హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలకు 54 మంది దుర్మరణం చెందడంతో విషాదం నెలకొంది. భారీ వర్షాల వల్ల చార్ధామ్ యాత్రను రెండు రోజుల పాటు నిలిపివేశారు.
దొంగల నుంచి తల్లిహ్యండ్ బ్యాగ్ను కాపాడిన ఓ కొడుకుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దొంగలు తల్లి వద్ద ఉన్న బ్యాగ్ లాక్కొవడానికి ప్రయత్నించగా.. కొడుకు ప్రతిఘటించడం వీడియోలో చూడవచ్చు.
చార్మినార్, హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి 1.20 గంటల నుంచి 1.50 గంటల సమయంలో దోపిడికి తెగబడ్డారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడ వేశారు. స్థానిక యువకులకు ఉద్యోగం కల్పించి, వారి చేత నిరుద్యోగులకు ఫోన్ చేయిస్తున్నారు. బ్యాంక్, ఈ-కామర్స్ సంస్థలలో జాబ్ అని చెప్పి మోసం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని, అందులో జాబ్ చేసే యువతకు పోలీసులు సూచిస్తున్నారు.
సినిమా అవకాశాలు ఇస్తానని అమ్మాయిలను మోసం చేయడం ఎన్నో ఏళ్లగా వింటూనే ఉన్నాము. అయినా సరే అమ్మాలు బలవుతూనే ఉన్నారు. తాజాగా మణికొండలో జరిగిన ఓ యువతి ఆత్యహత్యతో దానికి కారణమైన ఓ వ్యక్తి అసలు రంగు బయటపడింది.
హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) రాష్ట్రంలో మళ్లీ ఆదివారం రాత్రి వానలు దంచికొట్టాయి. దీంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో 16 మంది మృత్యువాత చెందగా, మరికొంత మంది గాయపడ్డారు.
మొన్న హైదరాబాద్ డీఏవీ పబ్లిక్ స్కూల్లో చిన్నారిపై లైంగిక వేధింపులు..నిన్న హకీంపేటలోని స్పోర్ట్స్ పాఠశాలలో పలువురు విద్యార్థినులపై ఓ అధికారి వేధింపులు..తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కాటేదాన్లోని ఓ ప్రైవేటు స్కూల్లో 10వ తరగతి విద్యార్థినులను ప్రిన్సిపల్(principal) లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు బయటకొచ్చింది.
అభివృద్ధిలో పురోగతి సాధించామని చెప్పుకుంటూనే ఇంకా పాశవిక సంస్కృతిలో బతుకుతున్నాము. ఇప్పటికీ ఆడబిడ్డ పుట్టడం అరిస్టంగా భావించే ఉద్దండులు కూడా ఉన్నారు. కళ్లు తెరవకముందే పసికూనలను చిదిమేసే పాపాత్ములు ఉన్నారు. ఫలితంగా ఆడ శిశువులు నిష్పత్తి తెలంగాణలో ఘననీయంగా తగ్గింది. దీనిపై అధికారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్రలోని థానే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కరోజే 18 మంది రోగులు మృతి చెందారు. దీనిపై సీఎం ఏక్నాథ్ శిండే సైతం స్పందించారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇంత మంది ఒకేసారి చనిపోవడం స్థానికంగా కలవరం రేపుతోంది.
ఒకరిని ప్రేమించింది(love)..అతనికి తెలియకుండా మరో వ్యక్తిని పెళ్లి(marriage) చేసుకుంది. ఆ విషయం తెలిసి ఎవరు కావాలో తేల్చుకోవాలని వారిద్దరూ అడగడంతో.. ఆత్మహత్యకు(suicide attempt) పాల్పడింది. ఈ ముక్కోణపు ప్రేమకథ ఏపీ వైజాగ్లోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
హైదరాబాద్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హకీంపేటలోని స్పోర్ట్స్ పాఠశాలలో పలువురు విద్యార్థినులపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు బయటకొచ్చింది. అయితే దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. దీంతోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా రియాక్ట్ అయ్యారు.
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలికపై లైంగిక వేధింపుల కేసులో సాక్ష్యాలు లభించడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.