నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్యాయత్నం కేసు నమోదయింది. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ కేసు కొట్టేయాలన్న వాదనకు హైకోర్టు నో చెప్పింది.
తన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో టెక్నాలజీతో దొరికిపోతానని ముఖ్యమంత్రి (chief minister of andhra pradesh) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) అసలు ఊహించి ఉండరని మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు.
ప్రకృతి విలయతాండవం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఓ వైపు టర్కీ(Turkey), సిరియా(Syria)లో భూకంపం(Earthquake) సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఆ ఘటన నుంచి తేరుకోకముందే తాజాగా ఇండోనేషియా(Indonasia)లో భారీ భూకంపం(Huge Earthquake) సంభవించింది.
విజయవాడ (Vijayawada) మాజీ మేయర్ తాడి శకుంతల (tadi shakuntala) గురువారం భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శకుంతల విజయవాడ మొగల్రాజపురానికి చెందిన వారు. 2005-06లో సీపీఐ తరఫున మొదటి ఏడాది నగర మేయర్ గా పని చేశారు.
కిషన్ రెడ్డి అక్క లక్ష్మీ, బావ నర్సింహా రెడ్డిల కుమారుడు జీవన్ రెడ్డి. గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతడి మృతితో కిషన్ రెడ్డి విషాదంలో మునిగాడు.
నెట్టింట ఓ పాకిస్తాన్ పౌరుడి వీడియో వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే... షెహబాజ్ ప్రభుత్వంపై విరుచుకు పడి, ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ (Pakistan)కు నాయకత్వం వహించి ఉంటే పౌరులు కనీసం సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేవారని ఓ పౌరుడు చెప్పాడు.
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో (MGM Hospital) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికల్ విద్యార్థిని (Medical Student) ఇరవయ్యారేళ్ల ప్రీతి (KMC student Preeti) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ (NIMS) వైద్యులు తెలిపారు.
high court suomoto on dog bite:చిన్నారి ప్రదీప్పై (pradeep) కుక్కల దాడి ఘటనను తెలంగాణ హైకోర్టు (high court) సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై తీవ్ర దుమారం చెలరేగింది. పలు చోట్ల కుక్కల దాడులకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
kanna joined tdp:సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ (kanna laxmi narayana) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (chandrababu) సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనతోపాటు అనుచరులు కూడా టీడీపీ (tdp) తీర్థం పుచ్చుకున్నారు.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పైన రోహిత్ శర్మ (Rohit Sharma)నాయకత్వంలోని టీమిండియా (team india) వరుసగా రెండు టెస్టులు గెలిచింది. నాలుగు టెస్టుల సిరీస్లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. తొలి టెస్టులో రోహిత్ శర్మ సెంచరీతో ఆకట్టుకున్నారు. రోహిత్ అదరగొడుతున్నప్పటికీ దిగ్గజ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ (Kapil Dev) ఓ సూచన చేశారు. రోహిత్ తన ఫిట్ నెస్ (Get Fit) పైన దృష్టి సారించాలని హితవు...
200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ తన జైల్లో ఏడ్చిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు తనతోపాటు విలావంతమైన వస్తువులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
స్వల్ప ఘటన కావడంతో బైడెన్ కు గాయాలేమీ కాలేదు. అయితే బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ లో ఎక్కేందుకు ప్రయత్నించి కాలు జారి పడడం ఇది మూడోసారి. అంతకుముందు 2021లో జార్జియా నుంచి బయల్దేరే సమయంలో అదుపు తప్పి జారి పడిపోయారు. అయితే వెంటనే తేరుకున్నారు.
అమిత్ రతన్ మొదటి నుంచి వివాదాలకు కేంద్రంగా ఉన్నాడు. గతంలోనే లంచం వ్యవహారంలో ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఇన్నాళ్లు అతడిపై పోలీసులు, విచారణ సంస్థలు చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేశాయి.