• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

Chennai : సినీ ఆర్టిస్ట్‌లతో వ్యభిచారం.. ఇద్దరు అరెస్ట్

సినీ సహాయ నటీమణులతో వ్యభిచారం చేయిస్తున్న ఇద్దరు బ్రోకర్లను పోలీసులు అరెస్టు చేశారు

September 25, 2023 / 10:39 AM IST

Drugs case: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ అరెస్ట్

మాధాపూర్ డ్రగ్స్ కేసులో మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో టాలీవుడ్ డైరెక్టర్ కూడా ఉన్నారు.

September 24, 2023 / 09:56 PM IST

Benin Fire: ఇంధన డిపోలో పేలుడు..34 మంది దుర్మరణం

గోడౌన్‌లో నిల్వ ఉంచిన ఇంధనం వద్ద పేలుడు సంభవించడంతో 34 మంది మృతి చెందారు. సంఘటనా స్థలాంలో శవాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

September 24, 2023 / 02:57 PM IST

Navdeep: డ్రగ్స్ కేసులో నవదీప్ విచారణ పూర్తి.. పోలీసులకు ఏం చెప్పాడంటే

డ్రగ్స్ కేసు విచారణలో హీరో నవదీప్ నార్కోటిక్ అధికారులకు సహకరించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు పూర్తి సమాధానాలిచ్చారు. అయితే నవదీప్ సెల్ ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోసారి నవదీప్‌ను విచారణకు రావాలని తెలిపారు.

September 23, 2023 / 07:00 PM IST

Humsafar Express: హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..పరుగులు తీసిన ప్రయాణికులు

రైలు ప్రమాద ఘటనలు ఎక్కడో ఒక చోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి.

September 23, 2023 / 05:54 PM IST

United States : ఘోరం..6 నెలల చిన్నారిని తినేసిన ఎలుకలు!

ఓ 6 నెలల చిన్నారిని ఎలుకలు కొరికి తినేశాయి. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.

September 23, 2023 / 05:28 PM IST

Electric shock: కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి

ఏపీలోని కాకినాడ జిల్లా రాజపూడిలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ముగ్గురు వ్యక్తులు మృత్యువాత చెందారు. పామాయిల్ తోటలో అనుకోకుండా విద్యుత్ తీగలు తగలడంతో వారు మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను ఆరా తీశారు. మృతులు బోదిరెడ్డి సూరిబాబు, కిల్లినాడు, గల్ల బాబీగా గుర్తించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి ...

September 23, 2023 / 10:18 AM IST

BRS MLA, ఎమ్మెల్సీపై కేసు నమోదు

నార్సింగిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై కేసు నమోదు భూ వివాదంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై కేసు గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు 60 మందితో వచ్చి తమ స్థలంలో దౌర్జన్యం చేశారని కంప్లైంట్ కోకాపేట్ రెండున్నర ఎకరాల స్థలం వివాదంలో కేసు నమోదు అధికార పార్టీ నేతల కార్యకర్తలు వచ్చి బెదిరిస్తున్నారని తెలిపిన సంస్థ ప్రతినిధులు దీన...

September 23, 2023 / 09:14 AM IST

Drugs Case: డ్రగ్స్‌ కేసులో మరో ట్విస్ట్.. నిందితుల సెల్‌ఫోన్లలో సెలబ్రిటీల పేర్లు

హైదరాబాద్ డ్రగ్స్ కేసుపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. పోలీసుల అదుపులో 18 మంది ఉన్నారు. వీరిచ్చిన ఆధారాల ద్వారా కీలక సమాచారాలను సేకరించారు. నిందితుల వద్ద సినీ సెలబ్రిటీల ఫోన్ నంబర్లను గుర్తించారు. దీంతో ఈ కేసు మరింత కీలకం కానుంది.

September 22, 2023 / 03:26 PM IST

Accident: టూరిస్టు బస్సుకు ప్రమాదం..ఇద్దరు మృతి

యాత్రికులతో రామేశ్వరం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సుకు ప్రమాదం సంభవించింది. ఈ బస్సు లారీని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు డ్రైవర్లు మృత్యువాత చెందారు.

September 22, 2023 / 07:21 AM IST

Khairatabad: గణేష్ దర్శనానికి వెళ్తు ఇద్దరు యువకులు మృతి

హైదరాబాద్ ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

September 21, 2023 / 02:27 PM IST

Khalistani terrorist: కెనడాలో మరో ఖలిస్తానీ ఉగ్రవాది హత్య

హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యపై భారతదేశం, కెనడాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో మరో హత్య వెలుగులోకి వచ్చింది. పంజాబ్ నుంచి ఒట్టావాకు పారిపోయిన పంజాబ్ వాసిని బుధవారం దుండగులు కాల్చి చంపారు.

September 21, 2023 / 01:06 PM IST

Uttarpradesh: 5 ఏళ్ల బాలికపై 7 ఏళ్ల బాలుడి అత్యాచారం..పోక్సో చట్టం కింద కేసు నమోదు

సెల్‌ఫోన్ యుగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. అత్యాచార కేసులు ఇప్పటి వరకూ పెద్దవారిపై నమోదయ్యాయి. అయితే తాజాగా ఓ 7 ఏళ్ల బాలుడు 5 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

September 20, 2023 / 09:24 PM IST

Road Accident: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

September 20, 2023 / 08:09 PM IST

Bank Robbery Raigarh: ప‌ట్ట‌ప‌గ‌లే భారీ దోపిడీ..బ్యాంకు నుంచి రూ.7 కోట్ల నగదుతో పరార్

పట్టపగలే బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. రూ.7 కోట్ల నగదును, కోటిన్నర విలువైన బంగారు నగలను దుండగులు దోచుకెళ్లారు.

September 20, 2023 / 05:10 PM IST