ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సన్నాహక సదస్సు మంగళవారం ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో జరిగింది. అంతర్జాతీయ దౌత్యవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులు ఎందరో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. విశాఖపట్నం త్వరలో ఏపీ రాజధాని కాబోతుందని, రాబోయే కొద...
గత కొన్ని రోజుల నుంచి వివిధ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, గూగుల్ వంటి సంస్థలు తమ కంపెనీలోని వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఆ జాబితాలోకి మరో కంపెనీ చేరింది. ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ అయిన బైజూస్ కూడా తమ సంస్థలోని ఉద్యోగుల్ని భారీగా తొలగించింది. ఇప్పటి వరకూ ఈ సంస్థ చాలా మందిని రిక్రూట్ చేసుకుంటూ వచ్చేది. కానీ ఇప్పుడు ఉద్య...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా నేడు ఈ కేసుకు సంబంధించిన రెండో చార్జ్ షీట్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసింది. అందులో మొత్తం 17 మందిపై అభియోగాలను ఈడీ మోపింది. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్లను కూడా ఈడీ అందులో నమోదు చేసింది. అదేవిధంగా అభిషేక్ బోయిన్ పల్లి, అమిత్ అరోరా, శరత్ చంద్రా...
మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఈ నెల 10వ తేది నుంచి ప్రారంభం కానుంది. ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీని ఐసీసీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించనుంది. అలాగే ఇండియాలో కూడా ఈ నెల 12వ తేది నుంచి మ్యాచులు జరుగుతాయి. తొలి మ్యాచ్ పాకిస్థాన్ తో ఉంది. ఇండియా తన దాయాదీ దేశం పాక్ తో తలపడనుంది. ఇటీవల ఐసీసీ మొదటిసారి అండర్19 మహిళా టీ20 ప్రపంచ కప్ నిర్వహించింది. అందులో టీమిండియా వరల్డ్ […]
పెషావర్ మసీదు లోపల తమ భద్రతా దళాలపై ఘోర తీవ్రవాద దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ సంచలన ప్రకటన చేసింది. దేశ ఇంటర్నల్ మినిస్టర్ రాణా సనావుల్లా జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ… ముజాహిదీన్లను ప్రపంచ శక్తితో యుద్ధానికి సిద్ధం చేయడం తాము చేసిన అతిపెద్ద పొరపాటు అన్నాడు. ముజాహిదీన్లను సృష్టించి పాక్ తప్పు చేసిందన్నాడు. మనం ముజాహిదీన్లను సృష్టించాం… ఇప్పుడు ఆ టెర్రరిస్టులు మనకే ఉగ్రవాదులు అయ్...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఊహించని కానుక పంపారు. ఆమె రాజకీయపరంగానే గిఫ్ట్ పంపింది. ప్రజా సమస్యలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తనతో కలిసి ప్రజా ప్రస్థానం పాదయాత్రకు రావాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు బూట్లు పంపించింది. ప్యాక్ చేసిన బూట్లను ప్రగతిభవన్ కు పంపిస్తున్నట్లు షర్మిల తెలిపారు. అప్పుడైనా ప్రజల కష్టాలు తెలుస్తాయని పేర్కొన్నా...
రాష్ట్ర ప్రభుత్వంపై వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో తాము పని చేస్తేనే ఆయన గెలిచాడని, జగన్ ఆయనకు దయతలిచి టిక్కెట్ ఇచ్చారని ధ్వజమెత్తారు. గెలిచిన మొదటి ఏడాది నుండే ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని గుర్తు చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్రజల మీద రుద్దాలని చూసే ప్రయత్నం సరికాదన్నారు. తన...
కడప పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టణం నడిబొడ్డున అర్ధరాత్రి ఇద్దరు యువకులపై కత్తులతో కొందరు యువకులు దాడులకు పాల్పడ్డారు. కాపు కాచి మరీ ఇద్దరు స్నేహితులను హతమార్చారు. తీవ్ర గాయాలతో ఓ యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరొక యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ సంఘటన కడపలో కలకలం రేపింది. డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చదవండి: కలకలం.. టీడీపీ మండల అధ్యక్షుడిపై క...
మన దేశంలో ఆర్థిక అభివృద్ధి కంటే రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడతారని, అలాంటి పరిస్థితి మారాలని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడటం కాదని, ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలన్నారు. NHRD ఆధ్వర్యంలో నిర్వహించిన డీకోడ్ ది ఫ్యూచర్ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్లో చాలా తెలివైనవారు, ఎంతో గొప్పవారు నాయకులు ఉన్నారని, కానీ చాలామంది మెరుగైన ఆర్థిక ...
అదానీ గ్రూప్ పై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక వ్యవహారం సెగ పార్లమెంట్ కు తగిలింది. ఆ వ్యవహారంపై చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. అదానీ గ్రూపుపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై చర్చించాల్సిందేనంటూ విపక్షాలు సభలో పట్టుబట్టాయి. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనతో ప్రారంభమైన కొద...
ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కల్లోలం రేపింది. వరుసగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఆరోపణలు చేయడంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇరుకున పడింది. వారి వ్యాఖ్యలు సొంత పార్టీలోనే అలజడి రేపింది. ఈ ఆరోపణలు పార్టీకి చేటు చేస్తుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ఈ వ్యవహారంపైన చర్చించిన...
మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్… భారత్లో గత ఏడాది డిసెంబర్ 1వతేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు… అంటే నెల రోజుల్లో 36,77,000 ఖాతాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఐటీ నియమం 202ను ఉల్లంఘించిన వినియోగదారులపై వాట్సాప్ మెసేజింగ్ యాప్ నిషేధాస్త్రం విధించింది. ఇందులో 13,89,000వాట్సాప్ వినియోగదారుల నుండి ఎలాంటి నివేదికలు రాకముందే ఆయా ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తెలిపింది. ...
వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుండి భారత రాష్ట్ర సమితి(BRS) అభ్యర్థిని తానేనని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని మంగళవారం చెప్పారని గుర్తు చేశారు. కౌశిక్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి ఈటెల రాజేందర్ చేతిలో ఓడిపోయాడు. 2021 జూలైలో ఆ పార్టీకి రాజీనామా చేసి, అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. 2020లో జరిగి...
మళ్లీ అదే మార్గంలో మరోసారి రైలు పట్టాలు తప్పింది. నెల రోజుల వ్యవధిలో పట్టాలు తప్పడం ఇది రెండోసారి. మొదట ప్రమాదం జరిగినప్పుడు చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు రెండోసారి రైలు పట్టాలు తప్పింది. ఏకంగా 15 బోగీలు పట్టాల పక్కకు జరిగాయి. ఈ సంఘటన విశాఖ-కిరండూల్ రైల్వే లైన్లో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు. తెల్లవారుజాము కావడంతో జన సంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చదవండి: పల్లెలు To పట్టణ...
దేశంలోని ప్రధాన పట్టణాల మధ్య రవాణా సమయం తగ్గించేందుకు రైల్వే శాఖ వందే భారత్ రైళ్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వందే భారత్ రైళ్లకు మినీ వర్షన్ గా ‘వందే మెట్రో’ రైళ్లు రానున్నాయి. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపారు. ప్రధాన పట్టణాలకు సమీప ప్రాంతాల నుంచి వేగంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా వందే మెట్రో రైళ్లు తీసుకురా...