బీసీలు ఆర్థిక, రాజకీయ సాధికారత సాధించాలంటే ఐక్యత చాలా ముఖ్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. శనివారం మంగళగిరి(Mangalagiri)లోని జనసేన కార్యాలయంలో బీసీ సదస్సును ఉద్దేశించి పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న బీసీలు భారతీయ సమాజానికి వెన్నెముక అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీ(ap)లో రూ.34 వేల కోట్ల బీసీ సంక్షేమ నిధులను పక్కదారి పట్...
తెలంగాణలో రేపు ఎమ్మెల్యే ఎన్నికలు(MLC elections) జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మద్యం, నగదు పట్టుబడింది. పోలీసులు, ఎక్సైజ్ బృందాల తనిఖీల్లో భాగంగా డ్రగ్స్, గంజాయితో పాటు 41 లక్షల నగదు, 1,800 లీటర్ల మద్యాన్ని అధికారుల స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పోలీసులు(police) 95 కేసులు నమోదు చేసి 74 మందిని అరెస్టు చేశారు.
యూట్యూబ్లో గుర్తుతెలియని వ్యక్తి తనపై అనుచిత పదజాలంతో వీడియోను అప్లోడ్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(mp komatireddy venkat reddy) అన్నారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ పోలీసుల(police)కు ఫిర్యాదు(complaint) చేసినట్లు ఎంపీ వెల్లడించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. 9 గంటల పాటు కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ మేరకు ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీస్ నుంచి బయటికొచ్చిన కవిత ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఇకపోతే కవిత తదుపరి విచారణపై ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదిన మరోసారి కవితను విచారించనున్నట్లు వెల్లడించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఫోన్ ను ఈడీ(ED) అధికారులు సీజ్ చేశారు. శనివారం ఉదయం కవిత ఈడీ విచారణకు వచ్చేటప్పుడు తన వెంట ఫోన్ ను తెచ్చుకోలేదు. ఢిల్లీలోని నివాసంలోనే ఆమె ఫోన్ ను విడిచి వచ్చారు. విచారణలో ఫొన్ గురించి ఈడీ(ED) అధికారులు అడగడంతో తన వద్ద ఫోన్ లేదని కవిత చెప్పారు. దీంతో వెంటనే ఇంటి నుంచి ఫోన్ ను తెప్పించాలని ఈడీ అధికారులు కోరారు. ఈడీ క...
Somu Verraju : సినీ నటుడు మోహన్ బాబు కి రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా... పరోక్షంగా ఉందనే చెప్పాలి. ఆయన నిత్యం ఏదో ఒక రాజకీయ పార్టీతో సంబంధం కొనసాగిస్తూ ఉంటారు. గతంలో... టీడీపీ, ఇటీవల వైసీపీతో సత్సంబంధాలు కొనసాగించిన ఆయన.. తాజాగా.. బీజేపీతో రిలేషన్ కొనసాగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
దేశ రాజధానిలో పర్యాటకుల దక్కే గౌరవం, మర్యాద ఇదా? అని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అతిథిదేవో భవ అని గౌరవించే మన దేశంలో ఇలాంటి సంఘటన జరగడం దారుణమని పేర్కొన్నాయి.
వయాకామ్ 18 బ్రాండ్ అంబాసిడర్గా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni) నియమితులయ్యారు. నాలుగుసార్లు IPL గెలిచిన కెప్టెన్, అభిమానులు తమ అభిమాన క్రీడను చూడటానికి డిజిటల్ను ఇష్టపడే ప్లాట్ఫారమ్గా మార్చడానికి Viacom18తో కలిసి పని చేస్తారు. చెన్నై సూపర్ కింగ్స్ చిహ్నం JioCinema, Sports18 మరియు అతని సోషల్ మీడియా ఖాతాలలో ప్రదర్శించబడే అనేక నెట్వర్క్ కార్యక్రమాలలో పాల్గొంటుంది. 'తలా' అని పిలవబడే ఇత...
బండి సంజయ్ నోటి దూలతో గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చాలానే చేశారు. హిందూవులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. గతంలో ధర్మపురి అరవింద్ కూడా కవితను ఉద్దేశించి వ్యక్తిగతంగా అసభ్య వ్యాఖ్యలు చేశాడు.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటిస్తున్న 'జవాన్'లోని యాక్షన్ సీక్వెన్స్ ఆన్లైన్లో లీక్ అయి సోషల్ మీడియా(social media)లో దుమారం రేపుతోంది. దాదాపు ఐదు నుంచి ఆరు సెకన్ల నిడివి గల చిన్న క్లిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. 'పఠాన్' స్టార్ పొట్టి జుట్టుతో నోటిలో సిగార్ పట్టుకుని గూండాలను బెల్ట్తో కొడుతున్న వీడియో స్లో మోషన్లో కనిపిస్తుంది. ఇది చూసిన అభిమానులు సూపర్ అని కామెంట్ల...
delhi liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (delhi liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (kavitha) ఈడీ అధికారులు (ed) ప్రశ్నిస్తున్నారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేయడంతో ఈ కేసుకు హైప్ నెలకొంది.
ఇంకేం కావాలి నాకు 20 సంవత్సరాల నా సినీ ప్రయాణంలో మరిచిపోలేని రోజును చిరంజీవి గారు నాకు ఇచ్చారు. థాంక్యూ సో మచ్ సార్. నా జీవితాంతం గుర్తుండిపోయే క్షణం నాకు. ఇది నా బలగం విజయం.
షాంఘై మాజీ కమ్యూనిస్ట్ పార్టీ చీఫ్ లీ కియాంగ్(Li Qiang) చైనా(china) కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. సెంట్రల్ బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ లోపల జరిగిన సమావేశంలో లీ 2,936 ఓట్లను పొందాడు. వ్యతిరేకంగా మూడు ఓట్లు రాగా, ఎనిమిది మంది గైర్హాజరయ్యారు.
అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా గుండెపోటుకు గురై మృతి చెందడంతో పార్టీ నాయకులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతితో పార్టీకి తీరని నష్టం చేకూరింది. ఆయన ప్రభావం దాదాపు ఐదు నియోజకవర్గాల్లో ఉండేది. ఫలితంగా ఆయన లోటు భర్తీ చేయలేనిదని స్థానిక కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.