ఏపీలో సూర్య అభిమానులు ఇద్దరు దుర్మరణం చెందారు. హీరో సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ తగిలింది.
ఓ వ్యక్తి ప్లాట్ కొన్నాడు. కానీ అతనికి చెప్పిన ప్రకారం రియల్ ఎస్టేట్ బిల్డర్ కారు పార్కింగ్ స్పేస్ ఇవ్వలేదు. దీంతో బాధితుడు అతనిపై వినియోగదారుల ఫోరం(consumer court)లో కేసు పెట్టాడు. దీంతో కోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
బస్సు చెరువులో పడటంతో 17 మంది దుర్మరణం చెందిన ఘటన బంగ్లాదేశ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు మావోయిస్టు అగ్రనేత భార్య శిరీష, దుడ్డు ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే రోజు ఆరుగురు చిన్నారులు మృతిచెందారు. ఆక్సిజన్ అందక చనిపోయారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మొదటి భార్య ఇన్స్టాగ్రామ్ వీడియో రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మంగాన్ని కోసిన భార్య.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం తొమ్మిది మంది సైబర్ క్రైమ్ మోసగాళ్లను అరెస్టు చేసింది. ఆ క్రమంలో రూ.712 కోట్ల పెట్టుబడి మోసాన్ని ఛేదించింది.
ఓ జిమ్ ట్రైనర్ జిమ్ లో బరువు ఎత్తే క్రమంలో అదుపుతప్పి బరువు కాస్తా మెడపైకి వచ్చింది. దీంతో అతని మెడ ఆకస్తాత్తుగా విరిగిపోయింది. అప్పటికే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.
కామారెడ్డి జిల్లాలోని మూడుమామిళ్ల తండాలో నిన్న రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు పాముకాటుతో మృత్యువాత చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మణిపూర్లో జరుగుతున్న ఆందోళనల కారణంగా ఇప్పటికి 6 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికీ రాష్ట్రంలో సగం జిల్లాల్లు చేదాటిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఘర్షణలకు ప్రధాన కారణం ఈ రెండు తెగలకు సంబంధించిన ఈ వివాదాలేనని అంటున్నారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వ్యక్తిని నమ్మి భోజ్పూరి నటి అత్యాచారానికి గురైంది. అలస్యంగా వెలుగులో వచ్చిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బలవంతంగా భర్త ముద్దు పెట్టేందుకు యత్నించడంతోనే అతని నాలుక కొరికేశానని ఓ భార్య చెప్పుకొచ్చింది.
హైదరాబాద్లో దారుణం జరిగింది