నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫాం వద్దకు చేరుకోగానే పట్టాలు తప్పింది.
హర్యానాలోని సోనిపట్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి-44పై సోనిపట్ గుండా వెళుతుండగా పయౌ మనియారి సమీపంలో అర్థరాత్రి ట్రక్కును కారు ఢీకొనడంతో ఢిల్లీకి చెందిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు మరణించారు.
భారత్ పొరుగు దేశం శ్రీలంకలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. పూర్వ జన్మ కోరికతో మత గురువుతో సహా ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. గత మంగళవారం (జనవరి 2) యక్కల, మహారాగామ ప్రాంతాలకు చెందిన ఒక పురుషుడు , ఒక మహిళ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బిల్కిస్ బానో కేసులో భారత సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది నిందితుల క్షమాభిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గుజరాత్ ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది.
సూర్యపేటకు చెందిన ఓ యువతిపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసు స్టేషన్కు తీసుకువెళ్తామని చెప్పి అత్యాచారం చేశారని యువతి ఫిర్యాదు చేసింది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ వసతి గృహం 26 మంది బాలికలు మిస్సింగ్ అయిన సంగతి తెలిసిందే. ఆ బాలికలంతా క్షేమంగా ఉన్నారని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలిపారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో అనుమతి లేకుండా బాలికల వసతి గృహం నడుస్తోంది. అందులో ఉన్న 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. బాలికల గృహంలో 68 మంది బాలికలు ఆశ్రయం పొందుతున్నారు,