పరీక్షల్లో విఫలమై, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక ఇతరత్రా కారణాలతో రైతుల కన్నా ఎక్కువగా విద్యార్థులే బలవన్మరణాలకు పాల్పడుతున్నారని పార్లమెంటు స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఏడాదికి ఎంత మంది మరణించారో ఇప్పుడు చుద్దాం.
ప్రియుడి మోజులో భర్త చంద్రశేఖర్ను హతమార్చింది భార్య భువనేశ్వరి. హత్య చేసి.. తనకు ఏమీ ఎరగనట్టు పోలీసులకు ఫోన్ చేసింది. సందేహాం కలిగి విచారిస్తే.. అసలు నిజం తెలిసింది.
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఏకంగా ఆలయ భూములపై కన్నేశారు. అంతటితో ఆగకుండా తన పేరు మీద చేయించుకొని దేవుడికే అన్యాయం చేశారు. ఈ విషయం కోర్టుకు చేరడంతో ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
వేగంగా వెళ్లిన ఓ కారు అదుపు తప్పి శనివారం తెల్లవారుజామున చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే మరణించారు.
జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడగా..ఈరోజు మరణించారు. దక్షిణ కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలోని హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ జరిపాయని పోలీసులు తెలిపారు.
దొంగతనానికి వచ్చిన వాడిని చావబాదిన ఎన్నారై వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఓ ఫుట్ బాల్ క్రీడాకారుడు మొసలికి బలయ్యాడు
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
తొలిసారి రష్యా వాణిజ్య పోర్టుపై ఉక్రెయిన్ దాడి చేసినట్లైంది పౌర నౌకలకు రక్షణగా వెళ్తున్న సైనిక ఓడలపై దాడులు జరిగినట్లు రష్యా ప్రభుత్వం పేర్కొంది
ఓ యువకుడు కూల్డ్రింక్లో మద్యం కలిపి డ్రింక్ ఓ మహిళకు ఇచ్చాడు. తరువాత ఆమెపై లైంగికదాడి చేశాడు. అంతే కాకుండా ఫోటోలు, వీడియోలు తీసి ఆమెను బ్లాక్మొయిల్ చేశాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ అంజు(anju) ఫేస్బుక్ ప్రేమ(Facebook love) ఇప్పుడు ఆమె ఫ్యామిలీకి కష్టంగా మారింది. ఆమె సీమాంతర ప్రేమ కోసం భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ఏకంగా పాకిస్థాన్కు పారిపోయింది. దీంతో భారత్లో ఉన్న తన కుటుంబం, బంధువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఏమైందో ఇప్పుడు చుద్దాం.
తెలుగు బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్, జర్నలిస్టులకు మధ్య పెద్ద ఎత్తున రసాభాస చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో బౌన్సర్ల సాయంతో ఆయన బయటపడ్డారు.
తన అంత్యక్రియలకు సంబంధించిన వీడియోను రికార్డు చేస్తానని చెప్పిన రెండు నెలలకే వెనిజులా మోడల్ కారు ప్రమాదంలో మృతి చెందింది.
ప్రముఖ బుల్లితెర నటి శృతి షణ్ముగ ప్రియ భర్త అరవింద్ శేఖర్ హఠాన్మరణం పాలయ్యారు.
ఇద్దరి మధ్య గొడవలో భార్య వేలను కొరికి మింగేశాడు భర్త. 23 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్ని చిత్రహింసలు పెట్టిన ఒక్క రోజు కూడా ఫిర్యాదు చేయలేదని భార్య అంటోంది.