ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ఎటీఎస్(ATS) అధికారుల సంయుక్త ఆపరేషన్లో పెద్ద ఎత్తున డ్రగ్స్(drugs) పట్టుబడింది. అరేబియా సముద్రంలోని భారత జలాల్లో రూ.425 కోట్ల విలువైన 61 కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఐదుగురు సిబ్బందితోపాటు ఇరాన్ బోటును కూడా అదుపులోకి తీసుకున్నారు.
అమ్మాయిల పైన దాడులు ఆగడం లేదు (Crime Against Women). సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మైనర్ బాలికను గన్ తో కాల్చిన (gun culture india) దారుణ సంఘటన చోటు చేసుకున్నది. ఈ సంఘటన దేశ రాజధానిలోని నంద నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది.
పూనమ్ వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. బీజేపీ తరఫున హైదరాబాద్ ప్రాంతంలో ఒక చోట పోటీ చసేందుకు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే బీజేపీతో చర్చలు కొనసాగుతున్నాయని టాక్.
ఏపీ(AP)లో వచ్చే విద్యా సంవత్సరానికి గాను అన్ని ప్రైవేటు స్కూళ్ల(private schools)లో 25 శాతం(25 percentage) సీట్లు పేదలకు కల్పించనున్నట్లు విద్యాశాఖ నిర్ణయించినట్లు వెల్లడించింది. అందుకోసం మార్చి 18 నుంచి అప్లై చేసుకోవాలని అధికారులు ప్రకటించారు.
ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే వీడియోలు, ఫోటోలు అందరి మన్ననలు చూరగొంటాయి. అయితే తాజాగా చేసిన ఓ మోటివేషనల్ వీడియో పైన మాత్రం కొంతమంది నెటిజన్లు భిన్నంగా స్పందించారు.
ఎంపీతో తేల్చుకుందామంటూ సవాల్ విసిరాడు. నా అడ్డాలో మీ పెత్తనమేంది అంటూ ఫోన్ (Phone Call)లో బెదిరింపులకు దిగాడు. దీంతో ఆ సీనియర్ నాయకుడు ‘నీ బెదిరింపులకు నేను భయపడను’ అంటూ బాలరాజుకు బదులిచ్చాడు. వీరి మధ్య సాగిన సంభాషణ బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపింది.
Vellampally Srinivas : విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విజయవంతమైందని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైజాగ్ లో అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో ఎంతో ఘనంగా జరిగిందన్నారు. ఈ సమ్మిట్ తో ఆంధ్రప్రదేశ్ కి భారీ పెట్టుబడులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) మహిళలకు కానుకలు అందిస్తున్నది. ఇప్పటికే మార్చి 8వ తేదీన సాధారణ సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం.. అదే రోజు దాదాపు రూ.750 కోట్ల రుణాలు స్వయం సహాయక సంఘాలకు అందించనుంది. ఇక మహిళలను సత్కరించాలని (Fecilitation) ప్రభుత్వం నిర్ణయించింది.
స్పూఫింగ్(spoofing) ద్వారా పలువురు దుండగులు మనకు తెలియకుండానే డేటా(data)ను సేకరించడం లేదా మన ఫోన్(phone) లేదా కంప్యూటర్లను(computers) రి ఆధీనంలోకి తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో స్పూఫింగ్ అనేది భద్రత, గోప్యతకు తీవ్రమైన ముప్పుగా మారిపోయింది. ఈ క్రమంలో పలు రకాల దాడుల(cyber attacks) గురించి తెలుసుకోవడం, అందుకు తగిన నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.
ఆరెస్సెస్ సంస్థ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సమాజంలో ఇటీవల దారుణాలు వెలుగు చూస్తున్నాయి. యువత పెడద్రోవన పడుతోంది. వీటి నుండి విముక్తి కలిగించి, విలువలు నింపేందుకు గర్భ్ సంస్కార్ పేరుతో మరో కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆరెస్సెస్ కు (RSS) చెందిన రాష్ట్రీయ సేవికా సమితి (Rashtra Sevika Samiti) అనుబంధ సంస్థ సంవర్దినీ న్యాస్ (Samvardhinee Nyas). అంటే గర్భంలో ఉండగానే శిశువులకు సంస్కార...
భాగ్యనగరంలో(hyderabad) పెరిగిన వాహనాల నేపథ్యంలో చిన్న దూరాలకు సైకిల్ ను ఉపయోగించాలని GHMC అధికారులు కోరుతున్నారు. అందుకోసం హైదరాబాద్ లో పలుచోట్ల సైక్లింగ్ ట్రాక్స్(cycling tracks) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు చోట్లు పూర్తి కాగా..మరికొన్ని చోట్లు ఆయా పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. హైదరాబాద్ ను 'సైకిల్-ఫ్రెండ్లీ' సిటీగా తయారుచేయాలని అందుకు పౌరులు(people) కూడా మద్దతుగా నిలవాల...
ఈ వయసులో నేను నా కొడుకు, కోడలితో ఉండాల్సి ఉంది. కానీ వాళ్లు నన్ను చూసుకోవడం లేదు. ఇక వాళ్లకు ఆస్తి ఎలా ఇస్తాను. అందుకే నా యావదాస్తిని ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నా
తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ఆయన సమర్థవంతమైన నాయకుడు అని ప్రశంసించారు. మంత్రి కేటీ రామారావు వల్లే తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున వివిధ పరిశ్రమలు తరలి వస్తున్నాయని, అలాగే వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో వస్తున్నాయని చెప్పారు.
వేడి తట్టుకోలేక ఏసీ వేసి నిద్రపోతే ఆ ఏసీలో మంటలు వ్యాపించాయి. చెలరేగిన మంటలతో ముగ్గురు నిద్రలోనే బుగ్గి పాలయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.