• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

Accident: ఆటో, లారీ ఢీకొని ఐదుగురు మృతి

ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉదయం జరిగిన రెండు ప్రమాదాల్లో ఏకంగా ఏడుగురు మృత్యువాత చెందారు. ఆటోను లారీ ఢీకొట్టిన(accident) ఘటనలో ఐదుగురు మరణించగా..బైక్స్(bikes) ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.

September 3, 2023 / 09:36 AM IST

Drugs: హైదరాబాద్లో రూ.50 కోట్ల డ్రగ్స్ పట్టివేత

గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా డ్రగ్స్ తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్(hyderabad) ఎయిర్ పోర్టులో అధికారులు పట్టుకున్నారు. ఆ క్రమంలో అతని వద్ద నుంచి ఏకంగా రూ.50 కోట్ల విలువైన 5 కిలోల కొకైన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు గురించి అధికారులు మరిన్ని వివరాలు ఆరా తీస్తున్నారు.

September 3, 2023 / 08:06 AM IST

Chandana ఎంత పనిచేశావ్.. ప్రియుడితో కలిసి అక్కను మట్టుబెట్టిన చెల్లి

కోరుట్లలో టెకీ దీప్తి హత్య కేసు మిస్టరీ వీడింది. చెల్లి చందన, బాయ్ ఫ్రెండ్‌తో కలిసి హత్య చేసిందని పోలీసులు నిర్ధారించారు.

September 2, 2023 / 02:00 PM IST

Cinema పేరుతో ఛీటింగ్.. ఆపై వ్యభిచార కూపంలోకి..

మాదాపూర్ రేవ్ పార్టీ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సినిమా అవకాశాల పేరుతో అమ్మాయిలను నమ్మంచి, మోసం చేశారని తెలిపారు.

September 2, 2023 / 10:47 AM IST

Khichdi scam: లో పార్టీ నేతతోపాటు మరో ఆరుగురిపై కేసు

ఖిచ్డీ కుంభకోణంలో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ సహాయకుడు సుజిత్ పాట్కర్‌తో సహా మరో ఆరుగురిపై ఇఓడబ్ల్యు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నిందితులందరిపై భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

September 2, 2023 / 10:15 AM IST

Ongoleలో చిక్కిన చందన, ఆమె స్నేహితుడు

కోరుట్ల దీప్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దీప్తి సోదరి చందన, ఆమె స్నేహితుడిని ఒంగోలులో అదుపులోకి తీసుకున్నారు.

September 1, 2023 / 08:30 PM IST

Man shot dead: కేంద్ర మంత్రి నివాసంలో మృతదేహం..అతని కొడుకే చంపేశాడా?

కేంద్రమంత్రి కౌశల్‌ కిషోర్‌(Union Minister Kaushal Kishore) ఇంటి వద్ద ఓ యువకుడు తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. అయితే మంత్రి కుమారుడి పిస్టల్‌తో ఈ ఘటన జరిగింది. ఇంట్లో రక్తంతో తడిసిన మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

September 1, 2023 / 11:15 AM IST

Delivery Boysను నమ్మొద్దు, ఓటీపీ చెప్పొద్దు: సైబర్ పోలీసులు

సైబర్ కేటుగాళ్లు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. మీకు డెలివరీ వచ్చిందని బురిడీ కొట్టిస్తున్నారు. మొబైల్ నంబర్ చెప్పండని.. ఓపీపీ చెప్పాలని అడుగుతారని.. చెప్పొద్దని కోరారు.

August 31, 2023 / 04:03 PM IST

Breaking: అండర్ వరల్డ్ డాన్లతో సంబంధాలు..జనసేన నేత అరెస్ట్

జనసేన నేతకు అండర్ వరల్డ్ డాన్లతో సంబంధాలున్నట్లు కర్ణాటక పోలీసులు వెల్లడించారు. ఏపీలోని కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన వెంకటేష్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.

August 31, 2023 / 02:23 PM IST

Fake Messages: మెసేజ్‌లతో మోసం..నగల వ్యాపారి ఖాతా ఖాళీ

ఫేక్ మెస్సేజెస్, కాల్స్ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఫేస్ మెస్సేజుల ద్వారా డబ్బులను సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఢిల్లీలో చోటుచేసుకుంది. ఉత్తుత్తి మెస్సేజ్ పెట్టి ఓ నగల వ్యాపారిని బురిడీ కొట్టించారు.

August 31, 2023 / 10:47 AM IST

Viral: చిలుకను చిత్రహింసలు పెట్టి చంపిన ఇద్దరు మహిళలు..కోర్టు తీర్పుకు షాక్

ఓ ఇద్దరు మహిళలు తాము పెంచుకునే చిలుకను చిత్రహింసలు పెట్టి చంపారు. ముద్దుగా మాట్లాడే ఆ చిలుకను అత్యంత పాశవికంగా హతమార్చారు. దీంతో కోర్టు వారికి జైలు శిక్ష విధించింది.

August 30, 2023 / 08:03 PM IST

Aadhar: ఆధార్‌తో డబ్బులు డ్రా చేసేవారికి అలర్ట్..నగదు దోచేస్తున్న కేటుగాళ్లు!

ఆధార్ కార్డు ద్వారా చాలా మంది నగదు విత్ డ్రా చేస్తుంటారు. అలాంటి వారు జాగ్రత్త. ఫింగర్ ప్రింట్స్ ద్వారా కొందరు కేటుగాళ్లు అకౌంట్లో ఉన్న నగదును ఖాళీ చేస్తున్నారు.

August 30, 2023 / 05:29 PM IST

Elephant attack: ఏనుగు దాడిలో దంపతులు మృతి

ఏనుగుల సంచారంతో చిత్తూరు జిల్లాలోని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. తాజాగా పొలం దగ్గర ఉన్న ఇద్దరు దంపతులపై ఏనుగు దాడి చేయగా..వారు అక్కడికక్కడే మృత్యువాత చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

August 30, 2023 / 12:28 PM IST

Viral News: అక్క మృతి..చెల్లెలు ప్రియుడితో పరార్!

అక్క అనుమానాస్పద స్థితిలో ఇంట్లో శవం అయి కనిపించింది. అదే రోజు చెల్లెలు తన ప్రియుడితో పారిపోయింది. మరోవైపు ఇంట్లో వోడ్కా, బ్రీజర్, నిమ్మకాయలు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

August 30, 2023 / 08:39 AM IST

Varalakshmi Sarathkumar: డ్రగ్స్ కేసులో నటి వరలక్ష్మి శరత్ కుమార్‏..నోటీసులు పంపిన ఎన్ఐఏ!

హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. ఆమె పీఏ ఆదిలింగం డ్రగ్స్‌తో సహా పట్టుబడటంతో ఎన్ఐఏ అధికారులు ఆమెకు నోటీసులు పంపారు.

August 29, 2023 / 04:28 PM IST