ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కేక్ తిని పదేళ్ల చిన్నారి మృతి చెందింది. పంజాబ్లోని పటియాలాకు చెందిన పదేళ్ల చిన్నారి మాన్వి పుట్టిన రోజు కేక్ తిని చనిపోయింది.
క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్కు న్యూయార్క్ కోర్టు 25 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఎఫ్టీఎక్స్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ కస్టమర్ల నుంచి 8 బిలియన్ డాలర్లను మోసం చేసినందుకు కోర్టు ఈ శిక్ష విధించింది.
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు. గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్సారీ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్పై కేసు నమోదైంది. నిన్న చెంగిచర్లలో జరిగిన ఘటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు.
రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
మాస్కోలోని ఓ కాన్సర్ట్ హాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 60 మంది మృతి చెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నంలో డ్రగ్స్ భారీగా పట్టుబడటం కలకలం సృష్టించింది. బ్రెజిల్ నుంచి కంటైనర్లో విశాఖకు వచ్చిన డ్రగ్స్ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బిగ్ బాస్ విజేత, ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ప్రస్తుతం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆదివారం నోయిడా పోలీసులు పాము విషం స్మగ్లింగ్ కేసులో ఎల్విష్ను అరెస్టు చేశారు.
బాబా రాందేవ్కు మంగళవారం సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. అతనితో పాటు మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు విషయంలో పిటిషన్పై సమాధానం ఇవ్వకపోవడంతో ఈ సమన్లు ఇచ్చింది.