ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది, మందుల కొరత వల్ల 24 మంది మృతి చెందారు. మరో 70 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి డీన్ శంకర్ రావు చవాన్ వెల్లడించారు.
ఆడుతూ పాడుతూ తిరగాల్సిన పిల్లలు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో దగ్గర్లోని పోలీసుస్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చారు. తీరా చూస్తే ఇంట్లో ఉన్న ట్రంక్ పెట్టెలో శవాలైకనిపించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 60 చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టులు, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో ప్రజా సంఘాల నేతలు, న్యాయవాదుల ఇంట్లో రైడ్స్ చేపట్టారు.
హోం వర్క్ చేయలేదని ఓ విద్యార్థి తలపై టీచర్ పలకతో కొట్టాడు. ఆ చిన్నారి తీవ్రంగా గాయపడి, చనిపోయాడు.
చర్చి పైకప్పు కూలిపోవడంతో 10 మంది దుర్మరణం చెందిన ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 60 మంది పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద మరో 30 మంది ఉండటంతో వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.
పిల్లల నుంచి పెద్దల వరకు చేతులో మొబైల్ ఫోన్ ఉంటే చాలు సెల్ఫీలు తీసుకుంటారు లేదా రీల్స్ చేస్తుంటారు. అదేదో ఉల్లాసంగా చేస్తే బాగుంటుంది. కానీ ఉద్యమంలా చేస్తారు కొందరు. అలా రీల్స్ కోసం మరికొందరు దారుణమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతారు. అలాంటి ఘటన ఒకటి తాజాగా మరొకటి చోటుచేసుకుంది.
భారీ వర్షంలో జీపీఎస్ను నమ్ముకొన్ని కారును నడిపిన యువ డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు
అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను సైబర్ పోలీసులు విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. ఆ దందా ద్వారా సుమారు రూ.350 కోట్ల బెట్టింగ్ దందా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
బర్త్ డే పార్టీలో అగ్నిప్రమాదం జరగడంతో 11 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. 40 ఫైర్ ఇంజిన్లు, 12 ఎమెర్జెన్సీ వాహనాలతో సహాయక చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తమిళనాడులో నీలగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు
వారంతా 20 ఏళ్లలోపు యువకులే. కానీ అక్రమంగా పలువురికి గంజాయి సరఫరా చేస్తూ దందా నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేసి 18 మంది యువకులను అడ్డంగా పట్టుకున్నారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురంలో చోటుచేసుకుంది.
వర్షం కారణంగా పెద్ద ఎత్తున వచ్చిన వరదతో ఓ నాలా ఉప్పొంగింది. ఆ క్రమంలో అటుగా వెళ్లిన ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని భద్రాచలంలో చోటుచేసుకుంది.
హైదరాబాద్లో మరికొన్ని రోజుల్లో ప్రపంచకప్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)కు గట్టి షాక్ తగిలింది. దాదాపు 18 కోట్ల రూపాయలు విశాఖ ఇండస్ట్రీస్ కు ఆరు వారాల్లో చెల్లించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ ద్వారా సులభంగా డబ్బులు సంపాదించడం కోసం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో అమాయకులు పడిపోతున్నారు. తాజాగా వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా రూ.854 కోట్లను దోచుకున్న కుంభకోణం వెలుగుచూసింది. ఈ కేసులో ఆరుగురిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున నగదు బయటపడింది. ఏకంగా 2 కోట్లకుపైగా పెట్టెల్లో దాచిన క్యాష్ తోపాటు బంగారం కూడా వెలుగులోకి వచ్చింది.