వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నేడు (గురువారం, మార్చి 16) బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 2023-24 వార్షిక బడ్జెట్ రూ. 2.79 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ ఐదో బడ్జెట్ ను ఉదయం ఎనిమిది గంటలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమై ఆమోదం తెలపనుంది.
మంత్రి కేటీఆర్(KTR) కామారెడ్డి జిల్లా పిట్లంలో కాంగ్రెస్ పార్టీపై చేరిన ఆరోపణలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్(congress party), బీఆర్ఎస్(BRS) హాయంలో జరిగిన అభివృద్ధిపై కేటీఆర్ చర్చకు రావాలని రేవంత్ సవాల్ విసిరారు. అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీనని గుర్తు చేశారు. కాంగ్రెస్ తెలంగాణ(telangana) ఇవ్వకపోతే కేటీఆర్ అమెరికాలో కూలీగా పనిచేసే...
పరీక్ష పత్రాలు పకడ్బందీ చర్యలతో రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రశ్నాపత్రాలు బయటకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఎలాంటి వదంతులు నమ్మకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు విద్యార్థులకు సూచిస్తున్నారు.
సిద్దిపేట జిల్లాకు చెందిన, ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండర్ చక్రధర్ గౌడ్ బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ల సమక్షంలో ఆయన కమలం కండువాను కప్పుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(brs Mlc kavitha) ఈరోజు ఈడీ(ED) విచారణలో పాల్గొననున్నారు. ఈ కేసు విచారణను రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టు(supreme court)ను ఆశ్రయించినప్పటికీ సుప్రీంకోర్టు నిరాకరించడంతో కవిత హాజర ఖరారైంది. మరోవైపు ఈ కేసులో మాజీ చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు కూడా నేడు కవితతోపాటు ఈడీ విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
కమిషన్ ను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అమ్మాయిల నంబర్లు సేకరించడం.. వారితో చనువుగా మాట్లాడి వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వంటివి జరిగాయి. ఈ క్రమంలోనే అతడి ఫోన్ పరిశీలించగా. అతడి ఫోన్ లో యువతుల నగ్న చిత్రాలు, వీడియోలు ఉన్నట్లు తెలుస్తున్నది.
Breaking News : బోరు బావిలో పడిన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు 48 గంటల తర్వాత చిన్నారి క్షేమంగా బయటకు వస్తాడనుకున్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోయాయి. బాలుడిని బయటకు తీయడం అయితే తీశారు కానీ.. ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు.
Breaking : మొదటి భార్య ఉండగా.. రెండో పెళ్లి చేసుకోవడం చట్టరిత్యా నేరం. అలా కాదు... చేసుకోవాలి అంటే... మొదటి భార్యకు విడాకులు ఇచ్చి.. మరో మహిళను వివాహం చేసుకోవచ్చు. ఈ విషయం మనకు న్యాయస్థానం కూడా చెబుతుంది.
Lokesh On Jagan : వైఎస్ వివేకా హత్య జరిగి నేటికి నాలుగేళ్లు అవుతోంది. అయితే... ఇప్పటి వరకు హత్య చేసింది ఎవరూ అన్నది మాత్రం పట్టుకోలేకపోయారు. కాగా... దీనిపై నారా లోకేష్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా జగన్ పై మండిపడ్డారు.
ఎంతో ఆత్మీయంగా మమతానురాగాలు పంచుతూ మహిళల గౌరవాన్ని పెంచేలా, పురుషులతో సమానంగా మహిళలను ప్రోత్సహిస్తున్నా. ఇది ఓర్వలేక ప్రతిపక్షాలతో పాటు స్వపక్ష నాయకులు రాజకీయాలు చేస్తున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) భారత్ లో అంతర్భాగమని (Arunachal an integral part of India) సరిహద్దుల యథాతథ స్థితిని మార్చడానికి డ్రాగన్ దేశం చైనా ప్రయత్నాలు చేస్తోందని అగ్రరాజ్యం అమెరికా మండిపడింది
సమావేశాలు పున:ప్రారంభం అయిన తర్వాత సభలో అదానీపై చర్యలకు పట్టుబట్టగా ఫలితం లభించలేదు. వీరి ఆందోళనతో సోమ, మంగళ, బుధవారాల్లో సభలు వాయిదా పడ్డాయి. సభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో ప్రతిపక్షాలు రోడ్డునకెక్కాయి.