ప్రమాదం అనంతరం ట్యాంకర్ అదుపు తప్పి హైవేపై బోల్తా పడింది. ట్యాంకర్లో సోయాబీన్ నూనెతో నింపారు, అది హైవేపై వ్యాపించింది. హైవేపై పోసిన నూనెను దోచుకునేందుకు గ్రామస్తులు, బాటసారుల మధ్య పోటీ నెలకొంది. ట్యాంకర్ బోల్తా పడడంతో హైవేపై చాలాసేపు జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదంలో గొర్రెల మందను తీసుకెళ్తున్న ఇద్దరు గొర్రెల కాపరులకు కూడా గాయాలయ్యాయి.
ఓ పండుగ సందర్భంగా అనేక మంది నదికి స్నానానికి వెళ్లారు. కానీ వారిలో పలువురు తిరిగి రాలేదు. ఆ క్రమంలో గత 24 గంటల్లో 22 మంది మరణించారు. ఈ ఘటన బీహార్లోని తొమ్మిది జిల్లాల్లో చోటుచేసుకుంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఇటివల కాలంలో పోలీసుల అక్రమ దాందాలు, భూ వివాదాల్లో జోక్యం కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే బంజారాహిల్స్(banjara hills)లో పలువురు పోలీసులు భూ దాందాలో జోక్యం చేసుకోవడం, అక్రమ వసూళ్లకు పాల్పడి అరెస్టు కాగా..తాజాగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా ఇద్దరు పోలీసులు భూ వివాదంలో జోక్యం చేసుకుని వేటుకు గురయ్యారు.
వరుస భూకంపాలు 320 మందిని పొట్టనబెట్టుకున్నాయి. అరగంటలోనే పశ్చిమ ఆఫ్గాన్ మొత్తం చెల్లాచెదురైంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.