ఒక తప్పు వారి ఉద్యోగాలు కోల్పోవడంతో పాటు ప్రస్తుతం నేరస్తులుగా జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారం ఓ అభ్యర్థి ద్వారా బహిర్గతం కావడంతో టీఎస్ పీఎస్సీ స్పందించింది.
తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల దాడులు(Dogs Attack) ఎక్కువవుతున్నాయి. ప్రజలపై ముఖ్యంగా బాలబాలికలపై వీధి కుక్కల దాడులు(Dogs Attack) ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు దుర్మరణం చెందిన ఘటన నుంచి కోలుకోక ముందే తాజాగా మరో ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(border gavaskar trophy)లో భాగంగా అహ్మదాబాద్ లో ఆస్ట్రేలియా(Australia), భారత్(India) మధ్య జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆట చివరి రోజు ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. మ్యాచ్ డ్రా కావడంతో టెస్టు సిరీస్ లో 2-1 తేడాతో భారత్ గెలుపొందింది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియానే వరించింది.
ప్రైవేటు బ్యాంకు అయిన డీసీబీ బ్యాంక్(DCB Bank) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఒకేసారి రెండు గుడ్ న్యూస్లు చెప్పింది. డీసీబీ బ్యాంక్ లోని సేవింగ్స్ అకౌంట్(Saving Accounts), ఫిక్స్డ్ డిపాజిట్ల(Fixed Deposites)పై వడ్డీ రేట్లను డీసీబీ బ్యాంక్ పెంచింది. దీంతో బ్యాంకు కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కన్నా ఇప్పుడు డిపాజిట్లపై అధిక రాబడిని సొంతం చేసుకోవచ్చని కస్టమర్లు సంతోషం వ్యక్తం చే...
Perni Fires On Pawan : జనసేనాని పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు. కాపులంతా తనకు సపోర్ట్ చేస్తే.. తాను కచ్చితంగా గెలుస్తానంటూ ఇటీవల పవన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్స్ కి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
గ్యాస్ సిలిండర్(LPG Gas Cylinder) వాడేవారికి పుదుచ్చేరి(Puducherry) సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పెరుగుతున్న గ్యాస్(Gas) ధరలతో ఇబ్బంది పడుతున్న పుదుచ్చేరి ప్రజలకు సర్కార్ భారీ ఉపశమనం కలిగించింది. ఒకేసారి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్(LPG Gas Cylinder) ధరలో రూ.300ల వరకూ సబ్సిడీని అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి తెలిపారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి ఆయన బడ్జెట...
ఏపీ(AP)లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) తీరుపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC Elections) అపహాస్యం అవుతుంటే అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ(TDP) నేతలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన చర్చలు జరిపారు. పోలింగ్ లో అక్రమాలు, వైసీపీ(YCP) దౌర్జన్యాలు, అక్రమ అరెస్టుల గురించి చంద్రబాబుకు పార్టీ...
BJP MLA Eshwarappa : బీజేపీ నేతలు చాలా మంది ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. ముఖ్యంగా మతపరమైన వ్యాఖ్యలు చేసి వివాదంలోకి దూరడం వారికి అలవాటు. ఇప్పటి వరకు చాలా మంది బీజేపీ నేతలు అలాంటి వివాదాల్లో ఇరుక్కోగా... తాజాగా ఈ జాబితాలోకి మరో బీజేపీనేత వచ్చిచేరారు.
ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం(Air Pollution) ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. రోజురోజుకూ విపరీతమైన కాలుష్యం(Pollution) పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. థాయ్లాండ్ లో అయితే వారం రోజుల్లో వాయుకాలుష్యం మరింత ప్రమాదకరంగా తయారైంది. దీంతో సుమారు 13 లక్షల మంది అస్వస్థతకు గురవ్వగా 2 లక్షల మంది ఆస్పత్రి పాలయ్యారని థాయ్లాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Minister Daishetty Raja : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అధికార పార్టీ నేతలు, మంత్రులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పవన్ అధ్యక్షతన మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ జరుగబోతోంది. ఈ సభ నేపథ్యంలో పవన్ నాలుగు రోజుల ముందే... విజయవాడకు చేరుకున్నారు. ఈ క్రమంలో... పవన్ పై మంత్రి దాడిశెట్టి రాజా విమర్శల వర్షం కురిపించారు.
Delhi Govt : ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఎమ్మెల్యేల జీతాల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల జీతాలను భారీగా పెంచింది. ఏకంగా 66 శాతం జీతం పెరగడంతో ఒక్కక్క ఎమ్మెల్యే నెలకు 90 వేల రూపాయలు అందుకోనున్నారు. ఇప్పటి వరకు ఈ జీతం 54 వేల రూపాయలుగా ఉండేది.
రేపు మచిలీపట్నం(Machilipatnam)లో జనసేన(Janasena party) 10వ ఆవిర్భావ సభ(10th Formation Day) జరగనుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్(pawan kalyan) నాలుగు రోజుల ముందే విజయ వాడకు చేరుకుని వివిధ కులాలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. ఇక ఏపీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్సీపీని(YSRCP) గద్దె దించడమే లక్ష్యంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ నేత మనోహర్(Nadendla Manohar) తెలిపారు...
కాగా దారుణానికి పాల్పడింది మొదటి కూతురుగా పోలీసులు భావిస్తున్నారు. ఆంజనేయులుకు మొదటి భార్య చనిపోయింది. ఆమెకు ఇద్దరు కూతుర్లు కలగగా వృద్ధ్యాప్యంలో అతడిని సక్రమంగా చూసుకోకపోవడంతో వృ