ఓ రెస్టారెంట్లో ఫుడ్ తిన్న కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో జరిగింది. ఐదుగురు ఫ్రెండ్స్ ఓ రెస్టారెంట్లో తిని రక్తపు వాంతులు చేసుకున్నారు.
జార్ఖండ్లోని దుమ్కా జిల్లాలో స్పెయిన్కు చెందిన ఒక విదేశీయురాలిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భారతదేశాన్ని సందర్శించేందుకు వచ్చిన ఓ విదేశీ మహిళపై దుండగులు అత్యాచారం చేశారు.
భారతీయ నౌకదళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరీ భారీ డ్రగ్స్ను సీజ్ చేసింది. సుమారుగా 3,300 కేజీల మాదకద్రవ్యాల్ని పట్టుకుంది. గుజరాత్లోని పోరుబందర్ తీరంలో ఆ డ్రగ్స్ను సీజ్ చేసింది.
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా యావజ్జీవ కారాగార శిక్షను అనుభవించి బయటకు వచ్చిన శ్రీలంక వ్యక్తి సంథాన్ రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందాడు.