తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కక్ష సాధింపు చర్యలు తీవ్రం చేసింది. ఇప్పటికే పార్టీ యువ నాయకుడు నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టిస్తోంది. అయినా కూడా లోకేశ్ మైక్ లేకుండానే పాదయాత్ర కొనసాగిస్తున్నాడు. ఇక పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ...
హైదరాబాద్ లో గత ఏడాది దసరా పండుగ సమయంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఘటనను పోలీసులు చేధించారు. ఆ క్రమంలో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో వ్యక్తి మహ్మద్ అబ్దుల్ కలీమ్ సీట్, సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) అధిక రిటర్న్స్ అందించే సరికొత్త ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ (Investment Scheme) అమృత్ కలష్ డిపాజిట్ పథకాన్ని (Amrit Kalash Deposit) లాంచ్ చేసింది.
భారీగా బాణసంచా కాల్చడంతో ఆ నిప్పు రవ్వలు అక్కడ కట్టిన బెలూన్లపై పడ్డాయి. అలంకరణపై బెలూన్లు పడడంతో మంటలు వ్యాపించాయి. ఈ సంఘటనతో అందరూ భయానికి లోనయ్యారు. ఈ సందర్భంగా అక్కడ గందరగోళం ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియక అందరూ చెదురుముదురుగా వెళ్లిపోయారు.
తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టిస్తోందని మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు.
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ (BCCI chief selector) చేతన్ శర్మ (Chetan Sharma) ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీసీసీఐ (BCCI) కూడా వెంటనే ఆమోదించింది. ఇటీవలి ఓ ఛానల్ స్టింగ్ ఆపరేషన్లో (sting operation) ఆయన సంచలన అంశాలు బయటపెట్టారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. చేతన్ తన రాజీనామా లేఖను బీసీసీఐ సెక్రటరీ జైషాకు పంపించారు.
Governor Tamilsai : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులు, అభిమానులు, పార్టీ కార్యకర్తల నుంచి శుభాకాంక్షలు వెల్లువెతుతున్నాయి. కాగా... అలా శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో... గవర్నర్ తమిళిసై కూడా ఉండటం విశేషం.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న వారు కొంతమంది గాయపడ్డారు. ఓ ట్రావెల్స్ బస్సు 38 మంది ప్రయాణీకులతో వెళ్తోంది. ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద లారీని ఢీకొట్టింది.
Pawan Kalyan : విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిలో చనిపోయిన చిన్నారి విషయంలో పవన్ ఎమోషనల్ అయ్యారు. ఆస్పత్రిలో చిన్నారి చనిపోతే... స్వస్థలానికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వకపోవడంతో... ఆ బిడ్డ తల్లిదండ్రులు దాదాపు 120 కిలోమీటర్లు.. శవాన్ని బైక్ పై తీసుకువెళ్లారు. ఈ సంఘటన అందరినీ కలచివేసింది. కాగా... ఈ ఘటనపై పవన్ స్పందించారు.
Swara Bhasker : బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కింది. ఆమె ఓ రాజకీయ నాయకుడు ని పెళ్లి చేసుకుంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్, పెళ్లి రెండూ అయిపోయాయి. ఆమె ఆ ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు.. నెట్టింట వైరల్ గా మారాయి.
రిపాలన రాజధానిగా కాబోతున్న విశాఖపట్టణంలో ఇలాంటి ఘటనలో గతంలో చాలానే జరిగాయి. జనవరి 6న సచివాలయ కన్వీనర్ పై కూడా గంజాయి మత్తులో కొందరు దాడులు చేశారు. ఒక రోజు పోలీస్ రక్షక్ వాహనంపై కూడా దాడి చేశారని తెలుస్తున్నది. విశాఖపట్టణంలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. బహిరంగంగానే వీటి విక్రయాలు సాగుతున్నాయి.
ఇప్పుడు చెప్పేది వింటే మైండ్ బ్లోయింగ్ అంటారు... ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏకంగా కోట్లు గుమ్మరించేందుకు సిద్ధమయ్యాడు. అది కూడా ఏ లగ్జరీ కారుకో లగ్జరీ బస్సుకో అనుకునేరు... స్కూటీ కోసం.
అసోంలోని జోర్హాట్ చౌక్ బజార్లో గురవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 500కుపైగా దుకాణ సముదాయాలు మంటల్లో కాలిపోయాయి. విషయం తెలుసుకున్న పలు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు
ప్రజల సమస్యలు వదిలేసి మతం, టిప్పు సుల్తాన్ అంశాన్ని పైకి తెస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవాలనే కుట్రను కాంగ్రెస్ భగ్నం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో కూడా బీజేపీ ఓడిపోయే పరిస్థితులు ఉండడంతో బీజేపీ ఈ పాత అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది.