ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, ఓ వాలంటీర్ ఫేక్ సర్టిఫికెట్ తయారు చేసుకున్నారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందేందుకు వారు ఇలా చేశారు.
మహిళలు ప్రతి రోజు క్యాబుల్లో వెళ్తున్నారా? అయితే జర జాగ్రత్త. వెళ్లే క్రమంలో మీరు ఫోన్ మాట్లాడే విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఎవ్వరినీ కూడా నమ్మే పరిస్థితి లేదు. పక్కన ఉన్నవారు లేదా డ్రైవర్ సహా మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. అలా విని ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే ఇక అంతే సంగతులు. అవును. అచ్చం ఇలాంటి సంఘటనే ఇటివల జరిగింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
తాగిన మత్తులో ఇష్టం వచ్చినట్టు వాహనాన్ని నడపడమే కాకుండా పార్క్ చేసిన 8 బైక్లను ఢీ కొట్టి పారిపోయాడు.
హైదరాబాద్ రోడ్లు మరో చిన్నారిని(child) బలి తీసుకున్నాయి. ఇప్పటికే ఇక్కడి రోడ్ల కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతుండగా..తాజాగా హైదరాబాద్(Hyderabad) బాచుపల్లిలో మరో ఘోరం చోటుచేసుకుంది. రోడ్ల గుంతల కారణంగా ఓ తండ్రి స్కూటిపై వెళ్తున్న చిన్నారి కింద పడి మృత్యువాత చెందింది. ఆ వివరాలెంటో ఇఫ్పుడు చుద్దాం.
చిత్రపరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్న నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఎందుకు అలా చేశాడు? దానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఉద్యోగాల పేరుతో 100 మందిని మోసం చేసిన వ్యక్తికి కోర్టు 110 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ప్రముఖ కమెడియన్ పాల్ రూబెన్స్ ఇక లేరు. అతను ఆదివారం రాత్రి 70 సంవత్సరాల వయస్సులో మరణించినట్లు అతని దీర్ఘకాల ప్రతినిధి కెల్లీ బుష్ నోవాక్ ధృవీకరించారు.
సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడైన సచిన్ బిష్ణోయ్(Sachin Bishnoi) అలియాస్ సచిన్ థాపన్ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అజర్బైజాన్లోని బాకు నుంచి భారత్కు రప్పించింది.
హర్యానాలోని నుహ్(Nuh district)లో సోమవారం సాయంత్రం జరిగిన మతపరమైన ఊరేగింపులో దుండగుల వర్గాలు(Haryana Violence) రాళ్లు రువ్వుకున్నాయి. ఈ క్రమంలో పలువురు కార్లకు నిప్పంటించడంతో 50 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మరణించిన వారి సంఖ్య మంగళవారం ఉదయం నాటికి ఐదుకు చేరుకుందని పోలీసులు పేర్కొన్నారు.
పెట్రోలింగ్ పోలీసులపై దాడి చేసిన నలుగురు వ్యక్తులపై ఎన్కౌంటర్..ఈ ఘటనలో ఇద్దరు రౌడీషీటర్లు మృతి. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
మహబూబ్నగర్ ఎమ్మెల్యే, మంత్రి వి.శ్రీనివాస్గౌడ్(srinivas goud)పై కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. ఎన్నికల అఫిడవిట్ విషయంలో ట్యాంపరింగ్ కు పాల్పడ్డారని తెలిపింది.
ముంబై-నాగ్పూర్ ఎక్స్ప్రెస్వే (సమృద్ధి మహామార్గ్) పనులు జరుగుతున్న షాపూర్లో గిర్డర్పై క్రేన్ ప్రమాదవశాత్తు కూలింది. ఈ ఘటనలో 17 మంది కార్మికులు మృత్యువాత చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సొంత జిల్లా థానే(thane district)లో చోటుచేసుకుంది.
మద్యం మత్తులో కారు టాప్పై రెచ్చిపోయిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇటివల కాలంలో ప్రతి దానిలో కూడా కల్తీ చేయడం పలువురు వ్యాపారులకు సాధారణం అయిపోయింది. ఉప్పు, పప్పు, పసుపు, కారం నుంచి మొదలుకుని నూనె, అయిల్, పెట్రోల్ ను కూడా కల్తీ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే తాజాగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
పాములు పట్టే వ్యక్తి పాము కాటుకు గురై మరణించినట్లుగా, సాహసం చేసే వ్యక్తి మరో సాహసం చేస్తున్న క్రమంలో అదుపు తప్పి కింద పడి మృత్యువాత చెందాడు. ఈ ఘటన హంకాంగ్లో ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్ 68వ అంతస్తు నుంచి ప్రపంచ సాహసికుడు రెమీ లుసిడి చేసిన సందర్భంలో జరిగింది.