సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్ మెన్ ఆత్మహత్య భార్య, ఇద్దరూ పిల్లల్ని కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్న గన్ మెన్ నరేష్ చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో చోటుచేసుకున్న ఘటన అయితే ఇతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది ఎందుకు భార్య, ఇద్దరు చిన్నారులను చంపేసి హత్య చేసుకున్నాడనే వివరాలు తెలియాల్సి ఉంది మరోవైపు ఉన్నాతాధికారల వద్ద పనిచేసే సిబ్బందికి పని ఒత్తిడి ఉంటుందని పలువురి ఆరోపణ ఆర్థిక కారణాల నేపథ్యంలో ఈ...
గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా సరిహద్దు ప్రాంతాల్లో బంగారం బిస్కెట్లను తరలిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి ఏకంగా కోటిన్నర విలువైన గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.
పలు చోట్ల కొన్ని గోల్డ్ షాపుల యజమానులు నగదు ముందుగా కట్టడం ద్వారా తర్వాత బంగారు అభరణాలు తీసుకోవచ్చని ఆఫర్ల ఉన్నాయని కస్టమర్లకు చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఓ షాపు యజమాని ఆఫర్ ఉందని చెప్పి వినియోగదారుల నుంచి ఏకంగా రూ.100 కోట్లకుపైగా తీసుకుని చీట్ చేశాడు.
కరాచీ బేకరీ గోడౌన్లో జరిగిన ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఆరుగురు వ్యక్తులకు తీవ్రంగా గాయాలు కాగా..మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువతి ప్రేమించిన యువకుడిపై యాసిడ్తో దాడి చేసింది. ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కొడుకు మీద ఉన్న కక్షతో తల్లిపై కిరాతకంగా ప్రవర్తించిన దారుణ ఘటన కర్ణాటకలో జరిగింది. కొడుకు ప్రేమించాడని తల్లిని వివస్త్రను చేసి కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టారు.
ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో సోమవారం కదులుతున్న కారులో 22 ఏళ్ల ప్రభుత్వ అధికారి కుమార్తెపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ముగ్గురు నిందితులను 12 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు.
కొండ చరియలు విరిగి పడటం వల్ల 14 మంది చనిపోయారు. భవనాల శిథిలాల కింద మరికొంత మంది ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భీకర వర్షాలకు చాలా ఇండ్లు నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.
వివాహం చేసుకున్న ఓ నవ వధువు, వరుడు తమ ఇంటికి కారులో బయల్దేరారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన వారు కొన్ని గంటల్లోనే ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో మొత్తం 5 మంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
ఘోర ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందారు. చిన్నారితో సహా 8 మంది సజీవదహనం అయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివాహ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ దారుణం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
జైపూర్లో గల శ్యామ్నగర్లో ఉన్న రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగామేడీని గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలే దారుణ హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.