Ed notice to magunta:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణను స్పీడప్ చేసింది. ఈ రోజు విచారణకు హాజరుకాని కవితకు మరోసారి నోటీసులు ఇచ్చింది. దీంతోపాటు సౌత్ గ్రూపులో కీ రోల్ పోషించిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి నోటీసు ఇచ్చింది.
Ed Again notice:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ రోజు విచారణకు కవిత హాజరు కావాల్సి ఉంది. అనారోగ్య కారణాలను సాకుగా చూపి.. ఆమె హాజరు కాలేదు. దీంతో ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది.
Ravi Chaudhary:అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Biden) ప్రభుత్వంలో భారతీయుల ప్రాధాన్యం పెరుగుతోంది. అమెరికా ఎయిర్ ఫోర్స్కు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్గా రవి చౌదరి (Ravi Chaudhary) నియామకం జరిగింది. రవి (ravi) ఎంపికకు సంబంధించిన ప్రతిపాదనకు అమెరికా (america) పెద్దల సభ సెనెట్ (senate) 65-29 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది.
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) ఢిల్లీలో (Delhi) అంతా సిద్ధమవుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (BJP Telangana president) బండి సంజయ్ (Bandi Sanjay) గురువారం అన్నారు. తమ పార్టీ యువ మోర్చా కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై ఆయన స్పందించిన ఆయన అందులో భాగంగా మాట్లాడారు. తమ కార్యకర్తలను జైలుకు తీసుకు వెళ్లడం సాధారణంగా మారిందని, అన్ని ...
ప్రతిపక్ష పార్టీలు ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నాయి. లక్షల కోట్ల కుంభకోణంపై దర్యాప్తు చేయాలని, జేపీసీ (JPC) వేయాలని కోరుతూ బుధవారం 18 ప్రతిపక్ష పార్టీలు ఈడీ కార్యాలయానికి కవాతు చేపట్టిన విషయం తెలిసిందే.
ఢిల్లీ మద్యం కేసులో నేడు విచారణకు హాజరు కాలేనని భారత రాష్ట్ర సమితి నేత (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు (enforcement directorate) లేఖ రాశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 ఎడిషన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) తమ జెర్సీని(New Jersey) మార్చి 16న రిలీజ్ చేసింది. ఈ మేరకు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ప్రకటించింది. ఆ వీడియోలో మయాంక్ అగర్వాల్, పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు జెర్సీ ధరించి ఉండటం చూడవచ్చు.
పాస్ కావడానికి అష్టకష్టాలు పడతారు. ఈ క్రమంలో కాపీయింగ్ కు పాల్పడుతున్నారు. ఈ కాపీయింగ్ పై వినూత్న ఆలోచనలు చేస్తారు. అదే సమయంలో చదువుకుంటే పరీక్ష సులువుగా రాయొచ్చనే విషయాన్ని మరచిపోతారు.
ఓ వ్యక్తి రేషన్ షాపుకి(ration shop) వెళ్లి బియ్యం తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చి వండి చూస్తే అవి ప్లాస్టిక్ బియ్యం(Plastic rice) అని తేలింది. అనుమానం వచ్చిన వాటిని కాల్చిన నేపథ్యంలో ప్లాస్టిక్ ముద్దవలె దగ్గరికి వచ్చిందని బాధిత గ్రామస్థుడు పేర్కొన్నాడు. ఈ సంఘటన తెలంగాణ(telangana)లోని కరీంనగర్ జిల్లా రుద్రారం గ్రామం(rudraram village)లో జరిగింది. ఇప్పుడే కాదు గతంలో కూడా ఆదిలాబాద్ జిల్లాలో అచ్చం ఇలా...
టీమ్ ఇండియా (Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన కెరీర్ లో 110 సెంచరీలు (110 Centuries) సాధిస్తాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ (Pakistan former cricketer Shoaib Akhtar) జోస్యం చెప్పాడు. కోహ్లీ అన్ని ఫార్మాట్ లలో ఫామ్ లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో సెంచరీ చేసి సుదీర్ఘ సెంచరీ ఉత్కంఠకు తెర దించాడు.
నియంత.. అహంకారి.. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిన మోదీకి శాంతి బహుమతినా? అంటూ హేళన చేస్తున్నారు. గుజరాత్ లో గోద్రా అల్లర్లు సృష్టించిన వ్యక్తికి శాంతి బహుమతి వస్తుందా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. నర హంతకుడు మోదీకి శాంతి బహుమతి వచ్చే అవకాశం లేదని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి.
Tspsc AE paper leak:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజ్ అంశం పెను దుమారం రేపింది. ఏఈ పేపర్ లీక్ ఇష్యూలో అసలు సూత్రధారి రేణుక అని పోలీసులు భావిస్తున్నారు. ఆమె డబ్బులు ఆఫర్ చేయడంతోనే ప్రవీణ్ కుమార్ లీకేజీ చేశారని చెబుతున్నారు. తన సోదరుడి పేరు చెప్పి.. ఏఈ పేపర్ లీక్ చేసింది.
సినిమా ప్రియులకు(movie fans) గుడ్ న్యూస్ వచ్చేసింది. ఒకటి కాదు, రెండు కాదు..ఈ వీకెండ్ (మార్చి 17న) ఏకంగా 22 చిత్రాలు ఓటీటీలోకి(march 17th 22 films in OTT) వస్తున్నాయి. ఇక మీకు నచ్చిన సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయండి. అయితే ఆ సినిమాల వివరాలు ఏంటో ఇక్కడ చూద్దాం. దీంతోపాటు థియేటర్లలో కూడా రెండు తెలుగు చిత్రాలు విడుదలవుతున్నాయి.
బడ్జెట్ ప్రసంగం అయిపోయిన అనంతరం సీఎం జగన్ ఢిల్లీకి పయనమయ్యాడు. బడ్జెట్ పరిశీలన కోసం శుక్రవారం అసెంబ్లీకి సెలవు ఇచ్చారు. తిరిగి శనివారం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.