భద్రతాబలగాల మధ్య పోరుతో సూడాన్లో కల్లోలిత పరిస్థితులు నెలకొన్నాయి.
కొండచరియలు విరిగిపడి నలుగురు మృతిచెందిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ తరుణంలో ఆగస్టు 26 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
న్స్టాలో తనను ఫాలో కాకుంటే మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ పదిహేనేండ్ల బాలికను బెదిరించాడో ఆకతాయి.
ఉద్యోగం, వ్యాపారం, స్టాక్ మార్కెట్లో షేర్లు అంటూ అమాయకులను మోసం చేశాడు సైబర్ మోసగాడు రోనాక్ భరత్. అలా రూ.500 కోట్లు వసూల్ చేసిన విషయం సీసీఎస్ పోలీసుల విచారణలో తేలింది.
పాడేరులో ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. 30 మందికి గాయాలయ్యాయి. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
వీధిలో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని ఓ సన్యాసి కిరాతకంగా చంపాడు. భుజాలపైకి ఎత్తుకుని నేలకేసి బాదాడు. ఈ దారుణ ఘటనతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
బాయ్స్ హాస్టల్లో మారణాయుధాలు లభించడంతో పోలీసులు షాక్ అయ్యారు. తనిఖీల్లో 30 బాంబులు, పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు.
జబర్దస్త్ కమెడియన్(jabardasth actor ), గాయకుడు నవ సందీప్(nava sandeep)పై కేసు నమోదైంది. ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లడఖ్లో దారుణం జరిగింది. 9 మంది జవాన్లు వీరమరణం పొందారు. లోయలో ఆర్మీ వాహనం పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
భార్యతో గొడవపడి ఆవేశంలో అభం శుభం తెలియని కూతురిని కిరాతకంగా అంతమొందించాడు.
మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఉద్యాన్ ఎక్స్ప్రెస్లో భారీగా మంటలు చెలరేగాయి. రైల్వే స్టేషన్ మొత్తం పొగతో నిండిపోయింది. స్థానికులు భయాందోళన చెందారు.
గన్నవరం ఎమ్మెల్యే కారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన కాన్వాయ్కి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు దెబ్బతిన్నాయి.
ఫేక్ బాబాల డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఏదో ఒక పేరుతో.. మారుమూల ప్రాంతంలో వెలుస్తున్నారు. అమాయకులను నమ్మించి.. లక్షల్లో దండుకుంటున్నారు. విజయవాడలో ఓ బాబా లీలలు వెలుగులోకి వచ్చాయి.
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. రిటైర్మెంట్ డాక్టర్ ఇంట్లో హత్య జరిగింది. వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయమే ఈ హత్యకు ప్రధాన కారణం అని తెలుస్తుంది. యజమానికి భయపడే హత్య చేసినట్లు నిందితురాలు కూడా ఒప్పుకోవడం విశేషం.
అద్దంలో మనుషులను నగ్నంగా చూడొచ్చని ఓ వ్యక్తిని బురిడి కొట్టించారు దుండగులు. సినిమాలో మాదిరిగా మ్యాజిక్ అద్దం పేరుతో ఏకంగా రూ.9 లక్షలు టోకరా పెట్టారు. అలస్యంగా నిజం తెలుసుకున్న బాధితుడు నెత్తినోరు బాదుకున్నాడు. పోలీసులను సంప్రదించాడు.