జైపూర్లో గల శ్యామ్నగర్లో ఉన్న రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగామేడీని గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలే దారుణ హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
మారుతున్న పరిస్థితుల కారణంగా రోజురోజుకు మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇచ్చిన మాటలు అనేక మంది నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతి తన ప్రియుడు పెళ్లి చేసుకుంటానని చెప్పిన మాటలు నమ్మి మోసపోయింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
యూపీలోని హర్దోయ్లో ఓ మహిళపై అత్యాచారం ఘటన వెలుగు చూసింది. ఆ సమయంలో మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇంతలో గ్రామానికి చెందిన నలుగురు రౌడీలు ఇంట్లోకి ప్రవేశించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రారంభించారు.
నూరేళ్లు బతకాల్సిన జనం.. ఆవేశంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉద్యోగం రాలేదని కొందరు, డబ్బులు లేవని మరికొందరు, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని కొందరు ఇలా తమ జీవితాలను బలి తీసుకుంటున్నారు .
పోలీసు నిర్లక్ష్యం వల్ల ఓ మహిళ ప్రాణపాయ స్థితిలో ఉంది. తూటా శుభ్రం చేస్తుండగా.. పొరపాటున మహిళ తలలోకి బుల్లెట్ దుసుకెళ్లింది. ప్రస్తుతం ఆమె పరిస్థతి విషమంగా ఉంది.
యూనివర్సిటీలో మంటలు చెలరేగడం వల్ల 14 మంది మరణించారు. ఈ అగ్నిప్రమాద ఘటనలో మరో 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో కూడా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
దొంగలు దోచుకున్న వాటిని ఉంచుకోరు. దాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కోసారి భారీ అంచనాలతో చోరీ చేసే దొంగలకు నిరాశే ఎదురవుతుంది. ఐరన్ అని తెలియగానే బంగారం అనుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేసిన సంఘటనలు గతంలో కొన్ని నమోదయ్యాయి. ఇప్పుడు అమెరికాలోని వాషింగ్టన్లో దొంగల ప్రవర్తన చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోతున్నారు.
మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతంలోని మెరిసే కొవ్వొత్తుల తయారీ యూనిట్లో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా..ఎనిమిది మంది గాయపడ్డారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో 9 మంది నవజాత శిశువులు మరణించారు. గత 24 గంటల్లో 9 మంది చనిపోవడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రస్తుతం ఆస్పత్రిలో మరికొంత మంది శిశువుల పరిస్థితి ప్రమాదంలో ఉంది. ఒక్కో మంచంపై ముగ్గురు శిశువులను ఉంచి వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
ఆర్థిక సమస్యలతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. వారణాసి యాత్రకు వెళ్లి అక్కడే సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై వారణాసి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏజెన్సీలో చిన్నపాటి వర్షం పడినా రోడ్లన్నీ అధ్వానంగా మారుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పక్కన నటించిన నటుడు జగదీశ్(కేశవ)పై(jagadeesh) పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అతను ఎందుకు ఈ కేసులో బుక్కయ్యాడు. ఆ కేసు వివరాలేెంటీ అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు జరిపిన కాల్పుల్లో రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ మరణించారు. జైపూర్లో గల అతని నివాసంలో హత్య చేశారు.