ప్రకాశం: బేస్తవారిపేట మండలం పందిల్లపల్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ బస్సును ఢీకొనడంతో గిద్దలూరుకు చెందిన కృష్ణ అనే ఆకుకూరల అమ్మే వ్యక్తికి గాయాలు కాగా అతనిని ప్రైవేట్ అంబులెన్స్లో గిద్దలూరు హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యమం లొనే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.