భార్యభర్తల గొడవ ఉంటే ఇంట్లో చూసుకోవాలి లేదా కోర్టులో చూసుకోవాలి. కానీ ఒక వ్యక్తి బార్ వద్ద చూపించాడు. అది తన వైఫ్పైన కాదు. ఆమె మీద కోపంతో సామాన్య ప్రజలపైన కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.
కొండచరియలు విరిగిపడి నలుగురు మృతిచెందిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ తరుణంలో ఆగస్టు 26 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఉద్యోగం, వ్యాపారం, స్టాక్ మార్కెట్లో షేర్లు అంటూ అమాయకులను మోసం చేశాడు సైబర్ మోసగాడు రోనాక్ భరత్. అలా రూ.500 కోట్లు వసూల్ చేసిన విషయం సీసీఎస్ పోలీసుల విచారణలో తేలింది.
జబర్దస్త్ కమెడియన్(jabardasth actor ), గాయకుడు నవ సందీప్(nava sandeep)పై కేసు నమోదైంది. ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.