గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు ట్రైలర్ ట్రక్కును బలంగా ఢీ కొనడంతో కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 మంది అక్కడిక్కడే మృతి చెందారు.
రష్యాకు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్ తన సొంత కొడుకుపై ప్రయోగాలు చేసి చేతులారా పసిబిడ్డను చంపుకున్నాడు. అయితే ఈ ఘటన ఏడాది క్రితం జరగ్గా.. తాజాగా అతనిపై నేరం రుజువైంది.
గంజాయి స్మగ్లర్లు రూట్ మార్చారు. పోలీసులకు దొరక్కుండా ఈ సారీ కొత్త ప్లాన్ వేశారు. ఆరోగ్యానికి మంచిది అని మిల్క్ షేక్లో కలుపు స్పెషల్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు. పోలీసులు రైడ్తో తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 28 ఏళ్ల నాటి శిరోముండనం కేసులో.. విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు త్రిమూర్తులకు జైలు శిక్ష విధించింది.
జమ్మూకశ్మీర్లోని జీలం నదిలో ఘోరప్రమాదం జరిగింది. విద్యార్థులు, స్థానికులను తీసుకెళ్తున్న ఓ చిన్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంత సంచలనం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ వివాధంలో తాజాగా తెలుగు నిర్మాత మైత్రీ మూవీస్ మేకర్స్ అధినేతలో ఒకరైన యర్నేని నవీన్ పేరు వినిపించింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికల సమయంలో తమిళనాడులో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్ పరిధిలో కుండ్రత్తూర్ రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ రాత్రి వాహనాల తనిఖీ చేపట్టి స్వాధీనం చేసుకున్నారు.
ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులు ఎవరు జరిపి ఉంటారన్న దానిపై పోలీసులు ఏమంటున్నారంటే..?
ప్రస్తుతం సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే కొందరు దుండగులు ఇప్పుడు ఒక కొత్త మోసానికి పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఓ మహిళకు ముంబాయి నుంచి కాల్ వచ్చి లక్షలు కాజేశారు.
రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో ఇద్దరు ప్రధాన నిందుతులను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. బాంబర్ ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాను అరెస్టు చేసింది.
వియత్నాంలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరైన ట్రూంగ్ మై లాన్కు ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించింది. వాన్ థిన్ ఫాట్ రియల్ ఎస్టేట్ సంస్థ ఛైర్మన్గా ఉన్న ఆమె దాదాపు రూ.లక్ష కోట్లకు సంబంధించి బ్యాంకులను మోసం చేసిందని ఆమె దోషిగా తేలింది.
ఆన్లైన్ స్కామ్లు వల్ల సామాన్య ప్రజలే కాదు.. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా బలి అవుతున్నారు. అయితే తాజాగా ఓ మహిళా న్యాయవాది కూడా ఆన్లైన్ స్కామ్కి బలి అయ్యింది.