• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

Six people: ఒక్క ఫ్యామిలీలోనే ఆరుగురు హత్య..అందుకేనా?

ఒకే కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. అయితే వారంతా వారం రోజుల్లోనే మరణించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారనే విషయం తెలియాల్సి ఉంది.

December 18, 2023 / 03:39 PM IST

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం..యువతిపై సామూహిక అత్యాచారం!

తార్నాకలో ఓ మహిళపై సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

December 18, 2023 / 01:00 PM IST

Viral: క్రిస్మస్ పార్టీ నుంచి వస్తున్నవారిపై కాల్పులు..16 మంది మృతి

క్రిస్మస్ పార్టీ నుంచి వస్తున్నవారిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 16 మంది మరణించారు. అలాగే మెక్సికో సిటీలో జరిగిన ఘర్షణ వల్ల 11 మంది ప్రాణాలు విడిచారు.

December 18, 2023 / 11:46 AM IST

Dawood Ibrahim : గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం..సీక్రెట్‌గా ఆస్పత్రిలో చికిత్స!

అండర్ వరల్డ్ డాన్‌గా పేరొందిన దావూద్ ఇబ్రహీం అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యారు. ఆయనపై విషప్రయోగం జరిగిందని, ఆయన సన్నిహితులే ఆయనపై విషప్రయోగం చేసినట్లు పాక్ వర్గాల సమాచారం.

December 18, 2023 / 09:13 AM IST

Road Accident : అయ్యప్ప దర్శనానికి వెళ్తూ .. రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసుల మృతి

తమిళనాడు రాష్ట్రం మధురైలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా భక్తులు అనంత లోకాలకు వెళ్లిపోయారు.

December 17, 2023 / 04:57 PM IST

Bank Falt : బ్యాంకు తప్పిదం.. ఖాతాలోకి రూ.26లక్షలు.. మొత్తం ఊడ్చేశాడు

దేశ రాజధానికి ఆనుకుని ఉన్న నోయిడాలో సైబర్ నేరాలకు సంబంధించిన వింత ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ ఓ యువకుడి నుంచి రూ.58 వేలు సైబర్ మోసం జరిగింది.

December 17, 2023 / 04:05 PM IST

Boat sank: 61 మంది మృతి!

80 మందికిపైగా ఉన్న ఒక ఓడ ఆకస్మాత్తుగా మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో అందులో ఉన్న 61 మంది మృత్యువాత చెందినట్లు సమాచారం అందింది. విషయం తెలిసిన స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

December 17, 2023 / 12:38 PM IST

Explosion: పేలుడు పదార్థాల కంపెనీలో పేలుడు..9 మంది మృతి

పేలుడు పదార్థాల తయారు చేస్తున్న ఓ సోలార్ ఇండస్ట్రీస్‌లో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృత్యువాత చెందగా..పలువురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

December 17, 2023 / 11:33 AM IST

Nuzvid iiit student: సముద్రంలో స్నానానికి వెళ్లిన మిస్సైన విద్యార్థి

కృష్ణా జిల్లా(krishna district) మంగినపూడి బీచ్లో కలకలం నూజీవీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి అఖిల్ గల్లంతు సముద్రంలో స్నానం చేస్తుండగా చోటుచేసుకున్న ఘటన ఏడుగురు స్నేహితులతో కలిసి మంగినపూడి బీచ్ వెళ్లిన అఖిల్ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరిక గాలింపు చర్యలు ముమ్మరం చేసిన రూరల్ పోలీసులు సముద్రంలో అఖిల్ జాడ కోసం గాలింపు చేపడుతున్న సిబ్బంది గత కొన్ని గంటలుగా అఖిల్ కోసం వెతుకుతున్న క్రమంలో ...

December 17, 2023 / 12:06 PM IST

Accident: ఆగిన లారీని ఢీకొట్టిన మరో లారీ..ముగ్గురు మృతి

ఆగిఉన్న లారీని వేగంగా వచ్చిన మరోలారీ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా..మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగింది.

December 17, 2023 / 07:18 AM IST

Rajasthan : రాజస్థాన్ లో కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం

2012లో నిర్భయ ఘటన దేశాన్నే కాదు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పుడు మరోసారి ఓ యువతితో ప్రయాణిస్తూ కండక్టర్, బస్సు డ్రైవర్ దారుణానికి పాల్పడ్డారు. బస్సు ఉత్తరప్రదేశ్ నుండి జైపూర్‌కు వస్తోంది.

December 16, 2023 / 04:02 PM IST

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీపై ఫిక్సింగ్ ఆరోపణలు

2013 ఐపీఎల్ సీజన్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫిక్సింగ్, బెట్టింగ్‌లకు పాల్పడ్డాడని ఐపీఎల్ అధికారి ఒకరు ఆరోపించారు. అయితే, ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై రెండేళ్ల పాటు నిషేధం విధించింది.

December 15, 2023 / 06:25 PM IST

Viral Video: కోడలు కాదు రాక్షసి.. అత్తను తోసిన వైనం

అత్తపై దారుణంగా ఓ కోడలు దాడి చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

December 15, 2023 / 03:45 PM IST

Chandu Sai: యూట్యూబర్ అరెస్ట్! ఎందుకంటే..?

ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యూట్యూబర్ చందుసాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో అత్యాచారం చేశాడని యువతి కేసు నమోదు చేసింది.

December 15, 2023 / 03:26 PM IST

MLC Shaik sabji: మృతి, డ్రైవర్, పీఏకు గాయాలు

రెండు కార్లు ఢీ కొన్న రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారు. ఈ ఘటనలో సాబ్జీ తీవ్రంగా గాయపడగా అతన్ని ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరణించారు. మరోవైపు డ్రైవర్, పీఏకు కూడా గాయాలైనట్లు తెలిసింది. ఉండి మండలం చెరుకువాడ వద్ద రెండు కార్లు ఢీకొన్ని ఘటనలో ఈ ప్రమాదం జరిగింది. అయితే సాబ్జీ అంగన్ వాడీ సిబ్బంది సమ్మెలో పాల్గొని ఏలూరు నుంచి భీమవరం తిరిగి వస్తున్న క్రమంలో యాక్సిడెంట్ చో...

December 15, 2023 / 01:26 PM IST