ప్రజా గాయకుడు గద్దర్ అంతిమయాత్రలో ప్రముఖ ఉర్దూ పత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ గుండెపోటుతో మరణించారు.
ఓ యువకుడు క్రూర మృగంలా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, ఆమెను నడిరోడ్డుపై వివస్త్రను చేశాడు.
పాకిస్థాన్కు చెందిన ఓ మహిళ హనీట్రాప్లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పడ్డాడు.
ఓ టూవీలర్ను తప్పించే ప్రయత్నంలో కంటైనర్ బోల్తా పడింది. హారన్ కొట్టినప్పటికీ టూ వీలర్ రైట్ వైపునకు రాగా.. కంటైనర్ డివైడర్ మీదకు తీసుకెళ్లాడు డ్రైవర్ రషీద్. దీంతో టూ వీలర్ మీద ఉన్న ముగ్గురు ప్రాణాలతో బతికి బయటపడ్డారు.
ఓ వ్యక్తి ఒంటరిగా ఉన్న యువతిని పరిచయం చేసుకున్నాడు. కొన్ని రోజులు ప్రేమ, వ్యవహారం నడిపించి శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటా అని నమ్మించాడు. చివరకు వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రియురాలు నిలదీయడంతో నీళ్ల ట్యాంక్ కింద తోసేశాడు. అది ప్రమాదవశాత్తు అని నమ్మంచే ప్రయత్నం చేశాడు.. కానీ చివరకి ఏమైందంటై..
పైన అంతా చీకటి, చేజారితే కింద గోదావరిలో పడిపోవడం ఖాయం. కానీ ఓ చిన్నారి ఒక పైపును పట్టుకొని 6 గంటలు తీవ్రంగా శ్రమించింది. ఎంత అరిచినా ఎవరు లేరు. తన తెలివితేటలను ఉపయోగించి ప్రాణాలు కాపాడుకుంది.
తాగిన మత్తులో ఓ వ్యక్తి దారణానికి ఒడిగట్టాడు. తానే శివుడినని..తిరిగి బతికిస్తానంటూ ఓ వృద్ధురాలిని హతమార్చాడు. ఈ సంఘటనను పక్కన ఉన్నవారు వీడియో తీశారు. అయితే అతను ఎందుకు అలా చేశాడో ఇప్పుడు చుద్దాం.
టమాటాల ధరలు పెరిగిన తర్వాత ఎక్కడో ఒక చోట అవి చోరీకి గురవుతూనే ఉన్నాయి. తాజాగా 40 కిలోల టమాటాలను చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది.
పాక్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ దారుణ ఘటనలో 25 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 40 మందికి పైగా గాయాలపాలయ్యారు.
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బూరుగుపూడి గేటు సమీపంలో కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు యువకులు మృత్యువాత చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే స్నేహితులంతా కలిసి మారేడుమిల్లి విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. మృతులు ఉదయ్ కిరణ్, హర్షవర్ధన్, హేమంత్ గా గుర్తించారు. వీరు ఏలూరు శ్రీరామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులుగా తె...
రక్తం తాగుతానంటూ ఒక వ్యక్తి మిత్రుడి మెడ కొరికాడు.
విశాఖ కానిస్టేబుల్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ప్రియుడు రామారావు కోసమే భార్య శివాని హత్య చేసినట్లు విచారణలో తేలింది.
చిన్నరి దీక్షిత చేసిన అల్లరిని.. డ్యాన్సులను.. ముద్దు ముద్దు మాటలను యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసేవారు. దీక్షిత మరణంతో.. ఆ చానెల్ ఆగిపోయింది
మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. పోలీసులు కఠిన శిక్షలు వేస్తున్నా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా 8వ తరగతి చదివే విద్యార్థినిని పీఈటీ టీచర్ లైంగికంగా వేధించాడు. తల్లిదండ్రులు స్కూల్పై దాడి చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన అమ్మాయితో డేట్కు వెళ్లిన ఓ వ్యక్తికి రెస్టారెంట్ బిల్ విషయంలో వివాదం తలెత్తతింది. అతనితో వచ్చిన అమ్మాయి జారుకుంది. హోటల్ యజమాని, సిబ్బంది అతనిపై లైంగిక దాడి చేసి, అశ్లీల వీడియోలు తీసి, డబ్బులు, ఫోన్ అపహరించారు.