యూకేలో జరిగిన ఓ కిరాతక సంఘటన సంచలనం రేపింది. ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి 200 ముక్కలుగా నరికాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
యూట్యూబ్ ఛానెల్ కోసం ప్రభుత్వ టీచర్ పేపర్లను లీక్ చేశాడు. దీంతో పై అధికారుల దృష్టికి వెళ్లడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సంచనంగా మారింది. నెటిజన్లు అతడిపై కామెంట్స్ చేస్తున్నారు.
ప్రియురాలితో నెలన్నరగా లివిన్ రిలేషన్షిప్లో ఉన్న ఓ వ్యక్తి తర్వాత ఆమెను దారుణంగా హత్య చేసి అల్మరాలో కుక్కేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
కేరళకు చెందిన యూట్యూబ్ ఛానల్ వెనిస్ టీవీ యాజమాని ఇటీవల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈవీఎంలపై నకిలీ వార్తలను ఓ యూట్యూబర్ ప్రచారం చేసినందుకు అతనిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు.
మహారాష్ట్రలోని ఓ వస్త్ర దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని వస్త్ర దుకాణంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
జనరల్ టికెట్తో స్లీపర్ క్లాస్ బోగీలో పట్టుబడ్డ ప్రయాణికున్ని టీటీఈ నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం కాస్త గొడవకు దారి తీసింది. కోపంతో టీటీఈని తోసేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది.
మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. భూకబ్జా, హత్యాయత్నం ఆరోపణలతో ఆదిభట్ల పోలీసు స్టేషన్లో ఆయనపై కేసు నమోదయ్యింది.
తన భర్తను చంపాలని, చంపిన వారికి రూ 50 వేలు ఇస్తానని ఓ మహిళ తన వాట్సప్ స్టేటస్లో పెట్టుకుంది. అది చూసి భయబ్రాంతులకు గురయైన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీలోని ప్రదీప్ అనే వ్యక్తి కూడా ఇలానే ఓ ఫ్లైఓవర్పై కారు ఆపి రీల్స్ చేశాడు. అంతే కాకుండా ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తూ.. కారు డోర్ ఓపెన్లో ఉంచి కారును నడిపాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కేక్ తిని పదేళ్ల చిన్నారి మృతి చెందింది. పంజాబ్లోని పటియాలాకు చెందిన పదేళ్ల చిన్నారి మాన్వి పుట్టిన రోజు కేక్ తిని చనిపోయింది.