ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ ద్వారా సులభంగా డబ్బులు సంపాదించడం కోసం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో అమాయకులు పడిపోతున్నారు. తాజాగా వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా రూ.854 కోట్లను దోచుకున్న కుంభకోణం వెలుగుచూసింది. ఈ కేసులో ఆరుగురిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున నగదు బయటపడింది. ఏకంగా 2 కోట్లకుపైగా పెట్టెల్లో దాచిన క్యాష్ తోపాటు బంగారం కూడా వెలుగులోకి వచ్చింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాలుడు కిడ్నాపు గురయ్యాడు.
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లోని ఓ మసీదు సమీపంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 34 మంది మృత్యువాత చెందగా..మరో 130 మంది గాయపడినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.
ఓ జంతు శాస్త్రవేత్త దారుణానికి ఒడిగట్టాడు. కుక్కలను అత్యాచారం చేసి వాటిని వేధిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందాడు. అతని వీడియోలు బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితుడికి డిసెంబర్లో శిక్ష ఖరారు కానుంది.
ఓ వ్యక్తి రూ.20 కోసం బాలికను హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. పాన్ మసాల తీసుకురమ్మంటే ఆ బాలిక చిప్స్ ప్యాకెట్ కొనుక్కుందని ఆగ్రహంతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు.
చదువుల ఒత్తిడి, ఆన్ లైన్ గేమ్స్ కు బానిసై హైదరాబాద్ లో పదో క్లాసు బాలుడి ఆత్మహత్య చేసుకున్నాడు
16 ఏళ్ల బాలిక తన తల్లిని కత్తితో పొడిచి హత్య చేసింది
ఉత్తర ఇరాక్లో తీరని విషాదం నెలకొంది. ఓ పెళ్లి మండపంలో అగ్నిప్రమాదం సంభవించి 100 మంది మృతి చెందారు.
గ్యాస్ స్టేషన్లో పేలుడు సంభవించడంతో 20 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో 300 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఆసుపత్రిలో చల్లదనాన్ని భరించలేక ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందారు.
బీజేపీ ఎమ్మెల్యే యోగేశ్ శుక్లా నివాసంలో పనిచేసే శ్రేష్ఠ తివారీ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఓ డ్రగ్స్ డీలర్ పోలీసులకు షాక్ ఇచ్చాడు. తన ఇంటికి పోలీసులు వస్తే చాలు వారిని కరిచేలా కుక్కలకు శిక్షణ ఇచ్చాడు.
చెరువులో ప్రమాదవశాత్తూ నీటమునిగిన ఓ బాలుడ్ని రక్షించే ప్రయత్నంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
వేగంగా వచ్చిన కారు చెట్టును ఢీకొనడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మృతులంతా పుట్టినరోజు వేడుకలు జరుపుకుని తిరిగి వస్తున్నారు. షాడోల్ జిల్లాలోని ఉమారియా మార్గ్లోని మజ్గన్వా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.