Bandi Sanjay : మెడికల్ స్టూడెంట్ ప్రీతి మరణం తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. అనస్థీషియా విభాగంలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న ప్రీతి... వరంగల్ మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి లో శిక్షణ తీసుకుంటుండగా ఆమె సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడు. ఆ వేధింపులకు తాళలేక ప్రీతీ ఆత్మహత్య కు పాల్పడింది. గత ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు వొదిలేసింది. ఈ సంఘటనపై ప్రభుత్వం పై విమర్శలు వెల్లు...
కోవిడ్ 19 (Covid-19) చైనా లోని ఓ ల్యాబ్ ( china lab) నుండి బయటకు వచ్చింది అనే వాదన మొదటి నుండి ఉంది. తాజాగా... యుఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ (US Energy Department) కూడా అదే స్పష్టం చేసినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ (The Wall Street Journal) వెల్లడించింది. చైనాలోని ప్రయోగశాల నుండి ఈ మహమ్మారి ఉద్భవించినట్లు అమెరికా స్పష్టం చేస్తోంది.
ఎప్పటికైనా తాను ఓ సినిమాకు దర్శకత్వం వహించాలని కలలు గన్నాడు. ఈ క్రమంలో ‘నాన్సీ రాణి’ అవకాశం దక్కింది. సినిమా పూర్తయి విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలోనే అతడు మృతి చెందడం కలచి వేస్తోంది. భారతీయ సినీ పరిశ్రమకు కాలం కలిసి రావడం లేదు.
కళల (Arts)కు కాణాచిగా తెలంగాణ విలసిల్లుతోంది. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు తెలంగాణ ఆలవాలంగా నిలుస్తోంది. ఎన్నో అద్భుత కళలకు నిలయంగా ఉన్న తెలంగాణ (Telangana)లో పేరిణి నృత్యం (Perini Dance) ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. దైవ భక్తితో కూడిన ఈ నృత్యం చేయడం కత్తి మీద సాములాంటిది. భక్తితో పాటు నవరసాలను ఒలికించడం ఈ నృత్యం ప్రత్యేకత.
గుండెపోటు ఎందుకు వస్తుందో తెలియడం లేదు. అనూహ్యంగా గుండెపోటుతో చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాల్లో తీరని శోకం మిగిలిస్తోంది. డ్యాన్స్ చేస్తుండగా.. వర్కౌట్లు (Workouts) చేస్తుండగా.. ఏ పని చేస్తున్నా ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి హఠాన్మరణాలు (Suddenly Deaths) సంభవించడం కలకలం రేపుతున్నాయి.
విదేశాంగ మంత్రి జైశంకర్ (S. Jaishankar) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ( Congress Party) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా స్పందించారు.
వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం (Govt Of Telangana) అండగా నిలబడింది. ఐదు రోజుల పాటు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ప్రీతిని కాపాడేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి మృత్యువుతో పోరాడలేక ప్రీతి కన్నుమూసింది. ర్యాగింగ్ ధాటికి ప్రాణం కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న బాధిత కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది.
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్(Womens T20 WC)లో మరోసారి ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆరోసారి టీ20 వరల్డ్ కప్(Womens T20 WC) ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. కేప్ టౌన్ లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా(South aFrica)పై 19 రన్స్ తేడాతో ఆసీస్ విజయం(Australia Victory) సాధించింది.
మెడికో ప్రీతి(Preeti) ఆదివారం రాత్రి 9.16 గంటలకు మృతి చెందినట్లు నిమ్స్(NIMS) వైద్యులు ప్రకటించారు. ఇటీవలె మెడికో ప్రీతి(Preeti) ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమెను హైదరాబాద్ నిమ్స్(NIMS)లో చేర్చి చికిత్స అందిస్తుండగా నేడు కన్నుమూసింది. ఆదివారం సాయంత్రం వరకూ కోలుకుంటోందని చెబుతూ వచ్చిన వైద్యులు సాయంత్రం తర్వాత పరిస్థితి విషమించినట్లు తెలిపారు.
సినీ ఇండస్ట్రీ(Cine Industry)లో మరో విషాదం నెలకొంది. కళాతపస్వి కే విశ్వనాథ్(K Vishwanath) ఇటీవలె కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ వార్త మరువకముందే ఆయన సతీమణి కాశీనాధుని జయలక్ష్మి(Jayalakshmi) కన్నుమూశారు. ఆదివారం ఆమె హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
మద్యం లిక్కర్ కేసు(Liquior Case)లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా(Manish sisodia)ను సీబీఐ(CBI) అధికారులు అరెస్ట్ చేసి ప్రత్యేక కార్యాలయానికి తరలించారు. ఆదివారం ఉదయం నుంచి ఆయన్ని సీబీఐ అధికారులు పలు విధాలుగా విచారిస్తున్నారు. మనీశ్ సిసోడియా(Manish sisodia) మీడియాతో మాట్లాడుతూ..తనను సీబీఐ(CBI) అధికారులు అరెస్ట్ చేస్తారని తెలిపారు. అందుకే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను కూడా మళ్ల...
వరంగల్(Warangal) ఎంజీఎం(MGM)లో సీనియర్ వేధింపులు తాళలేక విద్యార్థి ప్రీతి(Preethi) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీతి(Preethi)కి నిమ్స్(NIMS) ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. అయితే ప్రీతి(Preethi) ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని నిమ్స్(NIMS) వైద్యులు వెల్లడించారు. ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. నిపుణుల బృందం ఆధ్వర్యంలో ప్రీతికి చికిత్స అందిస...
గుజరాత్(Gujarat)లో ఆదివారం భూమి కంపించింది. భూకంపం(Earthquake) రావడంతో ప్రజలు భయాందోళన చెందారు. ఈ భూకంప(Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం 3.21 గంటలకు గుజరాత్ లో భూ ప్రకంపనలు(Earthquake) వచ్చినట్లు నేషనల్ సెంటర్ సిస్సోలజీ సంస్థ తెలిపింది. గుజరాత్ లోని రాజ్ కోట్ కు సమీపంలో ఈ భూపంకం(Earthquake) సంభవించిందని అధికారులు వెల్లడించారు.