• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

మద్యం సేవించి భార్యను కొట్టిన మాజీ క్రికెటర్

  మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(vinod kambli) మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. మద్యం మత్తులో తన భార్యను కొట్టి దాడి చేసి దుర్భాషలాడినందుకు అతనిపై కేసు నమోదైంది. ఈ మేరకు ఆండ్రియా హెవిట్ తన ఫిర్యాదులో, కాంబ్లీ మాటలతో దుర్భాషలాడి తలపై కొట్టాడని ఆరోపించింది. ఆండ్రియా తర్వాత వైద్య పరీక్షల కోసం భాభా ఆసుపత్రికి వెళ్లినట్లు పేర్కొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఆ...

February 5, 2023 / 02:57 PM IST

దుర్మార్గమైన ప్రధాని లేరు, ఈటల మారిపోయారు: కేటీఆర్

ప్రపంచంలో ఇంత దుర్మార్గమైన ప్రధాని లేరని తెలంగాణ మంత్రి కేటీఆర్ శనివారం ప్రధాని మోదీ పైన ధ్వజమెత్తారు. ప్రస్తుతం దేశ ప్రజల చూపు తెలంగాణ వైపు ఉన్నదని, ప్రభుత్వం అంటే రోజుకు మూడు డ్రెస్సులు మార్చడం కాదని ఎద్దేవా చేశారు. నాయకులు విజన్ ప్రకారం పని చేయాలన్నారు. కేసీఆర్ అంటే మెచ్చని నేత లేరు, ఆర్థికవేత్త లేరన్నారు. నల్లచట్టాలు తెచ్చి 750 మంది రైతుల ప్రాణాలు తీసింది ఎవరని నిలదీశారు. అబ్‌ కీ బార్ కిసాన...

February 4, 2023 / 09:53 PM IST

హైదరాబాద్ లో పట్టుబడ్డ పేలుడు పదార్థాలు..మళ్లీ బాంబు పేలుళ్లకు కుట్ర?

హైదరాబాద్లో మళ్లీ బాంబు పేలుళ్లకు కుట్ర జరుగుతుందా? అంటే అందుకు అవుననే పలువురు స్థానికులు అంటున్నారు. ఎందుకంటే తాజాగా పేలుడు పదార్థాలు దొరకడంతో ఆ దిశగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. పాతబస్తీ చంద్రాయణగుట్టలో తాజాగా జిలిటెన్ స్టిక్స్ పట్టుబడటంతో స్థానికుల్లో మళ్లీ భయాందోళన మొదలైంది. సుమారు 600 జిలిటెన్ స్టిక్స్, 600 డిటోనేటర్లు తరలిస్తున్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఈ ఘటనలో ముగ్...

February 4, 2023 / 09:48 PM IST

అదానీ షేర్ల క్రాష్ పై నిర్మల సీతారామన్ ఏమన్నారంటే…

హిండేన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత అదానీ షేర్లు భారీగా కుప్పకూలుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న అదానీ గ్రూప్ వ్యవహారం ప్రభావం భారత దేశ ఆర్థిక భావ చిత్రంపై, స్థూల ఆర్థిక వ్యవస్థ మౌలికాంశాలపై ఏమాత్రం ఉండదని చెప్పారు. అదానీ గ్రూప్ పబ్లిక్ ఆఫర్ ఉపసంహరణ పైన కూడా పరోక్షంగా స్పందించారు. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫ...

February 4, 2023 / 09:36 PM IST

జగన్ పై తిరగబడతారు: రఘురామ

జగన్ ప్రభుత్వంపై సొంత పార్టీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అసంతృప్తి పతాకస్థాయికి చేరే అవకాశం ఉందన్నారు. పార్టీలో జగన్ చెప్పినట్లు పడి ఉండాలంటే, ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు తిరగబడతారని హాట్ కామెంట్స్ చేసారు. పార్టీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఓ రూల్, జగన్ కు మరో రూల్ ఉంటుందా అని ప్రశ్నించారు. వైయస్ వివేకా హత్య కేసు గురించి మాట్లాడుతూ… గదిలో రక్తపు మరకలు శుభ్ర...

February 4, 2023 / 09:17 PM IST

Viral Video: కుక్కపిల్లతో యువతి యువకుల క్రూర ప్రవర్తన

  ప్రజలు వారు పెంచుకునే పెంపుడు జంతువులతో గడిపిన సందర్భాలు, ఫన్నీ సంఘటనల వీడియోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు చుశాం. అంతేకాదు చిన్న కుక్క పిల్లలను చూస్తే ఎవ్వరైనా కూడా వాటిని ఇబ్బంది పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ ఈ సంఘటనలో మాత్రం పూర్తిగా విరుద్ధంగా జరిగిందనే చెప్పవచ్చు. ఒక అమాయకమైన చిన్న కుక్కపిల్లని ఓ యువతి, యువకుడు పట్టుకుని చిత్రహింసలకు గురి చేశారు. శున...

February 4, 2023 / 08:59 PM IST

వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ అదుర్స్, పవన్ కు నా మద్దతు: బాబీ

గన్నవరం విమానాశ్రయంలో వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ సందడి చేశారు. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన డైరెక్టర్ బాబీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడారు. సినిమా విడుదలై నాలుగు వారాలు గడిచినా కలెక్షన్స్ భారీగా వస్తున్నాయన్నారు. సినిమాని తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా...

February 4, 2023 / 07:59 PM IST

ఉచితంగా చీరల పంపిణీ.. తొక్కిసలాటలో నలుగురు మృతి

తమిళనాడు(tamilnadu) తిరుప్పత్తూరులోని వాణియంబాడిలో విషాదం చోటుచేసుకుంది. తైపూసం ఉత్సవాల్లో భాగంగా ఉచితంగా తెల్ల ధోతీలు, చీరల టోకెన్లు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలు కాగా, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ తైపూసం ఉత్సవాలు జరుపుకుంటారు. కానీ తమిళనాడులో ఇద...

February 4, 2023 / 07:41 PM IST

ఎన్టీఆర్‌ మృతిపై విచారణకు కొడాలి నాని డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా కొడాలి నాని సంచలన అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పాదయాత్రలో జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో వైసీపీ నేతలు దీటుగా స్పందిస్తున్నారు. లోకేష్ విమర్శలపై స్పందించిన కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. నందమూరి తారక రామారావు మృతిపై విచారణ జరిపించాలని సరికొత్త డిమాండ్ తెరపైకి త...

February 4, 2023 / 07:22 PM IST

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన పేస్ బౌలర్ ఆండ్రూ టై(Andrew Tye)

టీ20ల్లో ప్రపంచ రికార్డును ఆస్ట్రేలియా సీనియర్ పేస్ బౌలర్ ఆండ్రూ టై(36)(Andrew Tye) బద్ధలు కొట్టేశాడు. దీంతో టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా ఆండ్రూ నిలిచాడు. మరోవైపు ఆండ్రూ 211 మ్యాచులలో ఈ మైలురాయిని అందుకోగా.. గతంలో 213 గేమ్‌లలో ఆప్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌(rashid khan) పేరిట ఉన్న 300 వికెట్ల రికార్డును చిత్తు చేశాడు. ఈ సంఘటన ఫిబ్రవరి 4, 2023న పెర్త్ స్టేడియంలో జరిగిన ...

February 4, 2023 / 07:05 PM IST

ఏపీలో నలుగురు మహిళా కూలీలు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమదాలవలస మండలం మందడిలో మహిళా కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఉపాధి హామీ కూలీలు పనులు చేసుకుంటుండగా లారీ దూసుకురావడంతో ఘటనా స్థలంలోనే నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరు...

February 4, 2023 / 06:50 PM IST

రఘునందన్ బిఅర్ఎస్ కు ఓటు వేయాలి: కేటీఆర్

బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక న్యాయవాది అని, న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన బిఅర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని వ్యాఖ్యానించారు. దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి తెలంగాణ దిక్సూచి అన్నారు. రఘునందన్ మాట్లాడిన మాటలు కేంద్రానికి వత్తాసు పలికేలా ఉన్నాయని చెప్పారు. దేశం కడుపు నిమో స్థాయి...

February 4, 2023 / 05:53 PM IST

కేటీఆర్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కౌంటర్

  మంత్రి కేటీఆర్(ktr) వ్యాఖ్యలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(ashwini vaishnaw) స్పందించారు. కేటీఆర్ తెలంగాణకు ఇచ్చిన నిధుల లెక్కలు తెలుసుకుని మాట్లాడాలని స్పష్టం చేశారు. తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధికి నిధులు ఇప్పటికే కేటాయించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రూ.4,418 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. మరోవైపు తెలంగాణలో రూ.29,581 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక...

February 4, 2023 / 05:30 PM IST

చీటింగ్ కేసులో సినీ హీరో అరెస్ట్‌

సినీ ఇండస్ట్రీలో హీరోగా చెలామణి అవుతూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు. ఈ కేసులో ఒకరిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేసిన నవీన్ రెడ్డి మోసాలకు పాల్పడ్డాడు. కంపెనీలోని సహ డైరెక్టర్లకు తెలీయకుండా కంపెనీ ఆస్తులను తాకట్టు పెట్టాడు. ఫోర్జరీ సంతకాలు చేసి కంపెనీ ఆస్తులను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రూ.55 కోట్లు మోసం...

February 4, 2023 / 05:29 PM IST

‘తెలంగాణలో 9 ఏళ్లైనా రుణమాఫీ అమలు చేయలే’

  అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు(Raghunandan Rao) తెలంగాణలో ఇంకా అనేక హామీలు అధికార ప్రభుత్వం నెరవేర్చలేదని స్పష్టం చేశారు. BRS ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు పూర్తైనా కూడా లక్ష రూపాయల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదన్నారు. మరోవైపు తాను ఎమ్మెల్యేగా ఉన్నదుబ్బాక నియోజకవర్గానికి 2020 నవంబర్ నుంచి ఇప్పటివరకు ఎస్డీఎఫ్ కింద అస్సలే నిధులు మంజూరు చేయలేదని గుర్తు చేశారు. కాన...

February 4, 2023 / 05:33 PM IST