ఒక ఏరియాలో కారును దొంగలిస్తారు. దాని ఛాసిస్ నెంబర్తో సహా చాలా మార్పులు చేసి వేరే ఏరియాలో తక్కువ ధరకే అమ్మేస్తారు. పోలీసుల కళ్లుకప్పి కోట్ల రూపాయలు దోచుకుంటున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమ్మ అనిపించుకోవడం ప్రతి మహిళకు ఉండే బలమైన కోరిక. అప్పుడే తన జీవితం సంపూర్ణంగా ఉంటుందని భావిస్తుంది. అలా 20 సంవత్సరాల నిరీక్షణ తరువాత బిడ్డలకు జన్మనిచ్చి తల్లి వారిని చూడకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది.
తెలంగాణలో పలువురికి పోలీసులు(police) అంటే కనీసం గౌరవం లేకుండా పోయింది. మద్యం సేవించిన ఓ వ్యక్తికి ఏకంగా మరో వ్యక్తి సపోర్ట్ చేయడమే కాదు. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. ఈ సంఘటన ఇటివల జరుగగా..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భక్తులు ఉన్న ఆలయంలోకి టెర్రరిస్టుల గుంపు ప్రవేశించింది. ముఖానికి నల్లని మాస్క్లు, చేతులో గన్ను ధరించి పలువురిని బెదిరించారు. దీంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అంతలో ఒక వ్యక్తి వచ్చి సదరు టెర్రరిస్ట్ను ఇవేం పనులు అంటు చెంప పగలగొట్టాడు. తరువాత ఏం జరిగిందంటే..
ఒక మహిళ తన పసికందు ఏడుపును ఆపడానికి బిడ్డకు పట్టే పాల బాటిల్ లో మద్యం నింపింది.
ఇటలీ సముద్ర ప్రాంతంలో ఘోర ఓడ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 41 మంది వలసదారులు మృతిచెందారు. ప్రమాదం నుంచి నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.
ఓ వ్యక్తికి 658 సిమ్ కార్డులున్నాయి. ఈ విషయాన్ని టెలికమ్యూనికేషన్ అధికారులు పోలీసులకు తెలిపారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి మోసాలకు పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
ఏపీలో వాలంటీర్ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వాలంటీర్ ఏకంగా ఓ మహిళ బ్యాంక్ ఖాతా నుంచి ఆమెకు తెలియకుండానే లక్షా 70 వేల రూపాయలను తీసుకున్నాడు. దీంతో ఆమె పోలీసులకు తెలిపింది.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వాళ్లను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వారి బలహీనతే స్కామర్లకు బలంగా మారుతోంది. దాదాపు ప్రస్తుతం మనం వాడే సోషల్ మీడియా యాపులలో మన స్నేహితులు మాత్రమే కాదు. తెలియని ఎంతో మంది ఉంటారు. అలాంటి వారు పలు రకాల స్కామ్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫోన్లను కొట్టేసి ఐఎంఈఐ(IMEI) నెంబర్లు మార్చే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కొత్తవాటిని అమ్మి సొమ్ముచేసుకునే ఈ గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి దగ్గర ఎన్ని ఫోన్లు స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
భర్త నల్లగా ఉన్నాడని ఓ భార్య వేధింపులకు గురిచేసింది. దీంతో ఆ భర్త కోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు వారికి విడాకులను మంజూరు చేసింది.
పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలలు బానే ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు.. 24 గంటల్లోపే భార్య భర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
మద్యం తాగిన మత్తులో కారును నడిపి రోడ్డుమీద హల్చల్ చేసిన యువకులు. స్పీడ్గా దూసుకొచ్చిన కారుతో చెట్టును ఢీ కొట్టారు. ఆ తరువాత అదపుతప్పి అటుగా వస్తున్న బైక్ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.
14 ఏళ్ల కుమార్తెను కేవలం 25 వేల రూపాయలకే కన్న తల్లి అమ్మెసింది. ఆ క్రమంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఓ వ్యక్తితో పెళ్లి చేస్తుండగా..ఆ యువతి స్థానిక నేతలకు చెప్పి..ఎలాగోలా బయటపడింది. అంతేకాదు వరుడికి ఇది రెండో వివాహం కావడం విశేషం.