తాను గాయపడినట్లు సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇందులో తన చేతులకు గాయాలైనట్లుగా ఉన్నాయి. సమంత త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని కోరుకుంటున్నారు. సమంత ఇప్పటికే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు.
గత ఏడాది డిసెంబర్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా ఎలాన్ మస్క్ తన స్థానాన్ని కోల్పోయి..తాజాగా మళ్లీ నంబర్ వన్ స్థానానికి వచ్చారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా స్టాక్స్ 100% పెరిగిన నేపథ్యంలో 187 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఎలాన్ మస్క్ తిరిగి ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడని నివేదికలు చెబుతున్నారు.
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లో ఓ మహిళ ఒక రాజకీయ నాయకుడి (political leader) కాలర్ పట్టుకొని, చెప్పులతో కొట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో సిద్ధార్థ్ నగర్ కి చెందినది. ఈ వీడియోలో ఓ మహిళ... నాయకుడి చొక్కా పట్టుకొని కొడుతోంది.
మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ (Telugu Desam) జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు (Nara Chandrababu Naidu), జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (Chief Minister of Andhra Pradesh) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సరికొత్త సవాల్ విసిరారు.
ప్రముఖ నటి అదితి రావ్ హైదరీ, హీరో సిద్ధార్థ్ కలిసి ఓ వైరల్ పాటకు డాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు ప్రముఖులు ఆసక్తికరంగా కామెంట్లు చేశారు. అవెంటో తెలియాలంటే ఈ వార్తను చదవాల్సిందే.
హైకోర్టులో న్యాయవాదినని రెచ్చిపోయాడు. తనకు నెలకు రూ.75 వేలు సంపాదిస్తానని చెప్పాడు. మీరు సంపాదిస్తారా అంతా? అని ప్రశ్నించాడు. మీరు అంత సంపాదిస్తున్నారా? మీకు అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది?’ అంటూ అడిగాడు.
రాష్ట్రం, కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేస్తున్నదని నిలదీశారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తానని ఎన్నికల ముందు నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. . ప్రకృతితో పాటు మానవుల రూపంలో వారికి అన్యాయం జరుగుతున్నది. పండించిన పంటను మార్కెట్ కు తీసుకువెళ్లితే ధర వెక్కిరిస్తోంది. ఆహార ధాన్యాలతో పాటు వాణిజ్య పంటలు, కూరగాయలకు ఈ పరిస్థితి ఎదురవుతున్నది.
it raids:వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఐటీ సోదాలు నిర్వహించారు. ముస్తఫా సోదరుడు కనుమ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కనుమ ప్రస్తుతం అంజుమన్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా వ్యాపార లావాదేవీలను కనుమ చూసుకుంటున్నారు. అధికార పార్టీ నేత ఇంట్లో ఐటీ సోదాలతో తీవ్ర కలకలం రేగుతోంది.
తెనాలిలో (Tenali) నాలుగో సంవత్సరం వైయస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ (PM Kisan) నిధులను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి (Andhra Pradesh Chief Minister) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) మంగళవారం విడుదల చేశారు. ఆయన తన తాడేపల్లి ప్యాలెస్ (tadepalli palace) నుండి తెనాలికి (Tenali) హెలికాప్టర్ పైన రావడం చాలామందిని విస్మయపరిచింది. దీనిపై జనసేన (Janasena) పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నా...
వెంటనే తమకు తెలిసిన కుటుంబసభ్యులు, బంధువులకు ఫోన్ లో సమాచారం అందించింది. వారు వెంటనే ఇంటికి చేరుకుని అలేఖ్యను కిందకు దించారు. అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. ఆమె 11 ఏళ్ల కుమారుడు విజయవాడలోని ఓ హాస్టల్ లో ఉంచి చదివిస్తున్నది.
Prahlad Modi : ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ఆస్పత్రి పాలయ్యారు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కాగా.. అకస్మాత్తుగా ఆయన అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు ఆయనను.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.
once again chief minister:ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తానే సీఎం అవుతానని చెప్పారు. ఆ దేవుడు తనను దీవించాడని.. అర్థం చేసుకోవాలని కోరారు. మంచి మనసుతో చేసే పరిపాలనను ఆ దేవుడు కూడా ఆశీర్వదిస్తాడని అన్నారు. అందుకే వర్షాలు సమృద్దిగా పడుతున్నాయని పేర్కొన్నారు.
వేసవి కాలం (Summer) కావడంతో ఇప్పుడు దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించడంపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఈసారి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తే అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
Telangana News : తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. భూపాలపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్లెక్సీ తో మొదలైన వైరం.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కేసీఆర్ పర్యటనలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ , ఫ్లెక్సీలను ఇంకా తీయలేదని కాంగ్రెస్ శ్రేణులు నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు.
Sourav Ganguly : రిషభ్ పంత్ ఎప్పుడెప్పుడు మైదానంలోకి అడుగుపెడుతాడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ షాకిచ్చాడు. పంత్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడానికి కనీసం రెండేళ్లు అయినా పడుతుందని ఆయన చెప్పడం గమనార్హం.