సీబీఐ కేసును తీవ్రంగా పరిగణించడంతో పాటు చాలా మందిని విచారణ చేసింది. ఆ విచారణలో వచ్చిన వివరాలకు అవినాశ్ తో ఉన్న సంబంధాలపై విచారిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ విచారణ అధికార పార్టీలో గుబులు రేపుతున్నది. సీబీఐ దూకుడుగా వెళ్లకుండా అడ్డంకులు సృష్టించేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తోంది.
భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్(Pratibha Patil) ఇంట విషాదం నెలకొంది. ప్రతిభా పాటిల్(Pratibha Patil) భర్త దేవీసింగ్ హెకావత్(Devisingh Hekawat) కన్నుమూశారు.
తమ కంపెనీలో (Company) పదేళ్లు పూర్తి చేసుకున్న ఓ ఉద్యోగికి రేర్ గిఫ్ట్ (Rate gift) ఇచ్చింది యాపిల్ (Apple) కంపెనీ. కరోనా మహమ్మారి (Covid 19), కంపెనీల ఆర్థిక స్థిరత్వం ప్రశ్నార్థకం వంటి వివిధ కారణాలతో ఎన్నో కంపెనీలు ఉద్యోగాల కోత (job cut), వేతనాల కోత (Salary cut) విధిస్తోన్న విషయం తెలిసిందే.
తెలంగాణ యాసలో మాట్లాడుతూ వైరల్ గా మారడంతో బిగ్ బాస్ షోలో ఆమెకు అవకాశం వచ్చింది. అనంతరం జబర్దస్త్ షోలోకి పిలుపు రావడంతో అక్కడికి వెళ్లింది. ఇక జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి రాకేశ్ ఉన్నాడు.
ఇంటర్ విద్యార్థులు(Inter Students) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్(Ts Eamcet) షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఫిబ్రవరి 28వ తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల(Notification Release) కానున్నట్లు తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటన చేసింది.
సకాలంలో స్పందించి అతడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ రాజశేఖర్ ను పోలీసులు కూడా అభినందించారు. ప్రజలు కూడా సీపీఆర్ విధానంపై అవగాహన పెంచుకుని.. ఆపద సమయంలో ప్రయత్నం చేస్తే నిండు ప్రాణాలు కాపాడవచ్చని సీఐ తెలిపారు.
తమిళనాడులోని చెన్నై శివార్లలో రెండు కాలేజీలకు చెందిన విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఎవరి కాలేజీ గొప్ప అనే విషయమై ఇరువర్గాలు గొడవకు దిగి, ఏకంగా ప్రయాణిస్తున్న రైలును ఆపి, కొట్టుకున్న సంఘటన వెలుగు చూసింది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చెన్నై నుండి సూళ్లూరుకు వెళ్తోంది లోకల్ రైలు. ఇందులో రెండు కాలేజీలకు చెందిన వ...
కేటీఆర్ పర్యటన ఆద్యంతం గందరగోళంగా మారింది. ఈ పరిణామాలపై కేటీఆర్ కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. దీనిపై చర్యలు తీసుకునేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. కాగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సిట్టింగ్ లు అందరికీ మళ్లీ టికెట్లు ఇస్తామని ప్రకటించడంతో మధుసూదనా చారి వర్గం అసంతృప్తితో ఉంది.
మాజీ మంత్రి నారాయణ (Former Minister Narayana) కుమార్తె శర్వాణి నివాసంలో ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ (Andhra Pradesh CID) శుక్రవారం సోదాలు నిర్వహించింది. కూకట్ పల్లి, కొండాపూర్, గచ్చిబౌలిలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని (Andhra Pradesh capital) అమరావతి (Amaravati) భూముల కొనుగోలు అంశంలో సీఐడీ అధికారులు సోదాలు జరిపినట్లుగా సమాచారం.
బాధితురాలు ఆరోపణల నేపథ్యంలో సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన వరంగల్ జిల్లా పోలీసులు తాజాగా సైఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. మట్టెవాడ పోలీసులు సైఫ్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది.
ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి (IAS officer Rohini Sindhuri) పైన విమర్శలు చేస్తున్న ఐపీఎస్ అధికారిణి రూప మాడ్గిల్ (IPS officer D. Roopa Moudgil)కు న్యాయస్థానంలో షాక్ తగిలింది. రోహిణి పరువుకు భంగం కలిగేలా ఎలాంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చేయవద్దని బెంగళూరు 74వ సిటీ సివిల్ కోర్టు గురువారం రూపకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలా రోజుల తర్వాత రాజ్ భవన్ కు చంద్రబాబు వచ్చారు. ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తేనీటి విందుకు గైర్హాజరైన విషయం తెలిసిందే.
నోయిడా (Noida)కు చెందిన సీనియర్ సిటిజన్ కపుల్ (senior citizen couple) ఇంటర్నెట్ లో ఓ డిష్ వాషర్ కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ (customer care number) కోసం వెతుకుతుండగా సైబర్ నేరగాళ్లు (Cyber crime) 8 లక్షల రూపాయలకు పైగా కొట్టేశారు.