• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

మోదీ డాక్యుమెంటరీపై యూనివర్సిటీలలో రచ్చ.. 144 సెక్షన్.. విద్యార్థుల అరెస్ట్

కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని మోదీ మీద బీబీసీ చానెల్ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా యూనివర్సిటీ అధికారులు అడ్డుకుంటున్నారని విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో తాజాగా టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఎన్ఎస్ యూఐకి చెందిన విద్యార్థులు యూనివర్సిటీలో డాక్యుమెంటరీని ప్రదర్శ...

January 27, 2023 / 07:24 PM IST

IND vs NZ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

IND vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సమరం ప్రారంభమయింది. టీ20 సిరీస్ లో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ ఇంకాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా నుంచి శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, త్రిపాఠి, సూర్య కుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా(కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా, కుల్ దీప్ యాదవ్, శివమ్ [&...

January 27, 2023 / 06:56 PM IST

సీఎం జగన్ వస్తున్నాడు.. పెళ్లి వేరే చోట చేస్కోండి

నెలన్నర ముందు వివాహ మండపం బుక్ చేసుకుంటే తీరా పెళ్లి సమయం వచ్చేసరికి మండపం నిర్వాహకులు షాకిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉండడంతో తాము మండపం ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీంతో హడావుడిగా వెంటనే వేరే మండపం కోసం కాబోయే దంపతులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. సీఎం జగన్ పర్యటన తమ చావుకొచ్చిందని ఆ కుటుంబసభ్యులు వాపోయారు. ఈ సంఘటన ఏపీలోని విశాఖపట్టణంలో జరిగింది. దీనికి సంబంధించిన ...

January 27, 2023 / 05:48 PM IST

భద్రతా వైఫల్యం.. రాహుల్ జోడో యాత్రకు బ్రేక్

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లో యాత్ర కొనసాగుతోంది. అయితే శుక్రవారం అకస్మాత్తుగా పాదయాత్రకు బ్రేక్ పడింది. భద్రతా వైఫల్యంతో రాహుల్ తన యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ లో స్థానిక యంత్రాంగం భద్రత కల్పించడంలో విఫలమవుతోంది. ప్రజలను నియంత్రించడంలో విఫలమవుతున్నారని గుర్తి...

January 27, 2023 / 04:29 PM IST

నీలి రంగులోకి తారకరత్న..బెంగళూరు తరలిస్తాం: బాలకృష్ణ

‘యువగళం’ పేరిట కుప్పం నుంచి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనాల తాకిడికి నటుడు నందమూరి తారకరత్న సొమ్మసిల్లిపడిపోయాడు. అతడి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి అతడి శరీరం నీలిరంగులోకి మారిందని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం తారకరత్నను తెలుగుదేశం పార్టీ నాయకులు బెంగళూరుకు తరలిస్తున్నట్లు సమాచారం. ల...

January 27, 2023 / 04:12 PM IST

కాళ్లు మొక్కుతానన్న వదల్లేదు.. అడవిలో అత్యాచారం

తండ్రి లేడు.. తల్లి కూలీ పనులు చేస్తూ కష్టపడి చదివిస్తోంది. బుద్ధిగా చదువుకుంటున్న అమ్మాయిని తోటి విద్యార్థులు కన్నేశారు. ఆమెను ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఆమెకు ప్రలోభాలు చూపించి లొంగ దీసుకున్నారు. పెళ్లి చేసుకుంటామని మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. కాళ్లు మొక్కుతా వదిలేయండి అని బతిమిలాడినా వినలేదు. అడవికి తీసుకెళ్లి ఒక్కరు కాదు ఏకంగా ముగ్గురు అత్యాచారం చేశారు. పాశవికంగా ప్రవర్తించడ...

January 27, 2023 / 03:23 PM IST

మోదీకి కేరళ షాక్.. బీచ్ లో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన

గుజరాత్ అల్లర్లపై ప్రఖ్యాత వార్తా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ( India: The Modi Question) దేశంలో వివాదాలకు కేంద్రంగా మారింది. భారత్ లో నిషేధించిన డాక్యుమెంటరీని గణతంత్ర దినోత్సవం రోజు పలుచోట్ల వీక్షించారు. ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించిన ఆయా చోట్ల ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. తెలంగాణలోని హెచ్ సీయూలో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన చేయడంతో వర్సిటీలో అలజడి మొదలైంది. రెండు విద్యార్థి సంఘాల మధ...

January 26, 2023 / 09:39 PM IST

Breaking: బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విస్తృతంగా పర్యటించారు. హిందుపురం, లేపాక్షి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. జెండా వందనాలు చేసిన అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్న బాలకృష్ణకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రచార వాహనంపై నుంచి బాలయ్య పడబోయాడు. వెంటనే టీడీపీ నాయకులు పట్టుకోవ...

January 26, 2023 / 09:12 PM IST

రిపబ్లిక్ డే స్పెషల్.. జిగేల్ మంటున్న పార్లమెంట్.. వీడియో

74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ భవనం జిగేల్ మంటోంది. సాయంత్రం కాగానే పార్లమెంట్ లోని నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ మొత్తాన్ని లైట్లతో ప్రకాశించేలా చేశారు. పార్లమెంట్ భవనం ముందు జాతీయ జెండాను ప్రదర్శించడంతో పాటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పుస్తకాన్ని ప్రదర్శించారు. కొన్ని నిమిషాల పాటు పార్లమెంట్ మొత్తం కళ్లు జిగేల్ మనేలా ప్రకాశించింది. పార్లమెంట్ భవనాల చుట్టూ లైట్స్ అమర్చ...

January 26, 2023 / 08:46 PM IST

కార్ల షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం

గుజరాత్ లోని సూరత్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూరత్ లోని ఉధ్నా ప్రాంతంలో ఉన్న కార్ల షోరూమ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో షోరూమ్ లో ఉన్న కార్లన్నీ మంటల్లో కాలిపోయాయి. షోరూమ్ లో ఉన్న కొత్త కార్లన్నీ మంటలకు ఆహుతి అయిపోయాయి. భారీ అగ్ని ప్రమాదం వల్ల ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున్న లేచాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. అగ్ని ప్రమాదం ...

January 26, 2023 / 08:26 PM IST

బీబీసీ డాక్యుమెంటరీపై రచ్చ.. హెచ్ సీయూలో ఉద్రిక్తత

గుజరాత్ అల్లర్లపై ప్రఖ్యాత వార్తా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ (India: The Modi Question) హైదరాబాద్ లో వివాదం రేపింది. భారతదేశంలో బీబీసీ డాక్యుమెంటరీ వీక్షించడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆ డాక్యుమెంటరీని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్ సీయూ)లో ప్రదర్శించారని సమాచారం. ఈ ప్రదర్శనను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో వర్సిటీలో...

January 26, 2023 / 08:23 PM IST

గణతంత్ర దినోత్సవం వేళ బీహార్ లో ఎగిరిన పాకిస్తాన్ జెండా

ఇవాళ దేశమంతా 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర పరేడ్ ను నిర్వహించారు. అందరూ జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేశారు. సాయంత్రం అటారి, వాఘా బార్డర్ లోనూ బీటింగ్ రీట్రీట్ సెరమనీ జరిగింది. కానీ.. మన దేశంలో బీహార్ రాష్ట్రంలో పాకిస్తాన్ జెండా ఎగిరింది. పాకిస్తాన్ జెండా రెపరెపలాడటం స్థానికంగా కలకలం సృష్టించింది. బీహార్ లోని పుర్నియ...

January 26, 2023 / 08:11 PM IST

ఒంటరైన జగన్.. హ్యాండిచ్చిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగాల్సిన గణతంత్ర వేడుకలు రాజకీయ వివాదానికి కారణమైంది. పార్టీలకతీతంగా సజావుగా జరుగాల్సిన గణతంత్ర వేడుకలను పార్టీలు రాజకీయం చేశాయి. తెలంగాణలో అది తీవ్రం కాగా.. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదేస్థాయిలో జరిగింది. రాజ్ భవన్ వేదికగా సాయంత్రం ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతుంటారు. ఈ మే...

January 26, 2023 / 07:59 PM IST

కూతురి వరుసయ్యే బాలికపై రేప్, హత్య.. సిద్దయ్యకు ఉరిశిక్ష

కూతురు వయసయ్యే బాలికపై అత్యాచారం చేసి ఆపై బాలికను కర్కశంగా హత్య చేసిన నిందితుడికి ఉరి శిక్ష ఖరారైంది. మానవత్వం లేకుండా అభంశుభం తెలియని బాలికపై పాశవికంగా ప్రవర్తించిన నిందితుడికి ప్రకాశం జిల్లా కోర్టు మరణశిక్ష వేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఘటన జరిగిన రెండేళ్లకు అతడికి శిక్ష పడింది. ప్రకాశం జిల్లాలో 8 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన సంఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. కేసు నమోదు చ...

January 26, 2023 / 07:39 PM IST

‘గణతంత్రం’ రోజే విషాదం.. ఆఫీస్ లోనే అధికారి ఆత్మహత్య

దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర వేడుకలు అట్టహాసంగా నిర్వహించాల్సిన అధికారి కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. జీవితంపైనే విరక్తితో అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు రాసుకున్న లేఖలో ఆయన తెలిపాడు. అనారోగ్య సమస్యలు భరించలేక అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్...

January 26, 2023 / 06:30 PM IST