సినిమా అందంగా తెరకెక్కించాలనే ఉద్దేశంతో మొదట అసిస్టెంట్ కెమెరామెన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. బాజీరావు మస్తానీ, ధూమ్ 3, బేబీ, పంజా, యమదొంగ వంటి పెద్ద పెద్ద సినిమాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా ప్రవీణ్ సేవలు అందించాడు. అనంతరం ప్రధాన కెమెరామెన్ గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు.
చాలా మంది మహిళలకు కేంద్రం అందిస్తున్న పథకాలు(Schemes For Women) తెలియడం లేదు. దాని వళ్ల వారు చాలా నష్టపోతున్నారు. మహిళ సంక్షేమం కోసం, మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక స్కీమ్స్(Womens schemes) ను ప్రారంభించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్గొండ బీజేపీ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy)..మంత్రి కేటీఆర్(ktr), రేవంత్ రెడ్డి(Revanth Reddy)లకు సవాల్(sawal) విసిరారు. తాను రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయానని ఆరోపించిన వీరు దమ్ముంటే నిరూపించాలని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల(tirumala) దేవుడి(god) మీద ప్రమాణం చేసి తాను అమ్ముడు పోలేదని కోమటి రెడ్డి అన్నారు. తనను ఓడించేందుకే తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగి(narsingi)లో శ్రీచైతన్య కాలేజ్(sri chaitanya junior college) విద్యార్థి సాత్విక్(Satvik) సూసైడ్(Suicide) కేసులో అతనిపై వేధింపులు నిజమేనని ప్రభుత్వ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో శ్రీచైతన్య కాలేజీలోని సిబ్బందిని విచారణ చేసి ప్రభుత్వానికి రిపోర్టును అందించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాలేజీతోపాటు ఆ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
వరలక్ష్మి శరత్కుమార్ పుట్టినరోజు సందర్భంగా తాను ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ శబరి మేకింగ్ వీడియోను ఈ చిత్ర మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో సినిమా కోసం ఉత్కంఠభరితమైన విన్యాసాలు చేయడం వీడియోలో చూడవచ్చు. ఈ సినిమా త్వరలోనే తెలుగు, తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో కానుంది.
స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన సార్ మూవీ(sir movie) 100 కోట్ల(100 crore club) రూపాయల కలెక్షన్లను దాటేసిన్లు ఈ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్ నిన్న సాయంత్రం ప్రకటించింది. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి(Venky Atluri) డైరెక్షన్ చేశాడు.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా(manish sisodia)ను అరెస్టు చేయాడాన్ని 9 మంది ప్రతి పక్ష నేతలు ఖండిస్తూ ఆదివారం ప్రధాని మోదీకి(pm modi) లేఖ రాశారు. వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్(kcr), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, ఫరూక్ అబ్ధుల్లా, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ ఉన్న...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నేత వరుపుల రాజా శనివారం తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. పార్టీ నేత మృతి పైన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
యూపీలోని లక్నో(lucknow)లో హోలీ(holi) పండుగకు ముందే పండుగ వాతావరణం మొదలైంది. ఈ క్రమంలో ఓ స్వీట్ షాపు(sweet shop)లో వినూత్నంగా బహుబలి గుజియా(bahubali gujiya)ను తినాలని తిండి పోటీని శనివారం నిర్వహించారు. దీంతో కస్టమర్లు(customers) తినేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రముఖ కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర(upendra) యాక్ట్ చేసిన కబ్జా మూవీ ట్రైలర్(Kabza movie trailer) విడుదలైంది. వందేమాతరం(vande mataram) నినాదాలతో మొదలైన ట్రైలర్(triler) వీడియో(video)లో ఉత్కంఠ రేపే ఫైట్స్, ఎమోషనల్ డైలాగ్స్, కత్తులతో రక్తపాతం సృష్టించే సీన్స్ సహా అనేకం ఉన్నాయి. ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీతోపాటు పలు భాషల్లో మార్చి 13న రిలీజ్ కానుంది
దివంగత నేత వైయస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని (Avinash Reddy) విచారణ సంస్థ సీబీఐ(CBI) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారిస్తోంది. తాజాగా అవినాష్ కు మరోసారి షాకిచ్చింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసులలో(CBI notices) పేర్కొన్నది సీబీఐ. హైదరాబాద్ (Hyderabad) సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(ktr)పై కాంగ్రెస్ పార్టీ ఛార్జీ షీట్(Charge sheet) విడుదల చేసింది. సిరిసిల్లా(sircilla) జిల్లా తంగళ్లపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ(congress party) యాత్రలో రేవంత్ రెడ్డి(revanth reddy)తోపాటు కేకే మహేందర్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్(ktr) ఇచ్చిన హామీలతోపాటు పలు అవినీతి ఆరోపణల గురించి రేవంత్ ప్రశ్నించారు.
తదుపరి అరెస్ట్ తనదే అని బిజెపి నేతలు చెప్పడం ప్రజాస్వామ్యంలో సరైనది కాదని కవిత అన్నారు. అరెస్ట్ విషయాన్ని దర్యాప్తు సంస్థలు చెప్పాలని, బిజెపి నేతలు చెబితే ఎలా అని ప్రశ్నించారు.