సినీ సహాయ నటీమణులతో వ్యభిచారం చేయిస్తున్న ఇద్దరు బ్రోకర్లను పోలీసులు అరెస్టు చేశారు
మాధాపూర్ డ్రగ్స్ కేసులో మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో టాలీవుడ్ డైరెక్టర్ కూడా ఉన్నారు.
గోడౌన్లో నిల్వ ఉంచిన ఇంధనం వద్ద పేలుడు సంభవించడంతో 34 మంది మృతి చెందారు. సంఘటనా స్థలాంలో శవాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
డ్రగ్స్ కేసు విచారణలో హీరో నవదీప్ నార్కోటిక్ అధికారులకు సహకరించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు పూర్తి సమాధానాలిచ్చారు. అయితే నవదీప్ సెల్ ఫోన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోసారి నవదీప్ను విచారణకు రావాలని తెలిపారు.
రైలు ప్రమాద ఘటనలు ఎక్కడో ఒక చోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి.
ఓ 6 నెలల చిన్నారిని ఎలుకలు కొరికి తినేశాయి. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.
ఏపీలోని కాకినాడ జిల్లా రాజపూడిలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ముగ్గురు వ్యక్తులు మృత్యువాత చెందారు. పామాయిల్ తోటలో అనుకోకుండా విద్యుత్ తీగలు తగలడంతో వారు మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను ఆరా తీశారు. మృతులు బోదిరెడ్డి సూరిబాబు, కిల్లినాడు, గల్ల బాబీగా గుర్తించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి ...
నార్సింగిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై కేసు నమోదు భూ వివాదంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై కేసు గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు 60 మందితో వచ్చి తమ స్థలంలో దౌర్జన్యం చేశారని కంప్లైంట్ కోకాపేట్ రెండున్నర ఎకరాల స్థలం వివాదంలో కేసు నమోదు అధికార పార్టీ నేతల కార్యకర్తలు వచ్చి బెదిరిస్తున్నారని తెలిపిన సంస్థ ప్రతినిధులు దీన...
హైదరాబాద్ డ్రగ్స్ కేసుపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. పోలీసుల అదుపులో 18 మంది ఉన్నారు. వీరిచ్చిన ఆధారాల ద్వారా కీలక సమాచారాలను సేకరించారు. నిందితుల వద్ద సినీ సెలబ్రిటీల ఫోన్ నంబర్లను గుర్తించారు. దీంతో ఈ కేసు మరింత కీలకం కానుంది.
యాత్రికులతో రామేశ్వరం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సుకు ప్రమాదం సంభవించింది. ఈ బస్సు లారీని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు డ్రైవర్లు మృత్యువాత చెందారు.
హైదరాబాద్ ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యపై భారతదేశం, కెనడాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో మరో హత్య వెలుగులోకి వచ్చింది. పంజాబ్ నుంచి ఒట్టావాకు పారిపోయిన పంజాబ్ వాసిని బుధవారం దుండగులు కాల్చి చంపారు.
సెల్ఫోన్ యుగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. అత్యాచార కేసులు ఇప్పటి వరకూ పెద్దవారిపై నమోదయ్యాయి. అయితే తాజాగా ఓ 7 ఏళ్ల బాలుడు 5 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
పట్టపగలే బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. రూ.7 కోట్ల నగదును, కోటిన్నర విలువైన బంగారు నగలను దుండగులు దోచుకెళ్లారు.