ఏడుగురు శిశువుల హత్య, మరో ఆరుగురిపై హత్యాయత్నం కేసులో దోషిగా తేలిందో నర్సు
ముంబయిలో చిన్న అపార్థం ఓ వ్యక్తి ప్రాణం తీసింది.
కారు బానెట్ పై ఉన్న మహిళను ఈడ్చుకెళ్లిన ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది.
పోటీ పరీక్షలకు సన్నద్దం అయ్యే విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అయితే వారిని రక్షించేందుకు అక్కడి కోచింగ్ సెంటర్లు ఓ అధునాతన ఆలోచనకు శ్రీకారం చుట్టాయి. ఈ ప్రయోగం ఫలిస్తే చాలా వరకు ఆత్మహత్యలను నివారించవచ్చని భావిస్తున్నారు.
సిగ్నల్స్ దగ్గర బిక్షాటన చేసేవారు నిజమైన బెగ్గర్స్ కాదనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వారు డైలీ లేబర్స్ అంటా. అంతేకాదు వారిని ఓ ముఠా కూలీ పనులకు తీసుకొచ్చి ఈ దందా నిర్వహిస్తుంది. అయితే ఈ స్కాంలో ఎవరు ఉన్నారో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
తెలంగాణలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి దాదాపు రూ.720 కోట్లను మోసం చేసిన గుజరాత్కు చెందిన ఓ వ్యక్తిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇతనిపై వివిధ దేశాలల్లో కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.
ఒక గ్రామంలోని బావిలో పడిపోయిన ఎద్దును కాపాడేందుకు పోయి ఐదుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. ఆ క్రమంలో మరో ఇద్దరిని రక్షించగా..బావిలో పడిన వారిని బయటకు తీసేందుకు NDRF సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ విషాదఘటన జార్ఖండ్లోని రాంచీలో చోటుచేసుకుంది.
సాధారణంగా ఏదైనా ఆహారం మిగిలిపోతే దాన్ని ఫ్రిజ్లో పెట్టుకుని తినడం అందరు చేసేదే. అయితే అలా నిల్వ ఉంచిన ఆహారం తిని ఓ కుటుంబంలోని అక్కా తమ్ముడు ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు అత్యుత్సాహంతో ఓ మహిళను రాత్రంతా పోలీస్స్టేషన్లో ఉంచారు. ఆమెను చిత్రహింసలకు గురిచేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఎదురు తిరిగితే ఏదైనా చేస్తామంటూ బెదిరించారు. విషయం తెలుసుకున్న రాచకొండ కమిషనర్ ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
ఇకపై సిమ్ కార్డు తీసుకోవాలంటే పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుంది. వ్యక్తిగత కేవైసీ పూర్తయిన తర్వాతే సిమ్ మంజూరు అవుతుంది. తాజాగా సిమ్ కార్డు తీసుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలను విధించింది.
హైదరాబాద్లో డ్రగ్స్ దందాను పోలీసులు గుర్తించారు. దందా నిర్వహిస్తున్న నైజీరియన్ను అరెస్ట్ చేశారు. అతని నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
100 మందితో ప్రయాణిస్తున్న పడవ ఆకస్మాత్తుగా మునిగిపోయింది. దీంతో పడవలో ఉన్న 60 మందికిపైగా మృతి చెందారు. అయితే వారంతా పేదరికం, యుద్ధ భయాల నేపథ్యంలో వలస వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన సెనెగల్ నుంచి ప్రయాణించిన పడవ(boat capsized) కేప్ వెర్డే(cape verde)లో కనిపించకుండాపోయింది.
ఓ యువతి చేతిలో గన్తో రోడ్డుమీద వెళ్తుంది. ముందుకు వస్తున్న వాహనాలను గురిపెట్టింది. రోడ్డు దాటుతూ తనకు తానే గురిపెట్టుకుంది. ఇంతలో పోలీసు కారు తనను ఢీ కొట్టి.. యువతి తేరుకునేలోపే పోలీసుల చేతిలో బందీ అయింది. అసలు ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
వరద బీభత్సం స్థానికుల్లో భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే 71 మంది ప్రాణాలు కోల్పొయారు. రూ.10 వేల కోట్ల ఆస్తినష్టం జరిగింది. ఈ నేపథ్యంలో స్కూల్స్ అన్ని బంద్ పాటిస్తున్నాయి. కొండచర్యలు విరిగిపడడం అదనపు సమస్యగా మారింది. రాష్ట్రంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటు బతుకుతున్నారు. గత 50 ఏళ్లలో ఇలాంటి పరిస్థితులు రాలేదని హిమాచల్ ప్రదేశ్ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
జయనగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితుడు నగేష్ (పేరు మార్చాం) అన్నమ్మకు తన స్నేహితుడిగా పరిచయం అయ్యాడు. అన్నమ్మ ఐదేళ్ల కుమారుడికి క్యాన్సర్ ఉందని, అందుకే తనకు డబ్బు అవసరమని నగేష్ దగ్గర వాపోయింది. అదే రోజు నగేష్, అన్నమ్మ ఓ హోటల్లో కలుసుకున్నారు.