మొన్న హైదరాబాద్ డీఏవీ పబ్లిక్ స్కూల్లో చిన్నారిపై లైంగిక వేధింపులు..నిన్న హకీంపేటలోని స్పోర్ట్స్ పాఠశాలలో పలువురు విద్యార్థినులపై ఓ అధికారి వేధింపులు..తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కాటేదాన్లోని ఓ ప్రైవేటు స్కూల్లో 10వ తరగతి విద్యార్థినులను ప్రిన్సిపల్(principal) లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు బయటకొచ్చింది.
అభివృద్ధిలో పురోగతి సాధించామని చెప్పుకుంటూనే ఇంకా పాశవిక సంస్కృతిలో బతుకుతున్నాము. ఇప్పటికీ ఆడబిడ్డ పుట్టడం అరిస్టంగా భావించే ఉద్దండులు కూడా ఉన్నారు. కళ్లు తెరవకముందే పసికూనలను చిదిమేసే పాపాత్ములు ఉన్నారు. ఫలితంగా ఆడ శిశువులు నిష్పత్తి తెలంగాణలో ఘననీయంగా తగ్గింది. దీనిపై అధికారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్రలోని థానే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కరోజే 18 మంది రోగులు మృతి చెందారు. దీనిపై సీఎం ఏక్నాథ్ శిండే సైతం స్పందించారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇంత మంది ఒకేసారి చనిపోవడం స్థానికంగా కలవరం రేపుతోంది.
హైదరాబాద్ శివారులో నాలుగు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అధికారులు ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు.
ఒకరిని ప్రేమించింది(love)..అతనికి తెలియకుండా మరో వ్యక్తిని పెళ్లి(marriage) చేసుకుంది. ఆ విషయం తెలిసి ఎవరు కావాలో తేల్చుకోవాలని వారిద్దరూ అడగడంతో.. ఆత్మహత్యకు(suicide attempt) పాల్పడింది. ఈ ముక్కోణపు ప్రేమకథ ఏపీ వైజాగ్లోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
హైదరాబాద్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హకీంపేటలోని స్పోర్ట్స్ పాఠశాలలో పలువురు విద్యార్థినులపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు బయటకొచ్చింది. అయితే దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. దీంతోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా రియాక్ట్ అయ్యారు.
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలికపై లైంగిక వేధింపుల కేసులో సాక్ష్యాలు లభించడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.
భారత్లోని 23 లక్షల అకౌంట్లను ట్విట్టర్ బ్లాక్ చేస్తూ ప్రకటన చేసింది. చిన్నారులపై లైంగిక దాడి, అశ్లీలత, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న అకౌంట్లను ట్విట్టర్ బ్లాక్ చేస్తూ ప్రకటన చేసింది.
ఈఫిల్ టవర్కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సందర్శకులను అనుమతించడం లేదు. బాంబు స్వ్కాడ్తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
స్కూల్పై పిడుగుపడటంతో 17 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
బ్యాంకు ఉద్యోగుల్ని బెదిరించి 5 నిమిషాల్లో సుమారు రూ.14లక్షల నగదును దోచుకెళ్లారు
ఏపీలో సీఎంఓలో డిజిటల్ సంతకాల ట్యాంపరింగ్ కేసు పురోగతికి వచ్చింది. ఇందులో భాగస్వామ్యులు అయిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐడీ ఎస్పీ తెలిపారు.
విశాఖలో వాలంటీర్ చేతిలో చనిపోయిన వృద్దురాలి కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పరామర్శించారు.
హవాయి దీవుల్లో కారుచిచ్చు రగులుకొంది. ఈ ఘటనలో ఇప్పటికే 67 మంది ప్రాణాలు వదిలారు. మంటలకు తోడు బలమైన గాలులు వీస్తుండడంతో పరిస్థితులు చేజారిపోతున్నట్లు అధికారులు వెల్లడించారు. 1946 తరువాత ఇదే అతి పెద్ద అగ్ని ప్రమాదం అని అధికారులు చెబుతున్నారు.
కాపాడాల్సిన పోలీసు అధికారే కామంతో ప్రవర్తించాడు. పుట్టినరోజని ఉందంటూ ఓ యువతిని ఇంటికి పిలిచి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆపై వీడియోలు కూడా తీసి ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. అయితే యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.