నిమిషాల వ్యవధిలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం తోటి కార్మికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. వెంటనే పనులు ఆపేసి వారు పక్కకు వెళ్లిపోయారు. మృతుడు రాజు నిజామాబాద్ లోని వినాయకనగర్ లో తల్లిదండ్రుల వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ బతికేవాడు. ఇంకా పెళ్లి కాలేదు.
తెలుగు దేశం (Telugu Desam) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh) తన యువ గళం (yuva galam) పాదయాత్రలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించారు.
పెద్దా లేదు.. చిన్న లేదు.. వయసుతో సంబంధం లేకుండా గుండె చప్పుడు (Heart Beat) ఆగిపోతున్నది. ఇటీవల ఇలాంటి సంఘటనలు చూస్తుంటే హృదయం ద్రవిస్తోంది. జిమ్ చేస్తుండగా.. నడుస్తుండగా.. ఆట ఆడుతుండగా.. పెళ్లిలో సంతోషంగా ఉండగా.. ఇలా సందర్భం లేదు.. ఏదీ లేదు అకస్మాత్తుగా వస్తున్న మృత్యువు వారి ఇళ్లల్లో తీవ్ర విషాదం నింపుతోంది.
pattabi get a bail:గన్నవరం కేసులో టీడీపీ నేత పట్టాభిరామ్కు (pattabi) బెయిల్ (bail) వచ్చింది. ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గన్నవరం ఘటనలో పట్టాభితోపాటు (pattabi) మిగిలిన వారికి కూడా బెయిల్ మంజూరయ్యింది. రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.
Ruckus at vizag global summit:విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 (vizag global summit) ప్రారంభమైంది. అయితే కిట్లు (kits) పంపిణీలో గొడవ జరిగింది. అతిథులకు గుర్తుండిపోయేలా కానుకలను గిప్ట్ ప్యాక్ (gift pack) చేశారు. దాదాపు 8 వేల (8 thousand) గిప్టు ప్యాక్ అందుబాటులో ఉంచారు. అందరికీ గిప్ట్ కిట్లు ఇవ్వలేదు. దీంతో డెలిగేట్ రిజిష్ట్రేషన్ వద్ద కొందరు ఆగ్రహాం వ్యక్తం చేశారు. తమకు ఎందుకు గిప్టులు ...
Khushboo : బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు లంచం తీసుకుంటూ దొరికిపోయిన విషయం తెలిసిందే. కొడుకు దొరికిపోగానే... వెంటనే ఆ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. కాగా... ఈ ఘటనపై బీజేపీ సీనియర్ నేత ఖుష్బూ స్పందించారు.
Lokesh : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన యాత్ర పుంగనూరులో కొనసాగుతుంది. ఈ సందర్భంగా లోకేశ్ అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సభలో ఆయన మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి పై విరుచుకుపడ్డారు.
పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యాలో నగదు నిల్వలు తగ్గుతున్నాయని అక్కడి ఇంధన లోహ రంగ వ్యాపారవేత్త రష్యా ఒలిగార్చ్ ఒలేగ్ డెరిపాస్కా తెలిపారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది నాటికి “స్నేహపూర్వక” దేశాల నుంచి పెట్టుబడులు రాకపోతే నగదు నిల్వలు సున్నా స్థాయికి చేరుకుంటాని చెప్పారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(varun tej) ప్రస్తుతం నటిస్తున్న మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్(manushi chhillar)ను ఎంపిక చేశారు. వరుణ్ తేజ్ సినిమాతో..ఈ అమ్మడు తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.
ఆంధ్రప్రదేశ్(ap) రాష్ట్రానికి పెట్టుబడల వెల్లువ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయని ఏపీ సీఎం జగన్(cm jagan) తెలిపారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ఏపీకి 20 వేల కోట్ల రూపాయలు ప్రకటించారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(76)(Sonia Gandhi) ఆరోగ్యం ఆకస్మాత్తుగా క్షీణిచడంతో ఢిల్లీ(delhi)లోని సర్ గంగారామ్ ఆసుపత్రి(Sir Ganga Ram Hospital)లో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జ్వరం(fever) కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
CM Jagan : విశాఖ నగరం మరి కొద్ది రోజుల్లో రాజధానిగా మారబోతోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రకటించారు. తాను కూడా త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమిట్ లో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఓ స్కూల్ పరిధిలోని వలలో చిక్కుకున్న కాకిని చూసి ఓ పిల్లాడు కాపాడాడు. జాగ్రత్తగా వల నుంచి కాకిని బయటకు తీసి ఆకాశంలోకి ఎగురవేశాడు. ఆ క్రమంలో అతనితోపాటు ఉన్న చిన్నారులు సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.
food menu at summit:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించేందుకు సాగర తీరం విశాఖపట్టణంలో (vizag) గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను (global investors summit) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీరికి మధ్యాహ్నాం, రాత్రి పూట, రేపు ఆంధ్రా వంటకాలను వడ్డిస్తున్నారు.
Cyber Crime : దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఒకవైపు పోలీసులు, అధికారులు ప్రజలను నిత్యం ఈ విషయంలో అప్రమత్తం చేస్తున్నా కూడా... ఏదో విధంగా మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ కంపెనీ సైబర్ నేరగాళ్లు ఉచ్చులో చిక్కి దాదాపు రూ.7లక్షలు కోల్పోయింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.