• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

ప్రేమించలేదని యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది

రోజురోజుకు యువతులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలోని కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతి తన ప్రేమను ఒప్పుకోలేదని..ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. కూరాడకు చెందిన యువతిని స్థానికంగా ఉండే సూర్యానారయణ లవ్ చేస్తున్నానని వెంటపడుతున్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో…కోపం పెంచుకున్న యువకుడు మార్గమధ్యలో ఆమె గొంతు...

October 8, 2022 / 02:34 PM IST

నాసిక్‌లో ఘోర బస్సు ప్రమాదం..14 మంది సజీవదహనం

మహారాష్ట్రలోని నాసిక్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు తెల్లవారుజామున ఘోర ప్రమాదానికి గురైంది. డీజిల్ రవాణా చేస్తున్న ట్రక్కును బస్సు ఢీకొనడంతో బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనం కాగా, మరో 24 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బస్సు యవాత్‌మల్ నుంచి ముంబై వెళ్తుండగా…ట్రక్కు నాసిక్ నుంచి పూణే వస్తుంది. ఆ క్రమం...

October 8, 2022 / 01:43 PM IST

రూ.3 కోట్ల విలువైన.. 7 కిలోల బంగారం పట్టివేత

బంగారం అక్రమ రవాణా కట్టడి కోసం అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పలువురు కేటుగాళ్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పేస్ట్ రూపంలో, బిస్కెట్లు, లోదుస్తులు, విగ్గుల్లో ఇలా పలు రకాలుగా బంగారాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రంయలో 7 కేజీల పుత్తడిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి కడ్డీల...

October 6, 2022 / 06:43 PM IST

అమెరికాలో ఇండియన్ ఫ్యామిలీ దారుణ హత్య

అమెరికాలో ఇటీవల కిడ్నాప్‌కు గురైన భారత సంతతి ఫ్యామిలీ హత్యకు గురికావడంతో…అక్కడి భారతీయుల్లో భయాందోళన మొదలైంది. 8 నెలల చిన్నారితోపాటు నలుగురు హత్యకు గురయ్యారు. ట్రక్కుల బిజినెస్ నిర్వహించే వీరిని ఓ దుండగుడు తూపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశాడు. విషయం తెలుసుకున్న అమెరికా పోలీసులు వారి గురించి ఆరా తీయగా..బుధవారం రాత్రి ఓ తోటలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో వారి స్వగ్రామామైన పంజాబ్‌లోని హర్షిపిండ...

October 6, 2022 / 06:30 PM IST

టూరిస్ట్ బస్సుకు ప్రమాదం..9 మంది మృతి, 38 మందికి గాయాలు

స్కూల్ పిల్లలతో వెళుతున్న టూరిస్ట్ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 38 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఎర్నాకులం జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఊటీకి వెళ్తున్న బస్సు..కోయంబత్తూరు వెళ్తున్న KSRTC బస్సును వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. వడక్కంచెరి పరిధిలో బుధవారం రాత్రి ఈ ప్రమాదం ...

October 6, 2022 / 11:59 AM IST

స్నానం కోసం వెళ్లి ముగ్గురు మృతి

ఏపీలోని బాపట్ల సూర్యలంక బీచులో ఘోర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో స్నానం కోసం వెళ్లిన యువకుల్లో నీట మునిగి ముగ్గురు మృతి చెందగా..మరో నలుగురు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరిని గజ ఇతగాళ్లు రక్షించగా..మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ యువకులందరూ విజయవాడకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ కూడా చూడండి: ‘ఆదిపురుష్’ డైరెక్టర్‌కు ప...

October 4, 2022 / 03:20 PM IST

దారుణ హత్యకు గురైన పోలీస్ ఉన్నతాధికారి

జమ్ముకశ్మీర్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి దారుణ హత్యకు గురయ్యారు. జైళ్ల శాఖ డీజీ హేమంత్ లోహియాను సోమవారం రాత్రి గోంతుకోసి చంపేశారు. లోహియా ఇంట్లో పనిచేసే యాసిర్ అహ్మద్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అసోంకు చెందిన 57 ఏళ్ల హేమంత్ ఇటివలే పదోన్నతి పొంది ఆగస్టులో జైళ్ల డీజీగా నియమితులయ్యారు. ఘటనా స్థలంలో సేకరించిన సీసీటీవీ ఫుటేజీలో యాసిర్ నేరం చేసిన తర్వాత పారిపోతున్నట్ల...

October 4, 2022 / 11:54 AM IST

దృశ్యం సినిమా చూసి… నిజంగానే నేరం చేశారు…!

విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా చూడనివారు ఎవరూ ఉండరు. ఈ సినిమాలో వెంకటేష్ ఓ మర్డర్ చేసి.. పోలీసులకు చిక్కకుండా చాలా ప్రయత్నాలే చేస్తాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీనికి ఇటీవల సీక్వెల్ కూడా తీశారు. కాగా… ఇప్పుడు ఈ సినిమాని ఆదర్శంగా తీసుకొని  ఓ యువతి తన తల్లితో కలిసి తండ్రిని చంపేశారు. కర్ణాటకలో జరిగిన సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. క‌ర్ణాట‌క‌లోని బెళగావికి చెంది...

September 30, 2022 / 06:26 PM IST