• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

నవీన్ ఎవరు? జగన్ కు అతడికి మధ్య సంబంధమేంటి?

మాజీ మంత్రి వైఎస్ వివేకాంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుగా వెళ్తోంది. విచారణను వేగవంతం చేస్తున్నది. దర్యాప్తులో భాగంగా వైఎస్ అవినాశ్ రెడ్డితో విచారణ అనంతరం మరికొందరికి నోటీసులు పంపుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎంవోలో అతి ముఖ్యమైన వ్యక్తికి కూడా నోటీసులు పంపడం ఏపీలో కలకలం రేపుతోంది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు, ఇంట్లోని మనిషికి నోటీసులు అందడంతో సంచలనంగా మారింది. వివేకా హత్య కేసు మరకలు సీఎం ఇంటిన...

February 1, 2023 / 07:28 AM IST

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్

బాలీవుడ్ నటి సన్నీలియోన్ షూటింగ్ లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె ఐదారు సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు షూటింగ్ జరుగుతుండగా ఆమె కుడికాలి బొటన వేలికి గాయం అయ్యింది. వేలి నుంచి రక్తం బయటకు రావడంతో అక్కడున్న సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ చేశారు. కాలి వేలికి దెబ్బతగలడమే కాకుండా ఆమె పెదవి కూడా కొద్దిగా చితికినట్లు తెలుస్తోంది. నొప్పిని భరించలేక సన్నిలియోన్ చాలా ఇబ్బంది పడిందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్ర...

January 31, 2023 / 04:02 PM IST

ఏపీ ప్రజలకు అలర్ట్.. అక్కడ వర్షాలు పడే ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా ఉందని, గత కొన్ని రోజులుగా ఉదయం, సాయంకాలం వేళల్లో తీవ్రమైన చలి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండలు దంచి కొడుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గత రెండు రోజులుగా వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్ల...

January 31, 2023 / 03:28 PM IST

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న పంత్..ఎప్పుడంటే?

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. మోకాలి లిగమెంట్ కు రిషబ్ పంత్ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఈ వారంలోనే పంత్ ను డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. డిసెంబర్ 30వ తేదిన ఇండియన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొంది. మొదట డెహ్రాడూన్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు ...

January 31, 2023 / 02:23 PM IST

మేం రాష్ట్రపతికి కాదు.. ప్రధాని మోడీకి వ్యతిరేకం

బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా బహిష్కరించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరించినట్లు ఆ పార్టీలు తెలిపాయి. అంతే కానీ రాష్ట్రపతికి వ్యతిరేకంగా తాము లేని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవ రావు స్పష్టతనిచ్చారు. ఈ ...

January 31, 2023 / 02:01 PM IST

సిలిండర్ ఇంటికి తెస్తే ఆ ఛార్జీలు చెల్లించొద్దు: ఏపీ సర్కార్

గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో అనేక దోపిడీలు జరుగుతున్నాయి. ఈ దోపిడీలను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ డీలర్లు వినియోగదారుల్ని డెలివరీ ఛార్జీల పేరుతో దోచుకుంటున్నా సర్కార్ పట్టించుకోవడం లేదనే ఆరోపణ ఉంది. ఈనేపథ్యంలో ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సోమవారం ఓ ప్రకటన చేశారు. తాజా నిబంధనల ప్రకారంగా గ్యాస్ ఏజెన్సీ నుంచి ఐదు కిలో మీటర్ల దూరంలోపు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తే...

January 31, 2023 / 01:31 PM IST

విశాఖనే రాజధాని.. సీఎం జగన్ సంచలన ప్రకటన

రాజధాని విషయమై ఢిల్లీలో జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశాడు. విశాఖపట్టణం రాజధాని కాబోతుందని.. కొన్ని నెలల్లో తాను కూడా అక్కడే మకాం మార్చనున్నట్లు ప్రకటించాడు. సుప్రీంకోర్టులో రాజధాని మార్పుపై విచారణ జరుగుతున్న సమయంలోనే జగన్ ప్రకటన చేయడం విశేషం. ఈ ప్రకటనతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో అలజడి రేగింది. అమరావతి రాజధానిగా కొనసాగాలని ఉద్యమం కొనసాగ...

January 31, 2023 / 01:39 PM IST

ఆర్ఆర్ఆర్ కి “గోల్డెన్ టొమాటో” అవార్డు

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కి అనేక అవార్డులను గెలుచుకుంటోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే నాటు నాటు పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. అంతేకాకుండా పలు అంతర్జాతీయ స్థాయి అవార్డులు కూడా దక్కాయి. ఆస్కార్ అవార్డుకు కూడా నాటు నాటు పాట నామినేట్ అయ్యి రికార్డు నెలకొల...

January 31, 2023 / 12:58 PM IST

తెలంగాణ నుంచి తరిమేస్తారా తరిమేయండి: ఎమ్మెల్యే రాజాసింగ్

తనను తెలంగాణ నుంచి తరిమేస్తారా.. తరిమేయండి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అని తెలిపారు. తాను మాత్రం ధర్మ మార్గం విడవని ప్రకటించారు. విద్వేష ప్రసంగాలతో మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారంటూ తెలంగాణ పోలీసులు జారీ చేసిన నోటీసులపై మంగళవారం స్పందించారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. తన జీవితం ధర్మం కోసమేనని ప్రకటించారు. ఎక్కడో ముంబైలో మాట్లాడితే ఇక్కడ పోలీసులు నోటీసులు ఇవ్వడమేమిటని ప్రశ్న...

January 31, 2023 / 12:44 PM IST

ఐసీయూలో తారకరత్న ఫోటో లీక్

హీరో నందమూరి తారకరత్న గుండెపోటుతో బెంగళూరులోని ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. ఏపీ టీడీపీ నాయకుడు నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారకరత్న పాదయాత్రలో స్పృహ తప్పి పడిపోయాడు. కార్యకర్తలు ఆయన్ని కుప్పం హాస్పిటల్ కు తరలించగా హార్ట్ ఎటాక్ అని తెలిపారు. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్ మెంట్ అందించాక మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరులోని నారాయణ హృదయాలయా ఆస్పత్...

January 31, 2023 / 12:45 PM IST

ఆత్మవిశ్వాసంతో భారత్.. వచ్చే 25 ఏళ్లు కీలకం: రాష్ట్రపతి

దేశ ప్రగతిలో యువశక్తి, నారీశక్తి భాగస్వామ్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పేదరికం లేని భారత్ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకమని అభిప్రాయ పడ్డారు. ఆత్మ నిర్భర్ భారత్ ను నిర్మించుకుందామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగం ఇలా కొనసాగింది.. ‘అ...

January 31, 2023 / 12:02 PM IST

బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మోడీ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం భారతదేశం బడ్జెట్ వైపు చూస్తోందన్నారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగం మన రాజ్యాంగానికి, ప్రత్యేకించి మహిళల గౌరవానికి గర్వకారణమన్నారు. ఐఎంఎఫ్ ఆర్థిక అంచనాల గురించి కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రజా సమస్యలను తగ్గించి సరైన పాలన అందించే దిశగా బడ్జెట్ ...

January 31, 2023 / 11:50 AM IST

విమానంలో మహిళ వికృత చేష్టలు.. బట్టలిప్పి రచ్చరచ్చ

విమాన ప్రయాణంలో ప్రయాణికులు రచ్చరచ్చ చేస్తున్నారు. ముష్టిఘాతాలు, బాహాబాహీకి దిగి బీభత్సం సృష్టిస్తున్నారు. దేశీయంగానే కాక అంతర్జాతీయ విమానాల్లోనూ ఇలాంటి పరిణామాలు  చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విమానంలో ఓ మహిళ నానా రభస చేసింది. సిబ్బందిపై దాడి చేయడమే కాక విమానంలో అర్ధ నగ్నంగా తిరుగుతూ వికృత చేష్టలకు పాల్పడింది. తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులకు...

January 31, 2023 / 11:44 AM IST

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం కావడంతో భక్తుల సంఖ్య కాస్త తగ్గిందని టీటీడీ అధికారులు తెలిపారు. రద్దీ తగ్గడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రెండు కంపార్టుమెంట్లలోనే భక్తులు వేచి వున్నారు. స్వామివారి దర్శనం కోసం సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు 8 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే రూ.300ల టికెట్ గల భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోందని అధికారు...

January 31, 2023 / 11:02 AM IST

వైసీపీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుడ్ బై?

ఏపీలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్టీ అధినాయకత్వం, ఏపీ ప్రభుత్వం తీరుపై సొంత పార్టీ నాయకులే తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. ఈ ఆగ్రహం నివురుగప్పిన నిప్పులా అలుముకుంది. పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు ఇది బహిర్గతమవుతోంది. అందుకే తరచూ మంత్రులు, ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్య...

January 31, 2023 / 10:30 AM IST