కజకిస్తాన్ గనిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 30 మందికిపైగా మృత్యువాత చెందారు. దీంతో ఈ ఘటనపై అక్కడి దేశాధ్యక్షుడు ఆ గని నిర్వహిస్తున్న సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రోడ్డుకి అడ్డంగా ఉన్న బైక్ను తీయమంటూ హారన్ కొట్టినందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ను కొందరు దుండగులు తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన ఏపీ నెల్లూరు జిల్లాలోని కావలిలో జరిగింది. ఈ ఘటన పట్ల పలువురు అనేక విధాలుగా స్పందిస్తున్నారు.
దసరా పండుగ కాదా అని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి(Software employee) ఫ్యామిలీ వారి సొంతూరికి వెళ్లారు. కానీ తిరిగి వచ్చే క్రమంలో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కారు డ్రైవింగ్ చేస్తున్న క్రమంలోనే టైర్ పేలి ఆ ఉద్యోగి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన హైదరాబాద్ బొంగుళూరు ఓఆర్ఆర్ పరిధిలో జరిగింది.
కీలక మంత్రి పదవిలో ఉండి కూడా రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు కోవిడ్ లాక్డౌన్ సమయంలో కూడా అవినీతి చేశారనే ఆరోపణలోచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఈడీ పశ్చిమ బెంగాల్లో రేషన్ పంపిణీ స్కాం(ration scam) విషయంలో మంత్రి జ్యోతిప్రియ మాలిక్ను విచారించి ఈరోజు తెల్లవారుజామున అరెస్టు చేసింది.
పెండ్లి జరుగుతుండగానే పోలీసులు వచ్చి.. పెండ్లి ఆపండి! వరుడు కేడీ అని చెప్పి బేడీలు వేసే సన్నివేశాలు సినిమాల్లోనే చూస్తుంటాం. అలాంటి సన్నివేశమే నిజజీవితంలోనూ జరిగింది.
స్టాక్ మార్కెట్లో డబ్బు ఇన్వెస్ట్ చేయాలంటే దాని గురించి ఎంతో కొంత తెలియాలి. వాటి గురించి పూర్తిగా తెలుసుకుని అందులో ఇన్వెస్ట్ చేయాలని పలువురు సోషల్ మీడియాను ఆశ్రయిస్తారు. కానీ కొందరు స్టాక్ నిపుణులమని చెప్పి..చట్ట విరుద్ధంగా డబ్బు సంపాదిస్తుంటారు. ఇలాంటి వారిని గుర్తించి వాటిని ఆపడానికి సెబీ ముందుకు వచ్చింది.
భూతవైద్యం పేరుతో ఓ మానసిక రోగిని తాంత్రికుడు హింసించి చంపాడు. మహిళ మెడపై కాలుతో తొక్కి హత్య, ప్లాస్టిక్ పైపుతో ఆమెను దారుణంగా కొట్టడంతో ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం పోలీసులు ఆ తాంత్రికుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
బంగ్లాదేశ్ లోని ఢాకా వద్ద రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం చెందగా మరో 100 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.