు. అప్పుడే గొడవ పడుతుంటారు. మహబూబాబాద్ జిల్లాలో అత్తా కోడళ్ల మధ్య గొడవ జరిగింది. మధ్యలో భర్త ఇన్వాల్వ్ అవడంతో చిన్న గొడవ కాస్త రచ్చ రచ్చ అయ్యింది. మహేందర్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి వేంనూరు గ్రామంలో ఉంటున్నారు. ఇటీవల అతని భార్య టమాట కూర చేసింది. ఆ కూర అత్తకు నచ్చలేదు. ఇంకేముంది గొడవకు దారితీసింది. టమాట కూర బాగా […]

January 14, 2023 / 04:29 PM IST

ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో 11 మంది పోలీసుల సస్పెండ్

ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసు.. దేశాన్ని కుదిపేసింది. అంజలి అనే యువతి స్కూటీ మీద వెళ్తుండగా ఓ కారు ఆమెను ఢీకొట్టి దాదాపు 12 కిమీ వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్రగాయాలపాలైన అంజలి కన్నుమూసింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్యలకు దిగింది. ఢిల్లీ ప్రభుత్వానికి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన జరిగిన ప్రాంతం పరిధి రోహిణి జిల్లా పోలీసు స్టేషన్ కిందికి వస్తుంది. ఘటన […]

January 13, 2023 / 06:04 PM IST

అందరి పేర్లు బయటపెడతా.. చీకోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

క్యాసినో కేసు, విదేశాలకు డబ్బు మళ్లించారనే అభియోగాలతో చీకోటి ప్రవీణ్ కుమార్‌ను ఈడీ విచారిస్తోన్న సంగతి తెలిసిందే. కేసు వెలుగుచూసిన వెంటనే ప్రవీణ్ రాయల్ లైఫ్, ఫామ్ హౌస్‌లో అతని పెట్స్ చర్చకు వచ్చాయి. ఇప్పుడు చీకోటి ప్రవీణ్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీలో కోడొ పందాలు చూసేందుకు వచ్చానని ఆయన చెబుతున్నారు. అంతేకాదు క్యాసినో కేసుకు సంబంధించి అందరి పేర్లు బయటపెడతానని ప్రవీణ్ హా...

January 14, 2023 / 12:03 PM IST

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 10మంది దుర్మరణం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో….. షిర్డీ వెళ్తున్న సాయి భక్తులు ప్రాణాలు కోల్పోయారు. షిర్డీ భక్తులు వెళ్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీ కొట్టింది. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకోగా…  దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఠాణె నుంచి  ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సు సాయి భక్తులతో కలిసి బయలుదేరి వెళ్లింది. బస్సు నాసిక్ -షిర్డీ హైవే పై వెళ్తుం...

January 13, 2023 / 04:10 PM IST

నకిలీ చలాన్ల కలకలం: ఆబ్కారీ శాఖకే బురిడీ, రూ.కోటికి పైగా నష్టం

కేటుగాళ్లు దేనిని వదలడం లేదు. అవును ఎక్కడ అవినీతికి ఛాన్స్ ఉంటే అక్కడ కరప్షన్ చేస్తున్నారు. చివరికీ వైన్ షాపు టెండర్లను కూడా విడిచి పెట్టలేదు. వైన్ షాపు కోసం టెండర్ వేసే సమయంలో చలాన్ ఇస్తుంటారు. అయితే అందులో రూ.కోటి రూపాయలకు పైగా నకిలీ చలాన్లు ఉన్న విషయం ఆలస్యంగా బయటపడింది. ఇందులో బ్యాంక్ క్యాషియర్ పాత్ర ఉందని నిర్ధారించారు. ఈ స్కాం బయటపెట్టింది ఎక్సైజ్ సీఐ కావడం విశేషం. వరంగల్ రూరల్ జిల్లా వర్...

January 10, 2023 / 07:27 PM IST

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం డ్రైవర్ ని చంపేసి…!

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన దగ్గర పని చేసే డ్రైవర్ కి ఇన్సూరెన్స్ చేయించాడు. అనంతరం దారుణంగా హత్య చేశాడు. ఆ ద్వారా ఇన్సూరెన్స్ డబ్బు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ బెడసికొట్టి.. దొరికిపోయాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకోగా…. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామం బోడ...

January 10, 2023 / 07:09 PM IST

మాల్దీవుల్లో అగ్నిప్రమాదం… 9మంది భారతీయులు మృతి

మాల్దీవుల్లో ఘోర అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో… 11మంది  ప్రాణాలు కోల్పోగా… వారిలో 9మంది భారతీయులు కూడా ఉండటం గమనార్హం. మాల్దీవుల రాజధాని మాలేలో  ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విదేశీ కార్మికులు నివసిస్తున్న భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి 12.30 గంటలప్పుడు...

November 10, 2022 / 06:38 PM IST

ఇంటిలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి మృతి: హత్య..? ప్రమాదమా..?

ఇంటిలిజెన్స్ బ్యూరోకి చెందిన మాజీ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అయితే… ఆయన మృతిపై పలు అనుమానాలుు వ్యక్తమౌతున్నాయి. వాకింగ్ చేస్తుండగా ఓ వాహనం వచ్చి ఢీ కొట్టడంతో ఆయన చనిపోగా…. అది ప్రమాదవశాత్తు జరిగిందా లేక.. పథకం ప్రకారం హత్య చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సంఘటన మైసూరులో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటిలిజెన్స్ బ్యూరీలో పనిచేసి పదవీ ...

November 7, 2022 / 05:56 PM IST

మైనర్ బాలుడు… కుటుంబం మొత్తాన్ని చంపేశాడు…!

ఓ మైనర్ బాలుడు…డ్రగ్స్ కి బానిసగా మారి తన కుటుంబం మొత్తాన్ని హత్య చేశాడు. కుటుంబంలోని నలుగురు సభ్యులను అతి దారుణంగా హత్య చేయడం గమనార్హం. ఈ సంఘటన త్రిపురలో చోటుచేసుకోగా…. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. త్రిపుర లోని దాలై జిల్లా కమలాపూర్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 17ఏళ్ల మైనర్ బాలుడు… శనివారం ఉదయం తన తల్లిని, పదేళ్ల చెల్లిని, తాతను హత్య చేశాడు. ఈ ఘటనలో అడ్డొచ్చ...

November 7, 2022 / 05:49 PM IST

భార్య ఆత్మహత్య(wife suicide) చేసుకుంటుంటే… వీడియో(video shoot) తీసిన భర్త…!

భార్య భర్తల మధ్య మనస్పర్థలు రావడం చాలా సహజం. ఆ గొడవల కారణంగా ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం మహా అయితే విడిపోవడం లాంటివి మీరు చూసే ఉంటారు. కానీ… ఓ మహిళ భర్త మీద కోపంతో… ఉరి వేసుకుంటే.. ఆపాల్సిన భర్త కాస్త.. దానిని వీడియో తీశాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్(uttar pradesh Kanpur)...

November 1, 2022 / 06:31 PM IST

కూప్పకూలిన(kedarnath) హెలికాప్టర్..ఆరుగురు మృతి

ఉత్తరాఖండ్‌ కేదార్‌నాథ్(kedarnath) సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫాటా నుంచి కేదార్‌నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఘటనలో ఆరుగురు మృతి చెందగా…వారిలో ఇద్దరు పైలెట్లు, నలుగురు యాత్రికులు ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను తరలించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇది కూడా చూడండి: అన్ స్టాపబుల్ 2 (Unstoppable 2)లో ప...

October 18, 2022 / 12:58 PM IST

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం…9 మంది మృతి..!

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 9మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక టెంపో ట్రావెలర్, కెఎంఎఫ్ పాల వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదం అర్సికేరే తాలుకా పరిధిలోని గాంధీనగర్ సమీపంలో జరిగింది. మృతులు తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు శనివారం రాత్రి 11 గంటల తర్వాత ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మిల్క్...

October 17, 2022 / 04:18 PM IST

అభిమాని నిర్వాహకం… కోహ్లీని అరెస్టు చేయాలంటూ డిమాండ్…!

సినిమా తారలకు, క్రికెటర్లకు అభిమానులు ఉండటం సర్వసాధారణం. అయితే… ఆ అభిమానం వెర్రితనం గా మారితే మాత్రం… సెలబ్రెటీలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తాజాగా.. తమిళనాడులో జరిగిన ఓ సంఘటన విరాట్ కోహ్లీని చిక్కుల్లో పడేసింది. ఇంతకీ మ్యాటరేంటంటే… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానిని మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమాని కొట్టి చంపాడు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. క్రికెట్ అభిమానులైన ఇద్దరు స్నేహితులు పూర్...

October 15, 2022 / 04:44 PM IST

శాకాహారి ‘మొసలి’ ఇక లేదు..!

మొసలి ని చూస్తే ఎవరైనా భయంతో పారిపోతారు. కానీ… ఈ మొసలిని చూస్తే అందరూ చేతులు ఎత్తి మొక్కేవారు. అలాంటి మొసలి కన్నుమూసింది. ఏంటీ మొసలి గోల అనుకుంటున్నారా..? ఇది మూమూలు మొసలి కాదు. కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ కోనేరులో ఉండే శాకాహార మొసలి ఇది. దీనిని భక్తులు బబియా గా పిలుచుకునేవారు. కాగా…ఆదివారం రాత్రి చెరువులో మొసలి మృతదేహం కోనేరులోని పైకి తేలియాడుతూ కనిపించిందని, వెంటనే పోలీసులకు సమాచారం...

October 10, 2022 / 06:57 PM IST