• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

ఆ మాటతో ఉపశమనం పొందా: తారకరత్నపై చిరంజీవి

యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం మెరుగైందని.. చికిత్సకు తారకరత్న స్పందిస్తున్నాడు అనే వార్తతో తెలుగు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తారకరత్న ఆరోగ్యంపై క్షణ క్షణం ఉత్కంఠ రేపిన విషయం తెలిసిందే. నందమూరి కుటుంబసభ్యులు కూడా తారకరత్న ఆరోగ్యంతో ఉన్నాడని, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని ప్రకటించారు....

January 31, 2023 / 09:46 AM IST

మోడీ విధానంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసహనం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రతి చిన్న పనికి ఇబ్బంది పడాల్సి వస్తోందని తన శాఖపరమైన విషయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నా కూడా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నట్లు ఆర్డర్ చేసుకోవాల్సి వస్తోందని వాపోయారు. చివరకు పెన్ను కొనాలన్నా ఆర్డర్ ఇచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు. తమిళనాడులోని చెన్నైలో సోమవారం జరిగిన ఓ కార్య...

January 31, 2023 / 08:54 AM IST

మళ్లీ కలకలం.. తెలంగాణలో ఐటీ సోదాలు

తెలంగాణలో మళ్లీ ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దాడులు జరిపారు. హైదరాబాద్ లో మంగళవారం తెల్లవారుజామునే ఐటీ సోదాలు మొదలవడం కలకలం రేపింది. వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ తో పాటు పలు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 40 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. వసుధ ఫార్మా చైర్మన్ రాజుతో పాటు సంస్థ డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాల...

January 31, 2023 / 08:22 AM IST

అమర్‌రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో నష్టం

షార్ట్ సర్క్యూట్ కారణంగా అమర్‌రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు, జాతీయ రహదారిపై కలకలం రేపింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం ఏర్పడగా.. కార్మికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మోర్దానపల్లెలో జాతీయ రహదారి పక్కన అమర్‌రాజా ఫ్యాక్టరీ ఉంది. 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పరిశ్రమలో బ్యాటరీలు తయారు చేస్తుంటారు. సోమవ...

January 31, 2023 / 08:34 AM IST

ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరోయిన్

స్టార్ హీరోయిన్ ఇలియానా ఆస్పత్రిలో చేరారు. టాలీవుడ్ లో ఈమె దేవదాస్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో నటించి అగ్ర కథానాయికగా పేరు పొందింది. అయితే ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. ఈ నేపథ్యంలో తాజాగా ఇలియానా ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన ఫోటోలను షేర్ చేసింది. చేతికి సెలైన్ తో ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఇలియానాను చూసి [&hell...

January 30, 2023 / 09:41 PM IST

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యురాలిగా రోజా

ఏపీ స్పోర్ట్స్ శాఖ మంత్రి రోజా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో సభ్యురాలిగా నియమితులైనట్లు వెల్లడించింది. ఆర్కే రోజాతో పాటుగా మరో నాలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడా శాఖ మంత్రులకు కూడా సాయ్ సభ్యులుగా అవకాశం దక్కింది. సాయ్ లో రోజా దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కార్యదర్శి జతిన్ నర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. సాయ్ అధ్యక్షుడిగా కేంద్ర క్రీడల శాఖ మంత్రి కొన...

January 30, 2023 / 09:19 PM IST

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్..130 మందికి అస్వస్థత

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని రామకృష్ణాపురంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఫుడ్ పాయిజన్ వల్ల పాఠశాలలో చదువుతున్న 130 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన స్థఆనికంగా కలకలం రేపింది. మధ్యాహ్నం ఆహారం తీసుకున్న బాలికలు వాంతులు, విరోచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో బ...

January 31, 2023 / 12:19 PM IST

గోవా వెళ్లేవారికి షాక్..కొత్త రూల్స్ ఇవే

గోవాలో కొత్త రూల్స్ ను అమలు చేస్తూ ఆ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రూల్స్ ప్రకారం ఇకపై గోవాలో ఎక్కడబడితే అక్కడ సెల్ఫీలు తీసుకునే అవకాశం ఉండదు. బహిరంగ ప్రదేశాల్లో, బీచ్ లల్లో మద్యం తాగుతూ పట్టుబడితే అక్కడి సర్కార్ జరిమానా విధించనుంది. అలాగే పబ్లిక్ ప్లేస్ లో ఆహారం వండితే రూ.50 వేల వరకూ ఫైన్ వేయనుంది. గోవాలో పర్యాటకుల గోప్యత, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్ర సర్కార్ ఈ […]

January 30, 2023 / 08:51 PM IST

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజాగా బులెటిన్ విడుదలైంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి సోమవారం తాజాగా బులెటిన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. తారకరత్న ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నాడని వెల్లడించారు. అయితే తారకరత్నకు ఎక్మో సపోర్ట్ అందిస్తున్నామని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ఇప్పటి వరకూ కూడా తారకరత్నకు ఎక్మో సపోర్ట్ అస...

January 30, 2023 / 08:02 PM IST

రాత్రి 9 గంటలకు ఢిల్లీ బయలుదేరనున్న సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ రాత్రి 9 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఆయన సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరినా ఆయన ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో విమానాన్ని తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర లాండింగ్ చేశారు. దీంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనే సీఎం జగన్ ఉండిపోయారు. రేపు గ్లోబర్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో సీఎం పాల్గొనాల్సి ఉంది. అందుకే మరో ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం జగన్ ...

January 30, 2023 / 07:49 PM IST

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. గ్రూప్ 4 దరఖాస్తుల గడువును పొడిగిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. చాలామంది నిరుద్యోగులు గ్రూప్ 4 ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని అనుకున్నా సర్వర్ సమస్య వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయారు. వాళ్లను దృష్టిలో పెట్టుకొని జనవరి 30 తో ముగియనున్న గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 3 వ తేదీ వరకు గ్రూప్ 4 కి అప్లయి చేసుకోవచ్చు. గ్రూప్ 4 లో అదనపు పోస్టులను కూ...

January 30, 2023 / 07:33 PM IST

సీఎం జగన్ కు తప్పిన ప్రమాదం..అత్యవసరంగా విమానం ల్యాండ్

ఏపీ సీఎం జగన్ కు ప్రమాదం తప్పింది. కాసేపటి క్రితం సీఎం జగన్ ఢిల్లీకి బయల్దేరారు. అయితే ఆయన ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలోని సాంకేతిక లోపాన్ని పైలెట్ గుర్తించారు. దీంతో తిరిగి విమానాన్ని గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన వల్ల సీఎం జగన్ ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు. సీఎం జగన్ కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడం...

January 30, 2023 / 06:14 PM IST

తారకరత్నకు ఎక్మో పెట్టలేదు.. అది అవాస్తవం : నందమూరి రామకృష్ణ

ఈనెల 27 న నారా లోకేశ్ పాదయాత్రలో నందమూరి తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఆరోజు కుప్పంలో చికిత్స చేసి రాత్రే బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తారకరత్నను తరలించారు. అక్కడికి వెళ్లాక ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. తారకరత్నను పరామర్శించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు బెంగళూరు వెళ్లారు. నిన్న ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా వెళ్లారు. తారకరత్న...

January 30, 2023 / 04:17 PM IST

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు ముర‌ళీ విజ‌య్ గుడ్‌బై

అంతర్జాతీయ క్రికెట్ కు ఇండియన్ క్రికెటర్ మురళీ విజయ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. క్రికెట్ కెరీర్ లో మురళీ విజయ్ మొత్తం 87 మ్యాచులు మాత్రమే ఆడాడు. అలాగే 4490 రన్స్ చేశాడు. అత్యధికంగా చూసుకుంటే టెస్టు మ్యాచుల్లో మురళీ విజయ్ 61 మ్యాచులు ఆడాడు. టెస్ట్ మ్యాచుల్లో మొత్తం 3982 రన్స్ చేశాడు. ప్రస్తుతం అతని సగటు 38.29గా ఉంది. తాను క్రికెట్ కు వీడ్...

January 30, 2023 / 04:16 PM IST

6 వేల మందిని తొలగించనున్న ఫిలిప్స్ కంపెనీ

సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో కంపెనీ తమ సిబ్బందిని తొలగించేందుకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కంపెనీల్లోని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. నెదర్లాండ్స్ కు చెందిన వైద్య పరికరాల సంస్థ ఫిలిప్స్ తమ సంస్థలోని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఆ కంపెనీ సీఈవో రాయ్ జాకబ్స్ సోమవారం మీడియా ముఖంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. ఫిల...

January 30, 2023 / 03:16 PM IST