భారీ వరదల కారణంగా అనేక ప్రాంతాలు చిన్నాభిన్నం అయ్యాయి. మోరంచపల్లి గ్రామంలో వరదల వల్ల 11 మంది దుర్మరణం చెందారు.
ఇస్లామియా యూనివర్సిటీలో దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కళాశాలలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా, వాటికి బానిసలుగా మారిన విద్యార్థినిలను లైంగికంగా వేధించారు.
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది.
ఈరోజు మొహరం(Muharram) పండుగ. అయితే ఈ పండుగ ఊరేగింపుకోసం పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఓ ప్రాంతానికి చేరారు. ఆ క్రమంలో వారిలో కొంత మందికి విద్యుత్ వైర్ తాగి కరెంట్ షాక్(Electric shock) కొట్టింది. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జార్ఖండ్లోని బొకారో జిల్లాలో చోటుచేసుకుంది.
రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నాయి. ఆ క్రమంలో ఓ బస్సును మరొకటి ఓవర్ టేక్ చేసే సమయంలో రెండు ఒకదానికొకటి ఢీకొన్నాయి(accident). దీంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు.
సినీయర్ కాంగ్రెస్ నేత కుమారుడు తన భార్యను చంపి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ యువతి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోస్ట్మార్టం నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సూట్ కేసులో ఓ బిలియనీర్ బాడీ లభ్యమైంది. దొరికిన దానిని పరిశీలించగా అర్జెంటీనా క్రిప్టో కరెన్సీ, ఇన్ఫ్లూయెన్సర్ ఫెర్నాండో పెరెజ్ అల్గాబాగా తేలింది.
పట్టపగలు ఓ యువకుడు(28) తనతో పెళ్లికి ఒప్పుకొలేదని ఓ యువతిని(25) రాడ్ తో కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణాలో జులై 22 నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జనాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వానలతో రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో 19 మందికిపైగా మరణించారు.
కాలేజీ టాయిలెట్స్ లో మహిళల నగ్న చిత్రాలను చిత్రీకరించారని వస్తున్న ఆరోపణలపై జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలు, బీజేపీ నేత ఖుష్భూ సందర్ స్పందించారు.
భార్య వేధింపులు భరించలేక ఇంట్లో నుంచి ఓ భర్త పారిపోయాడు. రెండు సంవత్సరాల తరువాత అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో అతని ఆచూకీ దొరికింది. ఆ క్రమంలో జరిగిన పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణలోని ములుగు జిల్లాలో గురువారం నాటి వరదల కారణంగా తాడ్వాయి మండలం మేడారం సమీపంలోని జంపన్నవాగు వాగు నుంచి ఐదు మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మృతులంతా పొరుగున ఉన్న ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామానికి చెందినవారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని, మరొకరు కొండాయి సర్పంచ్ సమీప బంధువైన సమ్మక్కగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల వారు త...
ఓ సరస్సులో పరిమితికి మించిన ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఆకస్మాత్తుగా నీటి మునిగింది. ఆ ఘటనలో 26 మంది జలసమాధి అయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపడుతున్నారు.
విదేశాల్లో ఖైదీలుగా ఉన్న భారతీయుల సంఖ్యను విదేశాంగ శాఖ వెల్లడించింది. భారతీయులు ఇతర దేశాల్లో 8300 మంది ఖైదీలుగా ఉన్నట్లు మంత్రి మురళీ ధరన్ తెలిపారు.
మనీ డబుల్ అవుతుందనే ఆశతో ఓ యాప్లో చాలామంది పెట్టుబడి పెట్టారు. తొలుత బానే డబ్బులు ఇచ్చినప్పటికీ తర్వాత.. యాప్ పనిచేయడం ఆగిపోయింది. దీంతో పెట్టుబడి పెట్టిన వారంతా లబోదిబోమంటున్నారు.