• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

Maharashtra: ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం..24 మంది మృతి, 70 మంది పరిస్థితి విషమం

ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది, మందుల కొరత వల్ల 24 మంది మృతి చెందారు. మరో 70 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి డీన్ శంకర్ రావు చవాన్ వెల్లడించారు.

October 2, 2023 / 09:20 PM IST

Viral News: తప్పిపోయిన ముగ్గురు పిల్లలు ట్రంక్‌‌పెట్టెలో శవాలై కనిపించారు

ఆడుతూ పాడుతూ తిరగాల్సిన పిల్లలు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో దగ్గర్లోని పోలీసుస్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చారు. తీరా చూస్తే ఇంట్లో ఉన్న ట్రంక్ పెట్టెలో శవాలైకనిపించారు.

October 2, 2023 / 05:58 PM IST

NIA Raids: పౌరహక్కుల నేతలు, న్యాయవాదుల ఇంట్లో సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 60 చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టులు, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో ప్రజా సంఘాల నేతలు, న్యాయవాదుల ఇంట్లో రైడ్స్ చేపట్టారు.

October 2, 2023 / 04:43 PM IST

Homework చేయలేదని తలపై కొట్టిన టీచర్, విద్యార్థి మృతి

హోం వర్క్ చేయలేదని ఓ విద్యార్థి తలపై టీచర్ పలకతో కొట్టాడు. ఆ చిన్నారి తీవ్రంగా గాయపడి, చనిపోయాడు.

October 2, 2023 / 04:23 PM IST

Mexico Church: చర్చ్ పైకప్పు కూలి 10 మంది దుర్మరణం.. 60 మంది పరిస్థితి విషమం!

చర్చి పైకప్పు కూలిపోవడంతో 10 మంది దుర్మరణం చెందిన ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 60 మంది పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద మరో 30 మంది ఉండటంతో వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

October 2, 2023 / 03:50 PM IST

Viral News: యువకుడి ప్రాణం తీసిన రీల్స్ మోజు

పిల్లల నుంచి పెద్దల వరకు చేతులో మొబైల్ ఫోన్ ఉంటే చాలు సెల్ఫీలు తీసుకుంటారు లేదా రీల్స్ చేస్తుంటారు. అదేదో ఉల్లాసంగా చేస్తే బాగుంటుంది. కానీ ఉద్యమంలా చేస్తారు కొందరు. అలా రీల్స్ కోసం మరికొందరు దారుణమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతారు. అలాంటి ఘటన ఒకటి తాజాగా మరొకటి చోటుచేసుకుంది.

October 2, 2023 / 03:37 PM IST

Kerala : జోరు వర్షంలో జీపీఎస్‌ను నమ్ముకొని.. ప్రాణాలు పోగొట్టుకొన్న యువ వైద్యులు

భారీ వర్షంలో జీపీఎస్‌ను నమ్ముకొన్ని కారును నడిపిన యువ డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు

October 2, 2023 / 01:52 PM IST

Cricket Betting: విశాఖలో రూ.350 కోట్ల క్రికెట్‌ బెట్టింగ్‌ దందా..షాకైన సైబర్ పోలీసులు

అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను సైబర్ పోలీసులు విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. ఆ దందా ద్వారా సుమారు రూ.350 కోట్ల బెట్టింగ్ దందా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

October 1, 2023 / 08:35 PM IST

Nightclub Fire: బ‌ర్త్‌డే పార్టీలో విషాదం.. 11 మంది దుర్మరణం

బర్త్ డే పార్టీలో అగ్నిప్రమాదం జరగడంతో 11 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. 40 ఫైర్ ఇంజిన్లు, 12 ఎమెర్జెన్సీ వాహనాలతో సహాయక చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

October 1, 2023 / 06:48 PM IST

Tamil Nadu : లోయలోపడ్డ టూరిస్టు బస్సు.. 8 మంది దుర్మరణం

తమిళనాడులో నీలగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు

October 1, 2023 / 10:09 AM IST

Anantapurలో 18 మంది అరెస్టు..గంజాయి గుప్పిట్లో యువత!

వారంతా 20 ఏళ్లలోపు యువకులే. కానీ అక్రమంగా పలువురికి గంజాయి సరఫరా చేస్తూ దందా నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేసి 18 మంది యువకులను అడ్డంగా పట్టుకున్నారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురంలో చోటుచేసుకుంది.

September 30, 2023 / 10:24 PM IST

Nala:లో పడి మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి

వర్షం కారణంగా పెద్ద ఎత్తున వచ్చిన వరదతో ఓ నాలా ఉప్పొంగింది. ఆ క్రమంలో అటుగా వెళ్లిన ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని భద్రాచలంలో చోటుచేసుకుంది.

September 30, 2023 / 05:42 PM IST

Hyderabad:లో వరల్డ్ కప్ మ్యాచ్..HCAకు గట్టి దెబ్బ

హైదరాబాద్‌లో మరికొన్ని రోజుల్లో ప్రపంచకప్ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)కు గట్టి షాక్ తగిలింది. దాదాపు 18 కోట్ల రూపాయలు విశాఖ ఇండస్ట్రీస్ కు ఆరు వారాల్లో చెల్లించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

September 30, 2023 / 03:48 PM IST

Cyber Crime: వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా రూ.854 కోట్ల స్కామ్..ఆరుగురు అరెస్ట్

ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్ ద్వారా సులభంగా డబ్బులు సంపాదించడం కోసం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో అమాయకులు పడిపోతున్నారు. తాజాగా వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా రూ.854 కోట్లను దోచుకున్న కుంభకోణం వెలుగుచూసింది. ఈ కేసులో ఆరుగురిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

September 30, 2023 / 03:26 PM IST

ACB Raids: తహసీల్దార్ ఇంట్లో సోదాలు..రూ.4.75 కోట్ల అక్రమాస్తులు

రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున నగదు బయటపడింది. ఏకంగా 2 కోట్లకుపైగా పెట్టెల్లో దాచిన క్యాష్ తోపాటు బంగారం కూడా వెలుగులోకి వచ్చింది.

September 30, 2023 / 08:37 PM IST