ఫేక్ బాబాల డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఏదో ఒక పేరుతో.. మారుమూల ప్రాంతంలో వెలుస్తున్నారు. అమాయకులను నమ్మించి.. లక్షల్లో దండుకుంటున్నారు. విజయవాడలో ఓ బాబా లీలలు వెలుగులోకి వచ్చాయి.
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. రిటైర్మెంట్ డాక్టర్ ఇంట్లో హత్య జరిగింది. వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయమే ఈ హత్యకు ప్రధాన కారణం అని తెలుస్తుంది. యజమానికి భయపడే హత్య చేసినట్లు నిందితురాలు కూడా ఒప్పుకోవడం విశేషం.
అద్దంలో మనుషులను నగ్నంగా చూడొచ్చని ఓ వ్యక్తిని బురిడి కొట్టించారు దుండగులు. సినిమాలో మాదిరిగా మ్యాజిక్ అద్దం పేరుతో ఏకంగా రూ.9 లక్షలు టోకరా పెట్టారు. అలస్యంగా నిజం తెలుసుకున్న బాధితుడు నెత్తినోరు బాదుకున్నాడు. పోలీసులను సంప్రదించాడు.
పోటీ పరీక్షలకు సన్నద్దం అయ్యే విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అయితే వారిని రక్షించేందుకు అక్కడి కోచింగ్ సెంటర్లు ఓ అధునాతన ఆలోచనకు శ్రీకారం చుట్టాయి. ఈ ప్రయోగం ఫలిస్తే చాలా వరకు ఆత్మహత్యలను నివారించవచ్చని భావిస్తున్నారు.
సిగ్నల్స్ దగ్గర బిక్షాటన చేసేవారు నిజమైన బెగ్గర్స్ కాదనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వారు డైలీ లేబర్స్ అంటా. అంతేకాదు వారిని ఓ ముఠా కూలీ పనులకు తీసుకొచ్చి ఈ దందా నిర్వహిస్తుంది. అయితే ఈ స్కాంలో ఎవరు ఉన్నారో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
తెలంగాణలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి దాదాపు రూ.720 కోట్లను మోసం చేసిన గుజరాత్కు చెందిన ఓ వ్యక్తిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇతనిపై వివిధ దేశాలల్లో కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.
ఒక గ్రామంలోని బావిలో పడిపోయిన ఎద్దును కాపాడేందుకు పోయి ఐదుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. ఆ క్రమంలో మరో ఇద్దరిని రక్షించగా..బావిలో పడిన వారిని బయటకు తీసేందుకు NDRF సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ విషాదఘటన జార్ఖండ్లోని రాంచీలో చోటుచేసుకుంది.
సాధారణంగా ఏదైనా ఆహారం మిగిలిపోతే దాన్ని ఫ్రిజ్లో పెట్టుకుని తినడం అందరు చేసేదే. అయితే అలా నిల్వ ఉంచిన ఆహారం తిని ఓ కుటుంబంలోని అక్కా తమ్ముడు ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు అత్యుత్సాహంతో ఓ మహిళను రాత్రంతా పోలీస్స్టేషన్లో ఉంచారు. ఆమెను చిత్రహింసలకు గురిచేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఎదురు తిరిగితే ఏదైనా చేస్తామంటూ బెదిరించారు. విషయం తెలుసుకున్న రాచకొండ కమిషనర్ ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
ఇకపై సిమ్ కార్డు తీసుకోవాలంటే పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుంది. వ్యక్తిగత కేవైసీ పూర్తయిన తర్వాతే సిమ్ మంజూరు అవుతుంది. తాజాగా సిమ్ కార్డు తీసుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలను విధించింది.
హైదరాబాద్లో డ్రగ్స్ దందాను పోలీసులు గుర్తించారు. దందా నిర్వహిస్తున్న నైజీరియన్ను అరెస్ట్ చేశారు. అతని నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.