• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

Bhaskara Rao : అనారోగ్యంతో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ భాస్కరరావు కన్నుమూత

హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.భాస్కర్ రావు కన్నుమూశారు.

October 17, 2023 / 10:15 AM IST

Maharashtra: రైలులో చెలరేగిన మంటలు.. 5 బోగీలు దగ్ధం

ఘోర రైలు ప్రమాదంలో 5 బోగీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు.

October 16, 2023 / 08:31 PM IST

Israel Palestine War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. అమెరికాలో 6ఏళ్ల ముస్లిం చిన్నారి దారుణ హత్య

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. అమెరికాలో 6 ఏళ్ల ముస్లిం చిన్నారి ప్రాణాలను బలిగొంది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగోలో 71 ఏళ్ల వృద్ధుడు ఈ షాకింగ్ ఘటనకు పాల్పడ్డాడు. 32 ఏళ్ల చిన్నారి తల్లిని కూడా కత్తులతో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు.

October 16, 2023 / 06:27 PM IST

Cyber Crime: ఇంట్లోనే ఏటీఎం మిషన్లు.. కావాల్సినప్పుడల్లా డబ్బులు డ్రా చేసుకుంటున్న కేటుగాళ్లు

రాజస్థాన్‌లోని మేవాత్ ప్రాంతం ఆన్‌లైన్ మోసగాళ్లకు పెద్ద కేంద్రంగా మారింది. దీగ్ జిల్లాలోని రెండు గ్రామాల్లో పోలీసులు జరిపిన దాడిలో ఏం బయటపడిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆన్‌లైన్ మోసగాళ్లు నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఇంట్లో ఏటీఎం మెషీన్‌లను అమర్చారు.

October 16, 2023 / 04:50 PM IST

Safety pin మింగిన 5 నెలల శిశువు.. ఏం జరిగిందంటే..?

కోల్‌కతాలో 5నెలల శిశువు సేఫ్టీ పిన్ను మింగేయడంతో శ్వాసనాళంలో ఇరుక్కుంది. ఆ బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆపరేషన్ చేసి పిన్నీసును విజయవంతంగా బయటకు తీశారు. దీంతో పేరంట్స్ ఊపిరి పీల్చుకున్నారు.

October 16, 2023 / 10:26 AM IST

Electric shock: తండ్రి, కొడుకులు మృతి.. ఎలా అంటే..?

సిద్ధిపేట జిల్లా జాలిగామి గ్రామంలో ప్రమాదం జరిగింది. విద్యుత్ షాక్‌కు గురై తండ్రి, కొడుకులు అక్కడిక్కడే మృతి చెందారు.

October 16, 2023 / 10:17 AM IST

Cyber Crime: ఒక గది, 84 బ్యాంకు ఖాతాలు, రూ.854 కోట్ల మోసం.. పోలీసులు ఎలా చేధించారంటే?

కర్ణాటక రాజధాని బెంగళూరులోని యలహంక ప్రాంతంలోని ఓ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. గది బెడ్ కింద రూ.854 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులు ఈ సైబర్ మోసానికి పాల్పడ్డారు.

October 15, 2023 / 04:58 PM IST

Fake ED raids: ఈడీ అధికారులమని దాడులు..రూ.3.2 కోట్ల దోపిడీ

ఇటివల కాలంలో ఫేక్ ఐటీ, ఫేక్ ఈడీ అధికారుల పేరుతో చేస్తున్న దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే గతంలో చెన్నైలో ఐడీ రైడ్స్ పేరుతో సోదాలు చేసి పలువురు నగదు దోచుకున్న ఘటన మరువక ముందే తాజాగా ఢిల్లీలో పేక్ ఈడీ అధికారులు ఓ ఇంట్లో దోపిడీ చేసి 3 కోట్ల రూపాయల నగదు దోచుకున్నారు.

October 15, 2023 / 01:39 PM IST

Containerను ఢీ కొన్న మినీ బస్సు.. 12 మంది మృతి, పలువురికి గాయాలు

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. కంటైనర్- మినీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోయారు. 23 మంది వరకు గాయపడ్డారు.

October 15, 2023 / 11:29 AM IST

Governor tamilisai: ప్రవల్లిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలి

హైదరాబాద్‌లో వరంగల్ కు చెందిన ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్య ఘటనపై తెలంగాణ(telangana) గవర్నర్(governor) తమిళిసై సౌందర రాజన్(tamilisai soundara rajan) స్పందించారు. ఈ ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఉన్నాతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

October 14, 2023 / 12:38 PM IST

Suicide : గ్రూప్‌-2 అభ్యర్థిని ఆత్మహత్య.. అశోక్‌నగర్‌లో హైటెన్షన్

అశోక్ నగర్ హాస్టల్‌లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

October 14, 2023 / 08:49 AM IST

Bollaram పారిశ్రామిక వాడలో పేలిన రియాక్టర్లు..10 మంది కార్మికులకు తీవ్ర గాయాలు

హైదరాబాద్ పటాన్‌చెరు పరిధి జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామిక వాడలోని అమర్ ల్యాబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.

October 14, 2023 / 07:56 AM IST

Crime: విషాదం.. పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న తల్లి

హైదరాబాాద్‌ బోరుబండ పరిధిలో విషాదమైన ఘటన చోటుచేసుకుంది. ఒక తల్లి ఇద్దరి పిల్లలకు విషమిచ్చి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది.

October 13, 2023 / 02:44 PM IST

Breakin gnews : ఇద్దరు కూతుళ్ళను చంపి తండ్రి ఆత్మహత్య

సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో దారుణం చోటు చేసుకుంది.

October 13, 2023 / 09:20 AM IST

Child died: బయటికెళ్లిన పేరెంట్స్..కిటికీ నుంచి పడి చిన్నారి మృతి

ఓ భవనంలోని కిటికీ నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి మృత్యువాత చెందింది. ఈ విషాద ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటుచేసుకుంది. అయితే చిన్నారి పడిన క్రమంలో వారి పేరెంట్స్ బయటకు వెళ్లడం విశేషం. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.

October 12, 2023 / 02:16 PM IST