టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో (TSPSC paper leak) తన పైన రాజకీయ దురుద్దేశ్యంతో ఆరోపణలు చేస్తున్నారని, తనను ఈ కేసులోకి అనవసరంగా లాగుతున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (IT Minister of Telangana, K. T. Rama Rao) గురువారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (Telangana BJP president) బండి సంజయ్ (Bandi Sanjay), కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ (Congress Telangana chief) రేవంత్ రెడ్డ...
మాంద్యం, రికార్డు ద్రవ్యోల్బణం నేపథ్యంలో అనేక కంపెనీలు ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ఈ జాబితాలో తాజాగా యాక్సెంచర్(Accenture) కూడా చేరింది. 19,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఇప్పటికే మెటా, గూగుల్, అమెజాన్ వంటి సాంకేతిక దిగ్గజాలు తొలగింపులను ప్రకటించాయి.
ఈ ఏడాది ఐపీఎల్ 2023(ipl 2023) మరింత రసవత్తరంగా మారనుంది. ఎందుకంటే కీలక మార్పులు చేశారు. టాస్ తర్వాత వారు 11 మందిని ఎంపిక చేసుకోనున్నారు. ఫ్రాంచైజీలు ముందుగా బ్యాటింగ్ చేసినా లేదా ముందుగా బౌలింగ్ చేసినా తమ అత్యుత్తమ 11 మందిని ఎంచుకోవడానికి ఇది అనుమతిస్తుందని IPL అంతర్గత నోట్లో పేర్కొంది.
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త స్కాంలు చేస్తూ ప్రజల(people) నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా Google Pay, Paytm, PhonePe ల ద్వారా కొంతమందికి నగదు పంపించి తిరిగి పంపించాలని కోరుతున్నారు. ఆ క్రమంలో తిరిగి పంపించిన వారి అకౌంట్లో నగదును(cash) మొత్తం సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
Supreme court twist:ఢిల్లీ లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నీడలా వెంటాడుతోంది. ఇప్పటికే మూడుసార్లు.. దాదాపుగా 30 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించారు. మొన్న (21వ తేదీన) కవితను విచారించి.. పంపించారు. తదుపరి విచారణ ఎప్పుడో తెలియజేయలేదు. అరగంటలో మెయిల్ చేస్తారనే వార్తలు వినిపించాయి. దీంతో కవిత అండ్ కో..హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan)కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ(Nara Lokesh) రాశారు. ఏపీలో నిర్వహించనున్న గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు ఉద్యోగార్థులకు మరో 90 రోజుల అదనపు సమయం ఇవ్వాలని కోరారు.
Inter student get a heart stroke:మారుతున్న జీవన విధానం.. శారీరక శ్రమ లేకపోవడంతో... పెద్ద, చిన్న అనే తేడా లేకుండానే హార్ట్ స్ట్రోక్స్ (heart stroke) వస్తున్నాయి. ఇటీవల వరసగా గుండె పోటు వార్తలు చూశాం. ఇప్పుడు మరో విద్యార్థినికి కూడా స్ట్రోక్ వచ్చింది. సరయిన సమయంలో 108 సిబ్బంది స్పందించడంతో.. ఆ విద్యార్థినికి (student) ప్రాణాప్రాయం తప్పింది.
YS Sharmila:సీఎం కేసీఆర్పై షర్మిల (YS Sharmila) నిప్పులు చెరిగారు. నిరుద్యోగ యువతకు ఆయన ద్రోహం చేశారని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. రెండోసారి సీఎం అయ్యాక ఒక ఉద్యోగం కూడా కల్పించలేదన్నారు. బిస్వాల్ కమిటీ చెప్పినట్టు 1.91 లక్షల ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. అలాగే టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు.
ఇటీవల కేరళ నటి అంజు కృష్ణను డ్రగ్స్ కలిగి ఉన్నారనే ఆరోపణలపై త్రివేండ్రంలోని కజకుట్టంలో పోలీసులు అరెస్టు చేశారు. అయితే డ్రగ్స్ విక్రయిస్తూ అరెస్టయిన నటి తాను కాదని సినీ నటి అంజు కృష్ణ అశోక్ స్పష్టం చేశారు. పేరులోని సారూప్యత వల్లే సమస్య వచ్చిందని, తనకు తెలియకుండానే సోషల్ మీడియాలో చాలా మంది ట్యాగ్ చేస్తున్నారని చెప్పింది. అంజు కృష్ణ అనే నాటక నటిని అరెస్టు చేసినట్లు స్పష్టం చేసింది.
పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీన ప్రారంభమై, 10వ తేదీన పూర్తవుతాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో పదకొండు పేపర్లకు గాను ఆరు పేపర్లకు కుదించింది పదో తరగతి బోర్డు. పూర్తి సిలబస్ తోనే పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించింది పాఠశాల విద్యా శాఖ.
ఓ పెళ్లి వేడుకలో వధువు లెహంగాను(lehenga dress) పట్టుకుని నాటు నాటు పాటకు డాన్స్(dance) చేసింది. వరుడితోపాటు స్టెప్పులు వేస్తూ అదరగొట్టింది. నెట్టింట వైరల్(viral) అవుతున్న ఈ వీడియో(video) ఎలా ఉందో ఓ సారి చూసేయండి మరి.
ఒక్క రోజే ఏకంగా ఐదు పందులు మృతి(pigs died) చెందాయి. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా(mahabubnagar district) మక్తల్(makthal) మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. దీంతో అక్కడి ప్రజల్లో భయాందోళన మొదలైంది.
ఆసుపత్రి బిల్లులకు బయపడిన ఓ 24 ఏళ్ల యువకుడు బలవన్మరణం(suicide) చేసుకున్నాడు. ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో చోటుచేసుకుంది. అంతేకాదు అతను సూసైడ్ చేసుకునేందుకు గూగుల్లో(google) వెతికి నొప్పి లేకుండా ఎలా చనిపోవాలో అని తెలుసుకుని మృత్యువాత చెందాడు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress Party leader) రాహుల్ గాంధీకి (Rahul Gandhi) సూరత్ కోర్టు (Surat Court) భారీ షాక్ ఇచ్చింది. ఓ పరువు నష్టం (Defamation case against Rahul Gandhi) దావా కేసులో అతనిని దోషిగా (Rahul Gandhi Convicted) తేల్చిన న్యాయస్థానం, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే ఆ వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది.