శుక్రవారం అర్థరాత్రి సెంట్రల్ మొరాకోలో 6.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా దాదాపు 632 మంది మరణించారు. దీంతోపాటు డజన్ల కొద్దీ గాయపడినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
దళత మహిళకు మత్తు మందు ఇచ్చి బలవంతంగా బీఫ్ తినిపించారు. సృహతప్పి పడిపోయిన యువతిపై ఇద్దరు ముస్లిం అబ్బాయిలు అఘాయిత్యానికి తెగబడ్డారు. అంతే కాకుండా అశ్లీలంగా చిత్రీకరించారు.
తిరుపతి జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వడమల చెక్పోస్టు వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఓ లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. రోడ్డుకు అడ్డంగా పడిన లారీని అదే దారిలో వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరోవైపు రోడ్డుపై వెళ్తున్న కారును చిత్తూరు నుంచి బైక్పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఢీకొని మృతి చెందారు.
తన భర్తది ఆత్మహత్య కాదు, హత్య అని హోంగార్డు రవిందర్(home guard Ravinder) భార్య సంధ్య(Sandhya) ఆరోపిస్తున్నారు. అధికారుల వేధింపుల వల్లనే తన భర్త అలా చేసుకున్నాడని తెలిపారు. రవిందర్ ను కానిస్టేబుల్ చందు, ఏఎస్ఐ నరసింగ రావులే చంపేశారని ఆమె అన్నారు. హోం గార్డు ఆఫీసర్ హైమత్, బాబురావు పాత్ర కూడా ఈ కుట్రలో ఉందన్నారు. హోంగార్డు ఆఫీసుకు తన భర్త వచ్చినప్పుడు తనకు ఫోన్ చేశాడని ఆమె తెలిపింది. అప్పుడు చందు, ...
డిగ్రీ చదువుతున్న ఇద్దరు యువతులు వాట్సాప్లో తమ ఫోటోలను డీపీలుగా పెట్టుకున్నారు. అయితే కొందరు ఆకతాయిలు ఆ ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో భరించలేకపోయారు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు.
KPHBలో అడ్డగుట్టలో చోటుచేసుకున్న విషాదం నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి ఆరవ అంతస్తులో సెంట్రింగ్ కర్రలు విరిగి పడటంతో చోటుచేసుకున్న ఘటన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు ఆ భవనం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో కేవలం గ్రీన్ మ్యాట్ మాత్రమే రోడ్డుకు అడ్డుగా ఏర్పాటు చేశారు పెద్ద భవనం కట్టే క్రమంలో కనీసం పక్కన గోడ కూడా ఏర్పాటు చేయకుండానే బిల్డింగ్ నిర్మిస్తున్న...
శివాలయంలో పూజలు చేసే వ్యక్తి తనకు పెళ్లి కావాలని మొక్కుకున్నాడు. అందుకోసం రోజూ ప్రదక్షిణలు చేస్తూ ప్రార్థించేవాడు. నెల రోజుల తర్వాత కూడా తనకు పెళ్లి సెట్ కాలేదు. పెళ్లికుమార్తె దొరక్కపోవడంతో ఆ వ్యక్తి గుడిలోని శివలింగాన్ని దొంగిలించాడు.
ఓ బిస్కెట్ ప్యాకెట్లో ఒకటి తక్కువైంది. ఆ బిస్కెట్ తక్కువవ్వడంతో ఆ ప్యాకెట్ కొన్న వ్యక్తి కోర్టుకెళ్లాడు. ఈ కేసును విచారించిన కోర్టు ప్రతి రోజూ రూ.30 లక్షల వరకూ మోసం జరుగుతోందని గుర్తించింది. ఈ కేసులో కీలక తీర్పునిచ్చింది. ఆ మోసాన్ని బయటపెట్టిన వ్యక్తికి పరిహారం కూడా ఇప్పించింది.
ఓ తల్లి డబ్బుల కోసం కన్న బిడ్డను బేరం పెట్టింది. బిడ్డను అమ్మడంలో మధ్యవర్తిత్వం నడిపిన మహిళాకు ఆశా వర్కర్ ఇద్దరు గొడవ పడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఓ స్కూల్ ప్రిన్సిపాల్ 45 మంది మహిళా టీచర్లను అత్యాచారం చేసిన ఘటన పాక్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు ప్రిన్సిపాల్ను అరెస్ట్ చేశారు.
ఓ ప్లాస్టిక్ గౌడౌన్లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఓ చిన్న వ్యాన్ వచ్చి వేకంగా ఢీ కొట్టింది. దీంతో ఓ చిన్నారి సహా ఆరుగురు మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన తమిళనాడులోని సేలంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
హైదరాబాద్ ప్రగతినగర్ NRI కాలనీలో విషాదం చోటు చేసుకుంది.
ఓ తండ్రి తన ముగ్గురు కూతుళ్ల గొంతులు కోశాడు. తన భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మానసిక ఒత్తిడికి గురై తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆన్లైన్ లోన్ యాప్ల వల్ల చాలా మంది వేధింపులు అనుభవించి ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో ఈ లోన్ యాప్లను 50కి పైగా కేంద్రం బ్యాన్ చేసింది. తాజాగా మరో రెండు యాప్లను క్లోజ్ చేస్తూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.